Home / ANDHRAPRADESH (page 453)

ANDHRAPRADESH

చంద్రబాబూ నువ్వు దోచుకున్న వేల కోట్లు కక్కేదాకా వదిలేదిలేదు..

చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలకు ఏమీ చేసింది లేదు.ప్రజల సొమ్ము మొత్తం తన సొంత ప్రయోజనాలకే ఉపయోగించారు తప్ప రాష్ట్రానికి చేసింది మాత్రం శూన్యం.వైసీపీ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు.పోలవరంలో అవినీతి, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల పైన కేంద్రం నుంచి క్లీన్ చిట్ వచ్చినట్టు మురిసి పోతున్నారు పచ్చదొంగలు. నాలుగు రోజులు ఓపిక పట్టండి అన్నీ బయట పడతాయి. దోచుకున్న వేల …

Read More »

తిరుమలలో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు..!

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే లక్ష్యంతో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచీ తిరుమలలో చోటు చేసుకొన్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రేక్‌ దర్శనాల్లో అమలు చేస్తున్న ఎల్‌-1, 2, 3 విధానంలో లోపాలను ఆసరా చేసుకొని పలు అక్రమాలకు పాల్పడ్డారని ఛైర్మన్‌ తెలిపారు. వ్యవస్థలో ఉన్న లోపాలను …

Read More »

సీఎం జగన్ కు ఇంటర్ విద్యార్థులు కృతజ్ఞతలు

జగన్ అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు సైతం వర్తింపజేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిని ఈరోజు(బుధవారం) శాసనసభ ఆవరణలో విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.అమ్మఒడి పథకం సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతగానో తోడ్పడుతోందని, అమ్మలకు ఆసరాగా నిలుస్తోందని విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. పేదరికంతో   ముఖ్యంగా బాలికలను పదవ తరగతి  పూర్తికాగానే ఉన్నత చదువులకు వెళ్ళకుండా నిలిపివేస్తున్నతల్లిదండ్రులకు జగనన్న అమ్మ ఒడి …

Read More »

టీడీపీకి షాక్.

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన  పలువురు నేతలు ఆ పార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు అదే దారిలో మరో కీలక నేత తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి.టీడీపీ గద్దె దిగిపోగానే, అందులో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంపయ్యారు.మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత అనుంగులు, ఆర్థిక అండదండలిచ్చినవారే ఆ పార్టీని వదిలేశారు. తాజాగా, టీడీపీలో సీనియర్ దళిత నేత కూడా …

Read More »

టీటీడీకీ కోటి విరాళం ఇచ్చిన డల్లాస్ ఎన్నారై…దరువు ఎండీ కరణ్ రెడ్డితో కలిసి చెక్ అందజేత..!

తిరుమల తిరుపతి దేవాలయానికి డల్లాస్ ఎన్నారై జాస్తి సాంబశివ రావు ఒక కోటి విరాళం ఇచ్చారు. ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సతీసమేతంగా కలిసి కోటి రూపాయలకు సంబంధించిన చెక్ అందజేశారు. ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు ఈ ఐదేళ్లకు కోటి చెప్పున మొత్తం రూ. 5 కోట్లు ఇస్తానని ఈ సందర్భంగా శివ వైవీ సుబ్బారెడ్డికి తెలిపారు. ఇలా భక్తులు టీటీడీకి దానం చేయడం …

Read More »

సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకంపై స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూపులు

సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకం అమ్మఒడి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన పలు హామీలిచ్చారు. చిన్నారులందరూ బడికి వెళ్లాలని, ఉన్నత …

Read More »

దేవుడు వైఎస్‌ జగనన్న..జనసేన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేసిందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగలా చేశారని గుర్తుచేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారం ఇవ్వడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే తమ బతుకులు …

Read More »

ప్రధాని మోదీ కీల‌క నిర్ణ‌యం. వైఎస్ జ‌గ‌న్‌కు భారీ గిఫ్ట్ …టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు

ఏపీ ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌మాణ స్వీకారానికి ముందే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన వైసీపీ అధినేత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ చేసిన తొలి విజప్తి పైన ముఖ్య అడుగు వేస్తునట్లు తెలుస్తుంది. .ప్ర‌ధాని తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఏపీలో ముఖ్య‌మంత్రికి భారీ ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. ఏపి విభ‌జ‌న స‌మ‌యంలో రాజ్య‌స‌భ సాక్షిగా నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ త‌రువా త దీని పైన …

Read More »

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు నోటి మాట రాకుండా చేసిన జగన్

సీట్ల కేటాయింపు అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన అధికారపక్షం నిబంధనలను అనుసరించే అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని తెలిపింది. సభ సంప్రదాయాలు పాటించాలని చంద్రబాబు కోరడంతో తనను ఎవరు బెదిరించలేరని స్పీకర్ అయిన తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రశ్నపై సమాధానం ముగిసిన తర్వాత ఎలా అవకాశం …

Read More »

చంద్రబాబూ విషం చిమ్మే ఆలోచనలు ఇకనైన మానుకో..!

ఇటీల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్‌పై నేత‌ల్లో నీలినీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే.జగన్ దెబ్బకు టీడీపీ నాయకులకు ఎటూ తోచని పరిస్థితిలో ఉన్నారు.ఇక చంద్రబాబు విషయానికి వస్తే మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాకముందే విషం చిమ్మే ఈ విమర్శలేంటి చంద్రబాబు గారూ. మీ దుర్మార్గాలను అడ్డుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారు. జగన్‌ గారు అమరావతికి ప్రాధాన్యతనివ్వడం లేదని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat