నితిన్ హీరోగా నటించిన చెక్ ఫిబ్రవరి 26న విడుదల కానుండగా, ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నితిన్ నటించిన మరో చిత్రం రంగ్ దే. మార్చి 26న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మరోవైపు నితిన్ .. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ దుబాయ్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ‘అంధాదున్’ సినిమాకి రేమక్గా తెరకెక్కుతున్న …
Read More »షూటింగ్పై రాళ్ళ దాడి.. తప్పించుకున్న రకుల్ ప్రీత్ సింగ్
గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీ సినిమాలలోను నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి ఎటాక్ అనే మూవీ చేస్తుండగా, ఈ మూవీ షూటింగ్ ఉత్తర ప్రదేశ్ లోని ధనిపూర్లో జరుగుతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ గురించి తెలుసుకున్న స్థానికులు చిత్రీకరణ చూసేందుకు భారీగా తరలివచ్చారు. వారిని సెక్యూరిటీ అడ్గుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షూటింగ్ చూసేందుకు సెక్యూరిటీ అనుమతి …
Read More »మీరు ఆయిల్ ఫుడ్ తింటున్నారా..?
మీరు అతిగా ఆయిల్ ఫుడ్ తింటున్నారా..?. అయితే ఇది ఖచ్చితంగా మీలాంటి వాళ్ల కోసమే.. ఆయిల్ ఫుడ్ తిన్నాక ఉపశమనం కలగాలంటే కింద చెప్పిన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. వేడినీటిని తాగండి గ్రీన్ టీ తీసుకోండి చెంచా సోంపును లీటర్ నీటిలో వేసి వేడిచేసి తాగండి మర్నాడు ఉదయం ఫైబర్ ఉండే బ్రేక్ ఫాస్ట్ తినండి మర్నాడు ఉదయం పండ్లు, కూరగాయలు తినండి ఆయిల్ ఫుడ్ తర్వాతి భోజనం తేలికగా …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
నందమూరి అభిమానులకు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ అని గుసగుస.. ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇండో-అమెరికన్ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తన నెక్స్ట్ సినిమాలో తారక్ ను తీసుకోనున్నాడట. మనోజ్ హాలీవుడ్ లో అన్ బ్రేకబుల్, ది సిక్స్ సెన్స్, …
Read More »భారీ రెమ్యూనేషన్ డిమాండ్ చేస్తున్న రవితేజ
కరోనా మహమ్మారి తర్వాత విడుదలైన ‘క్రాక్’తో హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ తన తదుపరి మాలకు రెమ్యూనరేషన్ పెంచేశాడని చిత్ర వర్గాల టాక్.గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హాట్ బ్యూటీస్ శృతి హాసన్ హీరోయిన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్ గా.. ప్రముఖ దర్శక నిర్మాత సముద్రఖని మెయిన్ విలన్ గా నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల …
Read More »ఏపీలో కొత్తగా 41 మందికి కరోనా
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,339కు చేరింది. ఇక ఇవాళ కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 7,167కు చేరింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 8,81,582 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 590 యాక్టివ్ కేసులున్నాయి
Read More »బాలయ్య మూవీ షూటింగ్ కి బ్రేక్
హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టార్ హీరో.. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ షూటింగ్ ఆగిపోయింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కోటాలగూడెంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.. షూటింగ్ కారణంగా తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు.దీంతో షూటింగ్ నిలిచిపోయింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read More »సుశాంత్ పేరుతో జాతీయ అవార్డు
గతేడాది ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఈ దివంగత నటుడికి తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. అయితే, ఆయన పేరు మీదే ఓ ఓ జాతీయ అవార్డు ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. సుశాంత్ అవార్డు త్వరలోనే రాబోతోందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో అవార్డుని నెలకొల్పి ఇతర నేషనల్ అవార్డ్స్ తో పాటు అందిస్తారట. అదే జరిగితే సుశాంత్ పేరు ఎప్పటికీ …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు …
Read More »భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రం ఏదో తెలుసా..?
భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ఆ స్టేట్లో సోమవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12 యాక్టివ్ కేసులే ఉన్నాయని స్పష్టం చేసింది, నాగాలాండ్లో రికవరీ రేటు 97.90 శాతం ఉండగా గత శనివారం వరకు 21,481 మందికి వ్యాక్సిన్ వేశారు. మరోవైపు కేరళ, మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
Read More »