అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త..మహాత్మా జ్యోతిబాపూలే అని ఏపీ సీఎం జగన్ కొనియాడారు. నేడు సామాజిక అసమానతలపై పోరాడిన గొప్ప సంఘసంస్కర్త, అట్టడుగు వర్గాల విద్య కోసం పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే వర్థంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పులే విగ్రహానికి వైఎస్ …
Read More »అప్పుడు ఎన్టీఆర్ పై నువ్వు చెప్పులు వేయిస్తే ఇప్పుడు నీపై రైతులు చెప్పులు వేసారు.. సరిపోయిందా చంద్రబాబు.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన అత్యంత వివాదాస్పదం అవుతుంది. రాజధానిని పరిశీలిస్తారని వెళ్లిన చంద్రబాబుకు రైతులు భారీ షాక్ ఇచ్చారు. అంతేకాదు.. కొందరైతే బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరి కొందరు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై చెప్పులు కూడా వేశారు. అయితే ఈ ఉదంతాన్ని పలువురు ఎన్టీరామారావు పై చెప్పులు వేసిన ఘటనను గుర్తు చేసుకున్నారు. పిల్లనిచ్చి పార్టీలో పదవిని …
Read More »అమరావతిలో చంద్రబాబుకు నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ దళిత రైతుల ఆందోళన…వీడియో..!
అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ను అడ్డుకుంటూ..గో బ్యాక్ అంటూ దళిత రైతులు నినదిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాజధానిలోని అసైన్డ్ భూముల రైతులు, లంక భూముల రైతులకు అన్యాయం చేస్తూ..జీవో నెం.41 జారీ చేసినందుకుగాను..గో బ్యాక్ బాబూ అంటూ బ్యానర్లతో చంద్రబాబుకు రైతన్నలు నిరసిన తెలిపారు. చంద్రబాబు రాజధాని రైతు కూలీలకు 365 రోజుల …
Read More »జగన్ మరో విజయం.. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రంగంసిద్ధం..!
ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి వై ఎఎస్ జగన్ తనదయిన ముద్ర వేశారు. మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా పరిపాలన సాగిస్తున్నారు.వైఎస్సార్ జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీన స్టీల్ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపం చేయుటకు ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం …
Read More »అమరావతిలో చంద్రబాబు పర్యటన..ఫ్లెక్సీలతో రైతుల నిరసన..!
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అదిగో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అద్భుతమైన నగరం..సింగపూర్ను తలదన్నే ప్రపంచస్థాయి నగరం, టోక్యో, లండన్, ఇఫ్టాంబుల్, షాంఘై నగరాలు కూడా అమరావతికి సాటి రావనేలా గ్రాఫిక్స్ చూపించి మభ్యపెట్టాడు..మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల దగ్గర లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పచ్చ నేతలకు, అదీ తన సామాజికవర్గ నేతలకు దోచిపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్లలో బాబుగారు కట్టింది నాలుగే నాలుగు …
Read More »అమరావతిలో చంద్రబాబుకు ఘోర అవమానం… చెప్పులు, రాళ్లతో దాడి చేసిన రైతులు..!
అమరావతి పర్యటనలో చంద్రబాబుకు రైతుల నిరసన సెగ తగిలింది. దళితుల భూముల విషయంలో మోసం చేసారని..గ్రాఫిక్స్ తో మాయ చేసారంటూ కొందరు రైతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. వెంకటాయ పాలెం వద్ద చంద్రబాబుతో పాటుగా ఉన్న టీడీపీ నేతల కాన్వాయ్ మీదకు చెప్పులు..రాళ్లు విసిరే ప్రయత్నం చేసారు. పోలీసుల రంగం ప్రవేశం చేసి వారిని చెదర గొట్టారు. రాజధాని పేరుతో భూములు దోచుకున్న చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించవద్దంటూ రైతులు …
Read More »ఇది సినిమా కాదు నలుగురు పోగవ్వడానికి..రాజకీయం !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమా, రాజకీయం ఒకటి కాదని ఇప్పటికీ అర్ధం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న ఫాలోయింగ్ తో రాజకీయాలోకి అడుగుపెట్టి పవన్ ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్నాడు తప్ప సాధించింది అయితే ఏమి లేదనే చెప్పాలి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు. తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతాడు. పార్టీ …
Read More »పప్పు సీన్ బాగుందని వర్మకు ఫోన్ చేసిన టీడీపీ నేతలు ఎవరో తెలుసా
వివాదస్పద దర్శకుడు’ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. బుధవారం సినిమా విశేషాలను వెల్లడించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వించాడు వర్మ. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రీ కొడుకులకు అంకింతం అని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. …
Read More »బ్రేకింగ్..త్వరలో వైసీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..!
ఏపీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీలో వలసల పర్వం మొదలైంది. చంద్రబాబు తీరుతో వచ్చే పదేళ్ల వరకు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వంశీ రాజీనామా చేయగా, గంటా, వాసుపల్లి గణేష్లతో సహా మొత్తం 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా టీడీపీ …
Read More »చంద్రబాబుపై వైసీపీ మంత్రి పేర్ని నాని అదిరిపోయే సెటైర్లు.!
అమరావతి కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 27, గురువారం నాడు అమరావతిలో చంద్రబాబు పర్యటనపై ఇప్పటికే మంత్రులు కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ చంద్రబాబు, లోకేష్లపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేయగా..తాజాగా మరో మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నాని…అసలు ఐదేళ్లలొ …
Read More »