ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు ,టీడీపీ నేత దేవినేని అవినాశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఆయనతో పాటు కడియాల బచ్చిబాబు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ సీఎం …
Read More »పవన్ కల్యాణ్ను చీల్చి చెండాడిన కత్తి మహేష్..!
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విమర్శలపై సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్కు నలుగురు, ఐదుగురో పిల్లలు ఉంటారు. వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడిగారి మనవడు, వెంకయ్య …
Read More »చిల్డ్రన్స్ డే సాక్షిగా పప్పులో కాలేసిన లోకేష్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి ,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు బాలల దినోత్సవం సందర్భంగా మళ్లీ పప్పులో కాలేశాడు. ఈ రోజు బాలల దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఏపీలోని బాలలకు చిల్డ్రన్స్ డే సందర్భంగా విషెస్ చెప్పాలని నారా లోకేష్ నాయుడు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కంకణం కట్టుకున్న నారా లోకేష్ …
Read More »సీఎం జగన్ కు అందరూ ఫిదా
ఏపీ ముఖ్యమంత్రి, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత ఐదు నెలలుగా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే. తాజాగా సర్కారు బడుల్లో అంగ్లమీడయంను అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రతి సర్కారు బడిలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అంగ్ల మీడియంలోనే బోధించాలని జగన్ సూచించారు. ఈ రోజు ప్రారంభమైన నాడు నేడు కార్యక్రమం …
Read More »ఏపీ చరిత్రను మార్చేందుకు జగన్ తొలి అడుగు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే ఏపీ దశ దిశ మార్చేందుకు పలు చర్యలు తీసుకుంటూనే మరోవైపు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ యావత్తు దేశాన్ని తమవైపు తిప్పుకునే విధంగా పాలిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఏపీ రాష్ట్ర చరిత్రను మార్చే తొలి అడుగు వేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …
Read More »బిగ్ బ్రేకింగ్…నేడు వైసీపీలో చేరుతున్న దేవినేని అవినాష్..!
బెజవాడలో 12 గంటల ఇసుక దీక్ష చేపట్టిన చంద్రబాబుకు ఆ పార్టీ కీలక నేత దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు..ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ రోజు టీడీపీకి గుడ్బై చెప్పాడు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో మరో కీలక నేత కడియాల బుచ్చిబాబుతో సహా వేలాది మంది అభిమానులు, అనుచరులతో కలిసి …
Read More »నేడు ఏపీ కొత్త సీఎస్గా బాధ్యతలు తీసుకోనున్ననీలం సహాని
ఏపీ కొత్త సీఎస్గా ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహాని. ఆమెను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సహాని 1984 కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిణి. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్, టెక్కలి సబ్ కలెక్టర్, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్గా గతంలో ఆమె బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న నీలం సహాని …
Read More »రాష్ట్ర చరిత్రలోనే తొలి సీఎంగా వైఎస్ జగన్
బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్ బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. అంతకుముందు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని …
Read More »చంద్రబాబు,పవన్ కల్యాణ్లపై మంత్రి బొత్స ఫైర్..!
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత ఆరోపణలకు దారితీస్తోంది. ఇంగ్లీష్మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు చేసిన విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు..నలుగురో, ఐదుగురో పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు..చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు మనవడు ఇంగ్లీష్లో చదవడం లేదా..పేద పిల్లలు మాత్రం …
Read More »పూర్తిగా కలిసిపోయిన టీడీపీ, జనసేన.. ఇక నుండి తెలుగుసేన..!
2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన ఈ ఎన్నికల్లో మా మాత్రం పైకి విడివిడిగా పోటీ చేస్తున్న లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు గానే ఎన్నికలకు రాష్ట్ర ప్రజలకు కనిపించారు. అయితే ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయం పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనలో వైసీపీకి ఓటేసిన మూడో …
Read More »