గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు పాలన విషయానికి వస్తే మొత్తం శూన్యం అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా తన భాధ్యతను మర్చిపోయారో ఏమో తెలియదుగాని ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేకపోయారు. అంటే సాయం చెయ్యాల్సిన చేతులే మింగేసాయి అని చెప్పాలి. మరోపక్క అమరావతి విషయానికి వస్తే ఇదో పెద్ద స్కామ్ అని చెప్పడంలో సందేహమే లేదు. ప్లాన్ వేసుకొని ముందుగానే రైతుల దగ్గర భూములు లాక్కొని మోసం చేసారు. దీనిపై …
Read More »చంద్రబాబు రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారు..సీపీఐ నారాయణ ఫైర్..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ, జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుండగా కమలనాథులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొందరు నేతలు మూడు రాజధానులకు అనుకూలంగా, మరి కొందరు నేతలు వ్యతిరేకంగా మారుతున్నారు. ఇక తాజాగా ఎర్రన్నలు రంగంలోకి దిగారు. సీపీఐ నారాయణ మూడు రాజధానుల ఏర్పాటుపై మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైఫల్యం వల్లే రాజధాని నిర్మాణం …
Read More »విజయవాడలో సిమ్స్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నులపండుగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు..!
బెజవాడ కృష్ణా నదీ తీరం జై జగన్ నినాదాలతో మార్మోగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు విజయవాడలో కృష్ణా నదీతీరాన పద్మావతి ఘాట్లో రెండు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. స్విమ్స్ విద్యాసంస్థల అధినేత బి. భరత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ బర్త్డే వేడుకలు ఆద్యంతం కన్నులపండుగగా సాగాయి. గురువారం సాయంత్రం రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, …
Read More »పవన్ కల్యాణ్కు మైండ్ బ్లాక్..మూడు రాజధానుల నిర్ణయంపై సీఎం జగన్కు మెగాస్టార్ ప్రశంసలు..!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలకు స్వయానా సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు చిరు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్నష్టం చేశారు. అమరావతి శాసన నిర్వాహక, విశాఖ కార్యనిర్వాహక, కర్నూలు న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరు స్వాగతించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ మేరకు …
Read More »సీఎం జగన్కు బర్త్డే విషెస్ చెప్పిన నారాలోకేష్…!
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, వైయస్ అభిమానులు ఆయన బర్త్డే వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ఇవాళ సీఎం జగన్కు ప్రధాని మోదీ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విటర్ ద్వారా సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ …
Read More »నాకన్నా బాగా ఇంకెవరికి తెలుసు..?
ధర్మవరంలో నేతన్నల అగచాట్లు గురించి తన కన్నా ఎక్కువ ఇంకా ఎవరికీ తెలియకపోవచ్చని, ధర్మవరం పక్కనే పులివెందుల నియోజకవర్గం ఉందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరంలో ఎప్పుడు నేతన్నలకు ఏ కష్టం వచ్చినా, వచ్చి అండగా నిలబడింది, ధర్నాలు చేసింది తాను మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసింది ధర్మవరం నేతన్నలు అన్న సీఎం, ఇక్కడి చేనేత వృత్తి దేశంలోనే …
Read More »తండ్రి ఆశయానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్ ..!
ఆశయం ఉన్నతమైంది అయితే ఎన్ని కష్టాలచ్చిన, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న దాన్ని సాధించితీరాలి. ఎవరు సహాయం చేయట్లేదని, అందరు విమర్శిస్తున్నారని ప్రయాణాన్ని ఆపితే మొదలుపెట్టిన ప్రయాణానికి అర్థం ఉండదు. అలానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 11 2011 లో వైఎస్ఆర్ పార్టీతో రాజకీయాలలో ఒక పార్టీ ని స్థాపించి ముందడుగు వేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తనకు తోడుంటుందని నమ్మిన కాంగ్రెస్ …
Read More »జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి పోలీస్ పవర్ ఏంటో చూపించిన ఎంపీ గోరంట్ల మాధవ్…!
పోలీసులను కించపరుస్తూ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా కార్యకర్తల సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారని, ఓ కానిస్టేబుల్ టీడీపీ కార్యకర్తని వైసీపీలో చేరకపోతే బొక్కలో తోస్తానని వార్నింగ్ …
Read More »జననేత జగన్కు జయహో…ఆయన పుట్టినరోజు సందర్భంగా దరువు ప్రత్యేక కథనం..!
ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది ఆయన మొట్టమొదటి పుట్టినరోజు కావడంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జగన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలు సంబరాలు జరుపుకుంటున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమారుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన జగన్ తండ్రి మరణంతో ఒంటరి వాడైన వైనం అందరికీ తెలిసినదే. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి 2009లోవైఎస్ఆర్సిపి పార్టీని ప్రారంభించి 2014లో ఎన్నికలలో పోటీ చేసి …
Read More »పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు మాట్లాడుతున్నాడు..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు !
ఆంద్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం రోజురోజుకు వివాదాస్పదమవుతుంది. అమరావతి లో రైతులు రాజధానిని తరలించవద్దంటు ధర్నాలు చేస్తుంటే, వారికి ప్రతిపక్ష నాయకులు మద్దతిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేక మాట్లాడిన నాయకులకు అధికార వైసీపి పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తు్న్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జగన్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే, పవన్ వాఖ్యలను వైసీపి ఎమ్మేల్యే రోజా తీవ్రంగా ఖండించారు. పవన్ ఎప్పుడు చంద్రబాబు …
Read More »