Today, for each and every youngster, there is actually a pair of sexy games and one of them is definitely performed to be able to the maximum. The wide selection of Manufacturers video games offered are a classic cherish to all or any ages. A few look into the leading …
Read More »Blog List Layout
వైసీపీకి ఆ “ఆఫర్” ..? జగన్ క్లారీటీ..?
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి వర్యులు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా రేపు జరగనున్న నీతి ఆయోగ్ మీటింగ్ గురించి తాను ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో తమ అభ్యర్థనలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై …
Read More »ఏపీ డిప్యూటీ సీఎం అళ్లనాని చేసిన”పనికి” అందరూ షాక్..!
నవ్యాంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. విజయవాడ జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. అదే రహదారిలో వెళుతున్న వైద్యశాఖ మంత్రి ఈ ఘటనను చూసి వెంటనే స్పందించి తన కాన్వాయ్లో క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి పంపించారు. ఏలూరు నుండి అమరావతిలోని అసెంబ్లీకి వెళుతున్న ఆళ్ల నాని విజయవాడ దాటుతుండగా …
Read More »గంటా గుండెల్లో రైళ్ళు..జగన్ అస్సలు వదలడు !
యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూరికార్డుల ట్యాంపరింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 6 నెలలు విచారించింది. లక్షల ఎకరాల భూరికార్డులు ట్యాంపరింగ్, గల్లంతైన విషయంపై సిట్ చేపట్టిన దర్యాప్తు కేబినెట్ చేతిలో పడేసరికి అందులోని కీలక నిందితులు చీకట్లోనే ఉండిపోయారనేది బహిరంగ వాస్తవం.. ఇవే అనుమానాలు విశాఖ ప్రాంత ప్రజలు నివృత్తి చేస్తున్నారు. సిట్ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా వినియోగించాలని …
Read More »కడపలో టీడీపీ భారీ ఓటమికి ప్రధాన కారకుడు తెలుసా..చంద్రబాబు ఎలా నమ్మాడో
కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారయణ రెడ్డికి ఆరు గురు సోదరులు, ఇరువురు రాజకీయ వారసులు, బావ.. మొత్తం తొమ్మిది మంది ఒక్కో ప్రాంతానికి ఇన్ఛార్జిగా వ్యవహరించి రాజకీయాలు చేశారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లే 9మందికి తొమ్మిది వీరినే నమ్ముకొని రాజకీయాలు చేసిన రామసుబ్బారెడ్డికి జీవితాంతం గుర్తుంచుకునేలా కడప ప్రజలు తీర్పు చెప్పారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు . తొలినాళ్ల నుంచి టీడీపీని నమ్ముకొని రాజకీయాలు చేసిన కుటుంబాన్ని కాదనీ, వైరిపక్ష …
Read More »బాలయ్య తన ప్రమాణాన్ని ఒక్క తప్పులేకుండా పర్ ఫెక్ట్ గా ఎలా చెప్పగలిగారో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖనటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాలకృష్ణతో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే బాలయ్య కనీసం ఒక్క తప్పు కూడా పలకలేదు.. ఎక్కడా తడబడలేదు.. కనీసం ఆపి ఆపి ప్రసంగించలేదు.. సాధారణంగా బాలయ్య మాట్లాడితే అబదబదబ.. ఆ… ఊ.. అనే శబ్ధాలు.. పొరపాట్లు ప్రతీ పదంలో మాట్లాడడం కనిపిస్తుంటుంది.. అలాగే చెప్పే మాట కూడా …
Read More »ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియాపై సీఎం జగన్ ఉక్కుపాదం
ప్రపంచంలో మనిషికి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం రావాలి.. విద్యార్థులను సక్రమంగా తయారుచేసి సమాజంలోకి ప్రవేశింపజేస్తే సమాజానికి ఎంతో మేలుజరుగుతుంది. పాలకులు విద్యార్థుల సంఖ్య నమోదు పెంచడంలో సంబరపడకుండా బోధనలో నాణ్యతలపై దృష్టి పెట్టాలి. సరిగ్గా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే పని మీద ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటు చేస్తున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలకిచ్చిన హామీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన …
Read More »జగన్ దెబ్బకు టీడీపీ విలవిల…తండ్రి రాజకీయాలకు గుడ్ బై..కొడుకు హత్య కేసులో అరెస్ట్
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి ప్రత్యర్థులు పక్కా ప్లాన్తోనే హత్య చేసిన సంగతి తెలిసిందే. పక్కా ప్లాన్ తో.. నారాయణరెడ్డిని మట్టుబెట్టడానికి దుండగులు రంగంలోకి దిగి ఎక్కడా తప్పించుకునే వీలు లేకుండా అంతా ఒక పథకం ప్రకారం హత్యకు స్కెచ్ గీసీ.. కాపు కాసి, తొలుత ఆయన కారును ట్రాక్టరుతో ఢీకొట్టించి, అనంతరం బాంబులు, వేట కొడవళ్లతో దాడి చేసి చంపేశారు. ఎదురుగా …
Read More »ఏపీలో నారాయణ స్కూల్ .. సీజ్
ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపులేని స్కూళ్లపై విద్యాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. విజయవాడ, సత్యనారాయణపురంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే ఈ విషయమై యాజమాన్యానికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా వైఖరి మారకపోవడంతో సీజ్ చేసి, లక్ష రూపాయల జరిమానా విధించారు. వేసవి సెలవులు ముగించుకుని ప్రారంభం అవుతుండటంతో విద్యాశాఖ గుర్తింపు లేని పాఠశాల ఏరివేతకు చర్యలు చేపట్టింది. ప్రైవేటు కాలేజీలు, …
Read More »ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఈ వింత పరిస్థితికి జగన్ స్టేట్ మెంటే కారణమా.?
ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందట.. ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యేలకంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంతో ఆనందంగా ఉన్నారట.. గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం బాధపడుతున్నారట.. ఎందుకో తెలుసా.? దానికి తాజాగా సీఎం జగన్ ఇచ్చిన స్టేట్ మెంటే కారణం.. రాజకీయంగా పార్టీలు ఎవరైనా మారొచ్చు.. అయితే రాజ్యాంగబద్ధంగా మారాలి. ఇదే విషయం జగన్ చెప్తూ ఎవరైనా తెలుగుదేశం ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వస్తే కచ్చితంగా రాజీనామా చేసి రావాలని …
Read More »