Home / ANDHRAPRADESH (page 369)

ANDHRAPRADESH

ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. హెచ్చరించిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఓ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై ఇటీవల తాము చేస్తామంటున్న పునసమీక్ష వద్దంటూ ఒక వైపు కేంద్రం, మరోవైపు నిపుణులు హెచ్చరించినా జగన్ జీవో నెం.63ను జారీ చేసారు. అయితే ఈ జీఓ జారీ చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. పీపీఏల పున సమీక్షకోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను హైకోర్టు కొట్టేసింది. అలాగే విద్యుత్ …

Read More »

బాబుకు బిగ్ షాక్ – హైకోర్టు సంచలనాత్మక ట్విస్ట్

టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,నవ్యాంధ్ర శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య కేసు గురించి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఆయన అంటే మాకు ఎంతో ఆభిమానం. మా అభిమాన నాయకుడు ఆత్మహాత్య చేసుకున్నాడంటే మేము నమ్మలేకపోతున్నాము. కోడెలను ఎవరో కావాలని వేధించి. వేధించి మరి చనిపోయేలా చేశారు. కోడెల మృతిలో కొడుకు శివరామ్ పాత్ర కూడా ఉండోచ్చు. అందుకే ఈ కేసును …

Read More »

ఎవరీ ఆదాబ్.. అతనికే ఎందుకు కాల్ చేశాడు..!

ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కోడెల మరణం ఇటు టీడీపీ వర్గాల్లో అటు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కోడెల ఆత్మహత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకునే ముందు కోడెల తీసుకున్న ఆహారాన్ని ఫోరెనిక్స్ డిపార్టుమెంట్ కు …

Read More »

నగరాన్ని పేకాట క్లబ్‌గా మార్చిన ఘనత మీదే చంద్రబాబు..!

విశాఖ జిల్లా అనకాపల్లి నియోజవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాద్ తనదైన శైలిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు పచ్చ మీడియాపై ధ్వజమెత్తారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నగరాన్ని ఐటీ హబ్ గా మార్చాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని, దీనికి తగ్గటుగా కృషి చేస్తున్నారని అన్నారు. ఇంత చేస్తుంటే చూస్తూ ఉండలేక కొందరు తప్పుడు ప్రచారాలు …

Read More »

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని విష ప్రచారం చేస్తున్నారు

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్సు, జల విద్యుత్‌ కేంద్రం పనుల రివర్స్‌ టెండరింగ్‌తో రూ. 780 కోట్లు ఆదాచేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. దివంగత మహానేత డా. వైఎస్సార్‌ మానసపుత్రిక అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా తాము పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చారని అనిల్ ఆరోపించారు. తమప్రభుత్వం కచ్చితంగా పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష …

Read More »

ఇకనుంచి ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి అన్ని కార్డులకు ఒకే ఒక్క కార్డ్

ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి అన్ని గుర్తింపు కార్డుల స్థానంలో దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరముందని దేశ హోం మంత్రి అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. సమాచారం అంతటినీ డిజిటల్‌ రూపంలోకి తీసుకువచ్చేందుకు 2021 లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్‌ యాప్‌ను వాడనున్నట్లు షా ప్రకటించారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, జనగణన కమిషనర్‌ కార్యాలయ …

Read More »

జగన్ కేసీఆర్ ల భేటీపై ఎల్లో మీడియా తప్పుడు కధనం.. ఖండించిన ఏపీ సీఎంఓ..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, కే.చంద్రశేఖర్‌రావులు హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితోసపాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై సీఎంలిద్దరూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మేలు కొరకు …

Read More »

జగన్ తీసుకుంటున్న మొండి నిర్ణయాలతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? ఇంకా ఏం జరగనుందో తెలుసా.?

పోలవరం ప్రధాన రీటెండర్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా వచ్చింది.గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధరకంటే తక్కువకే 12.6% అంటే రూ.4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ముందుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628కోట్ల నిధుల ఆదా జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే రూ.4358 …

Read More »

ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ కార్పోరేష‌న్ లోనే అప్పుడప్పుడు అమలయ్యే రివర్స్ ని జగన్ ఎలా వర్కవుట్ చేసారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఎన్నో మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విష‌యంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అసలు రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటే ఏమిటో చూద్దాం.. ప్ర‌భుత్వం అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివిధ కాంట్రాక్టు సంస్థ‌ల ద్వారా చేయించ‌డానికి టెండ‌ర్లు పిలుస్తారు. ఇవి చాలా రకాల్లో ఉంటాయి. ఓపెన్ టెండ‌ర్, బిడ్డింగ్ స‌హా ప‌లు ప‌ద్ధ‌తుల్లో టెండర్లు వేస్తారు.. …

Read More »

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పనితీరు భేష్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కల్సి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.  వైవీ సుబ్బరెడ్డి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా రావాలని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat