Home / rameshbabu (page 948)

rameshbabu

ప్రభాస్ @ 2 కోట్ల ప్రేమ

‘బాహుబలి’ చిత్రం ప్రభాస్‌ పేరుని దేశవ్యాప్తంగా దాదాపు అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఆయన ప్యాన్‌ ఇండియా స్టార్‌. సినిమా సినిమాతో కలెక్షన్లు బద్దలు కొడుతున్నారు. అలానే సోషల్‌ మీడియాలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను దాదాపు 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే రెండు కోట్ల మంది. ఫేస్‌బుక్‌లో ఇంతమంది ఫాలోయర్స్‌ ఉన్న సౌత్‌ హీరో ప్రభాసే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధే …

Read More »

ఏపీలో ఒక్కరోజే 7,796కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 76,416 నమూనాలు పరీక్షించగా.. 6,923 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కు చేరింది. నిన్న ఒక్కరోజే 7,796 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,05,090 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 64,876. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 45మంది మృతి చెందడంతో.. …

Read More »

తడబడి నిలబడ్డ తెవాతియ.. నిజంగా అద్భుతం

‘‘నన్ను నేను నమ్మాలని నిర్ణయించుకున్నాను. ఒక్క సిక్స్‌ కొట్టాలనుకున్నాను. తర్వాత అదే కొనసాగించాలని ఫిక్స్‌ అయ్యాను. అయితే ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టడం నిజంగానే అద్భుతం. నిజానికి లెగ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో సిక్సర్లు బాదేందుకు కోచ్‌ నన్ను పంపించారు. దురదృష్టవశాత్తు ఆ పనిచేయలేకపోయాను. అయితే అంతిమంగా ఇతర బౌలర్లపై విజయం సాధించాను’’ అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్‌ తెవాతియా హర్షం …

Read More »

కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేందుకే కేంద్రం నూతన వ్యవసాయ బిల్లు

కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ బిల్లు తీసుకువచ్చారని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. దశల వారీగా ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)ను నిర్వీర్యం చేసే చర్య జరుగుతోందని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా కనీస మద్దతు ధరను తీసివేసే యోచన జరుగుతోందని అన్నారు. లాభ నస్టాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు …

Read More »

జోరుగా కొనసాగుతున్న ఎల్ఆర్ఎస్

లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులు జోరందుకున్నాయి. ప్లాట్ల యజమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 5,15,591 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 1,94,996, మున్సిపాలిటీల పరిధిలో 2,09,895, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 1,10,700 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం వచ్చింది. నగర, పట్టణాల …

Read More »

‘కోహ్లి మెషీన్‌ కాదు.. మనిషి’

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలం కావడంపై వస్తున్న విమర్శలపై అతని చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ స్పందించారు. కోహ్లిని ఒక మనిషిలాగా చూడాలని, అతను మెషీన్‌ కాదని ఆ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చాడు. ఏఎన్‌ఐతో మాట్లాడిన రాజ్‌కుమార్‌ శర్మ.. ‘ఫెయిల్యూర్‌, సక్సెస్‌ అనేది స్పోర్ట్స్‌మన్‌ లైఫ్‌లో ఒక భాగం. మంచి రోజులు ఉన్నట్లే చెడ్డ రోజులు కూడా ఉంటాయి. కోహ్లి …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా నిత్యం 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా కోవిడ్‌ బారినపడిన వారిలో 2,281 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 మంది కరోనా బారినపడగా 1,52,441 మంది చికిత్సకు కోలుకొని …

Read More »

డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన దీపికా

బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచార‌ణ‌కు హాజ‌రైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ ద‌ర్యాప్తు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు శ్ర‌ద్ధాక‌పూర్‌, సారాఅలీఖాన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు దీపికాకు కూడా ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ముంబైలోని సిట్ ఆఫీసుకు దీపిక కాసేప‌టి క్రితం చేరుకున్న‌ది. ముంబైలోని కొల‌బా ప్రాంతంలో …

Read More »

మాజీ సీఎంకు కరోనా

క‌రోనా బారిన‌ప‌డుతున్న ప్ర‌మ‌ఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. నిన్న అసోం మాజీ ముఖ్య‌మంత్రి త‌రుణ్ గొగోయ్ ఐసీయూలో చేర‌గా, తాజాగా జార్ఖండ్ ప్ర‌తిప‌క్ష నేత, మాజీ ముఖ్య‌మంత్రి బాబూలాల్ మ‌రాండీ క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. ఆయ‌న శుక్ర‌వారం క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నారని, అందులో పాజిటివ్‌గా తేలిద‌ని రాత్రి పోద్దుపోయిన త‌ర్వాత ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో పరీక్ష చేయించుకున్నాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాన‌ని …

Read More »

‘దిశా ఎన్‌కౌంటర్’ ట్రైల‌ర్ విడుద‌ల

యథార్థ సంఘటనల నేప‌థ్యంలో సినిమాలు తెర‌కెక్కించ‌డంలో దిట్ట రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయ‌, క్రైం అంశాల‌ని వెండితెరపై హృద్యంగా చూపించిన వ‌ర్మ 2019 నవంబ‌ర్‌లో తెలంగాణ‌లో జ‌రిగిన దిశా అత్యాచార, హత్య సంఘ‌ట‌న నేప‌థ్యంలో దిశా ఎన్‌కౌంట‌ర్ పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన వ‌ర్మ తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ చేశాడు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat