ఏపీలో అధికారంలో ఉన్నామనే ధీమాతో అడ్డంగా ..అవీనితి చేస్తున్న తెలుగు తమ్ముళ్ల ఆటలు సాగడం లేదు. మా పార్టీ కదా ఏం చేసిన అడగారనే అనే మదంతో నేరాలు ఎక్కువగా చేస్తున్నారు. రౌడిల్లా, హత్యలు,మహిళలపై అత్యంత దారుణంగా అత్యచారాలు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో మరో టీడీపీ అవినీతి తిమింగలం బయటపడింది. కందిశెట్టి రమేష్ అనే వ్యక్తి ఇంట్లో రెండురోజులుగా ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరుపుతున్నారు. సైకిల్ పంక్చర్లు …
Read More »మద్యం బాటిళ్లు పంచుతూ.. అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు..!
ఏపీ పంచాయతీరాజ్శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలు టీడీపీ పరువును బజారుకీడుస్తున్నాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే, మంత్రి లోకేష్పై టీడీపీ నేతలు అలా అభిప్రాయపడటానికి కారణాలు లేకపోలేదు. టీడీపీ ఏర్పాటు చేసిన ఏ సభలోనైనా నారా లోకేష్ మాట్లాడటం.. తాను మాట్లాడుతున్నది వాస్తవమా..? అవాస్తవమా..? తప్పా..? ఒప్పా..? పదాలు సరిగ్గా పలుకుతున్నామా..? లేదా..? అనేవి చూసుకోకుండా తన నోటికి ఎంత వస్తే అంత.. …
Read More »ఏపీలో అన్నా క్యాంటీన్.. టీడీపీ కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతి..!
పేదవాడి కడుపు నింపే ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ రెండు రూపాలయకే కిలో బియ్యం అందిస్తే ఇప్పుడు ఆయన పేరుతోనే టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రారంభించారు. అద్భుతమైన అలంకరణలతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలతో , కార్పొరేట్ రెస్టారెంట్ల స్ధాయిలో.. క్లాస్ లుక్తో కనిపించేలా చేశారు.అయితే అన్నా క్యాంటీన్ పేరుతో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతికి పాల్పడుతున్నది టీడీపీ ప్రభుత్వం అంటే విమర్శలు …
Read More »రేపో.. మాపో.. వారిలానే.. నేను కూడా..!
ఎన్టీఆర్ వెంట ఉన్న ప్రతీ ఒక్కరిని చంపిన నేరస్తుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు జ్వరంతో మరణించలేదు.. సీఎం చంద్రబాబు పెట్టిన టార్చర్ను భరించలేక ఇటీవల ఆయన కన్నుమూశారు. అంతకు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచరులను.. చంద్రబాబు అధికారంలో లేని సమయంలో.. టీడీపీపై సానుభూతి కోసం చాలా మందినే చంపేశాడు అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలోకి.. ఇద్దరు టీడీపీ కీలకనేతలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జగన్ చేస్తున్న పాదయాత్ర సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా ఆకర్షిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం సామాన్యమైన విషయం కాదని, అందుకు గట్టి పట్టుదల ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ధీరత్వం ఉండాలంటున్నారు. వైఎస్ …
Read More »దటీజ్ వైఎస్ఆర్..!
గుడికి అందరూ వెళ్లొచ్చు. గుడిలో చోటు అందరికీ దొరుకుతుంది. కానీ, గర్భగుడిలో దేవుడికి మాత్రమే. ప్రజల గుండె కూడా గర్భగుడే. అయితే, అక్కడి చోటు ఎవరికి..? అమ్మలాగే.. మనందరికీ గుండెకు ఒక గర్భగుడి ఉంటుంది. ఆ గుండె గర్భంలో వెలిస్తే చాలు.. ప్రజల గర్భగుడిలో ఉన్నట్టే. అలా వెలిసిన మారాజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి. అయితే, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇప్పటికీ …
Read More »అనాడు జబర్దస్త్ లో ఆర్టిస్ట్..నేడు సినిమాలకు ఫైనాన్స్..ఎర్రచందనం స్మగ్లింగ్
అనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎర్రచందనం అక్రమ రవాణాతో నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన సినిమాకు పెట్టుబడి పెట్టాడు. సినిమా ఆర్టిస్ట్ రూపంలో ఉన్న ఆ ఎర్రచందనం స్మగ్లర్ కోసం తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు గాలిస్తున్నారు. తిరుపతికి …
Read More »కడపలో టీడీపీకి షాక్..మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలోకి..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొమ్మిది పధకాలు ప్రకటించినప్పటి నుండి అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడూగా గత 210 రోజులుగా అలుపనేది లేకుండా చేస్తున్న పాదయాత్ర విజయవతం కావడం జగన్ కు మరింత బలం వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు కూడా వైసీపీ …
Read More »రూ.57,940 కోట్ల అంచనాలు ఆమోదం కష్టమే..!
పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు అంశం ఊహించని మలుపు తిరిగింది. అమాంతం పెరిగిపోయిన అంచనాలపై కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబును నిలదీసింది. పోలవరం ప్రాజెక్టు సాక్షిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిలదీస్తే నీళ్లు నమలడం చంద్రబాబు వంతైంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధమన్న గడ్కరీ అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, బుధవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చాలా కాలం తరువాత వచ్చిన …
Read More »టీజీ వెంకటేష్ కు ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్.. కర్నూల్ ల్లో ఏం జరుగుతుంది..!
టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే తనకు కర్నూలు సిటీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. టీజీ వెంకటేష్ అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను ప్రశ్నించడంపై ఎస్వీ తప్పుపట్టారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రమంత్రిగా ఉన్నారని, అతనికి అధిష్టానంతో మాట్లాడి అభ్యర్థులను …
Read More »