గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్తో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్… ‘అనధికారికం’గా వైసీపీలో చేరిపోయారు. ఆయన శనివారం తన ఇద్దరు కుమారులతో కలిసి సీఎం జగన్ను కలిశారు. వాసుపల్లి కుమారులకు జగన్ వైసీపీ కండువాలు కప్పారు. ఆ పక్కనే వాసుపల్లి నిలుచున్నారు. ఈ కార్యక్రమం ముగించుకుని బయటకు వచ్చాక.. ‘‘నా కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉంది. జగన్ గట్స్ ఉన్న నాయకుడు’’ అని ప్రశంసించారు. …
Read More »Blog List Layout
ఏపీ మంత్రికి లోకేష్ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ లోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల …
Read More »ఏపీ ఒకప్పటి బీహార్, యూపీ మాదిరిగా ఉంది-దేవినేని
ఏపీ ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎన్నడూ లేని అరాచకానికి అడుగే దూరమంటున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని జగన్ను ప్రశ్నించారు. ‘‘పై స్థాయిలోనే ధిక్కారం, లెక్కలేని స్వరం, కింది స్థాయిలో పతాక స్థాయికి దౌర్జన్యాలు, ఉన్నతాధికారులనూ నిలబెట్టి బెదిరించడమే, కప్పం కట్టకపోతే భూములు వెనక్కి, దళితులపై దాడులు. ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తున్న ఏపీ, ఎన్నడూలేని అరాచకానికి అడుగే …
Read More »తిరుమలకు సీఎం జగన్
తిరుమలలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ 23వ తేదీన తిరుమలకు రానున్నట్టు సమాచారం. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొవిడ్-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి …
Read More »హీరోయిన్ పై దాడి
కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్యకర్తలం అంటూ పదిమంది యువకులు దాడి చేశారు. బెంగళూరులోని పబ్లిక్ పార్క్లో స్నేహితురాలితో కలిసి వర్కవుట్స్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. పబ్లిక్ పార్క్లో అసభ్యకరమైన దుస్తులు ధరించి ఇలా చేయడం ఏంటి అని మందలించడంతో ఈ వివాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రతి రోజు పార్క్లో వర్కవుట్స్ చేస్తున్న సంయుక్తపై ఎవరో ఫిర్యాదు చేయడంతో ఆ యువకులు వచ్చినట్టు సమాచారం. సంయుక్తపై …
Read More »భూమన లేఖ చదివితే సెల్యూట్ కొట్టాల్సిందే
ఆ లేఖను ముఖ్యమంత్రికి ముడిపెట్టడం నవ్వు తెప్పించింది..! ********************************** బిజెపి నేత సునీల్ థియోధర్ కి భూమన లేఖ *******************************## శ్రీ సునీల్ థియోధర్ గారికి నమస్కారం. మీరు ట్విట్టర్ లో నా గురించి ప్రస్తావించిన విషయం చదివి ఈ వివరణ ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను. ఒక భారతీయుడిగా, హైంధవ ధర్మం పట్ల అపార నమ్మకం గల భక్తుడిగా భారత ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశ్యం …
Read More »దళితుడికి శిరోముండనం చేయించిన నూతన్ నాయుడు
బిగ్ బాస్ కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షించిన నూతన్ నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దళిత యువకుడు శ్రీకాంత్ కి ఆయన శిరోముండనం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్ లో నివాసముంటున్న నూతన నాయుడు ఇంట్లో గత నాలుగు నెలలగా దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నారు. ఆగస్ట్ 1వ తేదీ నుండి ఆయన చెప్పకుండా పనిమానేయడంతో శ్రీకాంత్ పై …
Read More »నిత్యానంద కైలాసానికెళ్తానంటున్న హీరోయిన్..?
నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని నటి మీరామిథున్ పేర్కొన్నారు. నటి మీరామిథున్ దృష్టి తాజాగా మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే నిత్యానందపై పడింది. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నటి మీరామిథున్ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో …
Read More »ఏకాతంగా బ్రహ్మోత్సవాలు
సెప్టెంబరు 19 నుండి శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు కోవిడ్ కారణంగా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించాం. అధిక మాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు రావడం జరిగింది.. అక్టోబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాo శ్రీవారి కీర్తిని నలుదిక్కుల వ్యాప్తి చేసే విధంగా దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం.. బాంబేలో, వారణాసి, జమ్మూ లలోకూడా ఆలయం నిర్మాణం చేపడుతాం..కరోనా ప్రభావం కారణంగా కొద్ది ఆలస్యం అవుతోంది..స్థానికంగా …
Read More »టీడీపీ నేతకు సుప్రీం షాక్
డీడీల కుంభకోణం కేసులో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. కందికుంట కేసు మంగళవారం జస్టిస్ ఎ.ఎం ఖన్విల్ఖర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తులు.. …
Read More »