ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నేడు కడప టీడీపీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ద్వారక నగర్లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో శ్రీనివాసులరెడ్డి ఇంటి చుట్టూ మొహరించారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఉన్న ఆయన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీనివాసులరెడ్డి చేపట్టిన కాంట్రాక్ట్ …
Read More »Blog List Layout
చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో సోదాలు.. టీడీపీ గుండెల్లో రైళ్లు !
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి భారీ షాక్ తగిలింది. చంద్రబాబు వద్ద సుదీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటి సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. విజయవాడ హైదరాబాదులోని శ్రీనివాస్ పోలీసు బందోబస్తు మధ్య సోదర నిర్వహించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. శ్రీనివాస్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయ్యేవరకూ చంద్రబాబు వద్ద పనిచేశారు. అంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన …
Read More »జగన్ దమ్ముంటే రా..అంటున్న చంద్రబాబు..ఉరికిచ్చి ఉరికిచ్చి తరుముతా అన్నది ఎవరు
జగన్కు దమ్ముంటే అమరావతిపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు. జగన్ రాజీనామా చేసి.. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలన్న బాబు ..మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. అయితే, కేంద్రం చెప్పినట్లు రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉంటుందని కానీ మార్చే హక్కు మాత్రం ఉండదన్నారు. జగన్ మూడు అంటే.. ఇంకొకరు ముప్పై రాజధానులు అంటున్నారు. అధికార వికేంద్రీకరణ ఎక్కడా జరగలేదు.. మూడు రాజధానులు …
Read More »ఏపీలో కరోనా వైరస్ ఉందా..?
ప్రస్తుతం చైనా ను వణికిస్తున్న ముఖ్యమైన హాట్ టాఫిక్ కరోనా వైరస్. దీనివలన దాదాపు ఇరవై ఐదు వేల మంది మృత్యువాత పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ ఏపీలో కూడా వ్యాప్తిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర వైద్యాధికారులు స్పందించారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన యాబై మందిలో నలబై తొమ్మిది మందికి …
Read More »ఎవరికి ఎవరు ఫోన్ చేశారు..!
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో బీజీ కానున్నారు. ఆయన వరసగా సినిమాలు చేయడానికి సిద్దమైయ్యారు. ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్ లో పవన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పవన్ ,ఆలీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అధి ఏమిటంటంటే ఆంధ్ర రాజకీయాలతో ఇరువురి మధ్య పెరిగిన దూరాన్ని పక్కనబెట్టి పవన్ …
Read More »రైతు సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం..!
మొన్నటివరకు కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా వేలాది రైతులు పండించిన తమ పంటను ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. నిషేధం తక్షణమే ఎత్తివేయాలని వైసీపీ ఎంపీలు జీరో అవర్లో చేసిన విజ్ఞప్తిపై వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంతో వారిపట్ల రైతులు హర్షం వ్యక్తం …
Read More »కియా విషయంలో వస్తున్న పుకార్లు నమ్మకండి..వేణుంబాక !
గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లకోసం ఎన్నో అసత్యపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసారు. ఉన్న అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇక ఈ విషయం పక్కనపెడితే రాష్ట్రానికి పరిశ్రమల విషయానికి వస్తే కియా సంస్థ విషయంలో బాబు చేసినవన్నీ అందరు గమనించారు. కియా మేనేజ్మెంట్ కూడా బాబు బండారం బయటపెట్టేసింది. అయితే తాజాగా …
Read More »సినిమాలు లేకున్నా రేంజ్ రోవర్ కారు కొన్న హీరోయిన్..హీరో గిఫ్టా..నిర్మాత గిఫ్టా
పవన్ కళ్యాణ్తో అజ్ఞాతవాసి మరియు అల్లు అర్జున్తో నా పేరు సూర్య నాగచైతన్యతో శైలజరెడ్డి అల్లుడు చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్. తెలుగులో పలు చిత్రాలు చేసినా కూడా లక్ కలిసి రాకపోవడంతో అను ఎమాన్యూల్కు ఇక్కడ ఆశించిన స్థాయిలో స్టార్డం రాలేదు.పవన్, బన్నీలతో ఈమె చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈమె కెరీర్ అడ్డం తిరిగింది.దాంతో తమిళంలో ఈ అమ్మడు సినిమా ఛాన్స్లు దక్కించుకుని అక్కడ కెరీర్ను …
Read More »నకిలీ మద్యం తయారీ కేసులో మొత్తం కేఈ ఫ్యామీలీ..!
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేసులో టిడిపి సీనియర్ నేత ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం వచ్చింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా …
Read More »ఏపీలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 199.44 కోట్ల రూపాయల వ్యయంతో 11,158 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన జిఓలో ప్రతి గ్రామ సచావాలయంలోనూ ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఏప్రిల్ నాటికి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. 15 పేజీల జిఓలో వివిధ అంశాలను ప్రభుత్వం …
Read More »