ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్.జగన్ అన్నారు. 208వ ఎస్ఎల్బీసీ సమావేశంలో పాల్గొన్న సీఎం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని, ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలకింద అనేకమందికి నగదు ఇస్తుందని ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును …
Read More »వేణు మాధవ్ మృతిపై పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి
హాస్యనటుడు వేణు మాధవ్ మృతిపై పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్ కోలుకుంటారు అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించటం బాధాకరం. గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండించడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు, మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండటంతో సెట్లో అందరినీ సరదాగా ఉంచేవారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ …
Read More »శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు ఉన్న విశిష్టత ఏంటీ..?
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 నుంచి అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడు మలయప్పస్వామిగా తొమ్మిదిరోజులపాటు ఒక్కో రోజు ఒక్కోవాహనం పై భక్తులకు దర్శనం ఇస్తాడు. పెద్దశేషవాహనం, చిన్నశేషవాహనం, సింహపువాహనం, ముత్యపుపందిరి వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, గరుడవాహనం, హనుమంతవాహనం, స్వర్ణరథం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, పల్లకీ ఉత్సవం..ఇలా రోజుకో వాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులకు కనువిందు చేస్తారు. అయితే బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు …
Read More »సీఎం జగన్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి వీల్లేని భాషను సైతం ఉపయోగించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని, పెన్షన్ పెంపు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదంటూ విమర్శించారు. పోలీసులు …
Read More »తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమం…!
తిరుమలలో ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సెప్టెంబర్ 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా టీటీడీ అధికారులు మంగళవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువ జామున 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం శ్రీహరి మూలవిరాట్టును పట్టుపరదాతో పూర్తిగా కప్పివేసి, ఆనంద నిలయం, బంగారువాకిలి, …
Read More »ఐదేళ్ల పాలనలో ఐదువేల ఉద్యోగాలు ఇవ్వలేని చంద్రబాబు కూడా జగన్ ని విమర్శిస్తున్నారు
ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కక్షగట్టి దాడిచేసి వైసీపీ నేతలు, కార్యకర్తలు వేధిస్తున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలను బయటపెట్టాడన్న అక్కసుతో కక్షగట్టి చీరాలలో ఓ విలేఖరిపై దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటూ ప్రవర్తిస్తున్నారన్నారు. …
Read More »వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.. దుష్ప్రచారం చేయొద్దు
టాలీవుడ్ ప్రముఖ కమిడియన్ వేణు మాధన్ తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు.. తాజాగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వేణుమాధవ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. వేణు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. గత కొనేళ్లుగా వేణు పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. గత …
Read More »కమల్ పార్టీకి సేవలందిస్తానన్న పీకే పేరులేని రజినీ పార్టీకి ఎందుకు పనిచేస్తున్నారు.. మనసెందుకు మార్చుకున్నారు..
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో ప్రముఖనటుడు రజనీకాంత్ భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. తలైవా రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల 25ఏళ్ల కల. అయితే అభిమానుల ఒత్తిడి మేరకు రజినీ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్లో ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజాసంఘాలుగా పేరు మార్చారు. అభిమానులకు రాజకీయపరమైన దిశానిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యులను నిర్వాహకులుగా బాధ్యతలప్పగించారు. …
Read More »చంద్రబాబు క్రూరత్వం ఎల్లో మీడియా రూపంలో బయటపడిందా..?
తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో భేటి అయ్యిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితో పాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అయితే ఇక అసలు విషయానికి …
Read More »కోడెల విషయంలో మరో స్కెచ్..అలా అయితే దీనికి సమాధానం చెప్పు బాబు..?
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో స్కెచ్ వెయ్యడానికి సిద్దంగా ఉన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో ప్రభుత్వాన్ని ఇరికించడానికి మరో ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. కోడెల విషయంపై మానవ హక్కుల కమిషన్, కేంద్ర హోం మంత్రికి పిర్యాదు చెయ్యాలని బాబు స్కెచ్ వేస్తున్నారని సమాచారం. చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందులో కోడెల ఆత్మహత్యపై చర్చించి ప్రభుత్వం …
Read More »