ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర పార్టీ నేత నల్లారి కిరణ్కుమార్రెడ్డి నేడు కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆయన జైసమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు. 2014 ఎన్నికల తర్వాత …
Read More »జగన్కు జై కొట్టి.. పాదయాత్రలో నడిచిన బుల్లితెర నటుడు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై, అలాగే, చంద్రబాబు సర్కార్ అవినీతిపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. పాదయాత్ర చేసుకుంటూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు హారతులు పడుతున్నారు. అంతేకాకుండా, …
Read More »ఏపీలో మరో దారుణం..కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం..!
ఏపీ మహిళలపై లైంగిక దాడులు ఆగడంలేదు. ఎక్కడ చూసిన రోజు ఖచ్చితంగా మహిళలపై అత్యచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజధానిలో మరో దారుణం చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ మహిళపై ఓ యువకుడు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. విజయవాడలో ప్రేమ పేరుతో యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి ఓ యువకుడు అత్యాచారం …
Read More »మరోసారి పవన్ ఇజ్జత్ తీసిన శ్రీరెడ్డి..!
టాలీవుడ్ ఇండస్ట్రీను గత కొన్నాళ్ళుగా షేక్ చేస్తున్న ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసారి స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.ఈసారి ఏకంగా ఆధారాలను తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి స్త్రీలో అమ్మాయిని కాదు అమ్మను చూడాలని . అప్పుడే ఆడవారిపై దారుణాలు ఆగుతాయి.వార్ని గౌరవించడం మన బాధ్యత అని చెప్పిన సంగతి తేల్సిందే. అయితే పవన్ …
Read More »అడ్డంగా బుక్కై పవన్ పరువు తీసిన ఫ్యాన్స్ ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెల్సిందే.నిన్న మొన్నటి దాకా పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి అనవసర విమర్శలు చేస్తూ .ఆమె వివాహాం గురించి పలు పోస్టులు ,కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఆమెపై విషప్రచారం చేశారు పవన్ అభిమానులు ..తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఎప్పటి …
Read More »జగన్ పాదయాత్ర ఇచ్చాపురం చేరుకునే లోపు..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆంధ్రప్రదేశ్లో మరో సరికొత్త చరిత్రను సృష్టించే దిశగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. వాన, ఎండ, చలిని …
Read More »రాహుల్ గాంధీ సమక్షంలో..నేడు కాంగ్రెస్ లోకి మాజీ సీఎం నల్లారి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు . అందులోభాగంగానే ఉదయం 11:30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. డిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొంటారు. ఫిబ్రవరి 19, 2014న …
Read More »2014 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే ..ఒక్క ఎంపీ సీటు కూడా గెలివలేని పార్టీలోకి కిరణ్కుమార్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి గురువారం దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నకిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కిరణ్ కుమార్రెడ్డితో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో …
Read More »ఏపీలో నకిలీ బాబా గుట్టు రట్టు..ఏం చేశాడో తెలుసా…!
కృష్ణా జిల్లాలో ఓ నకిలీ స్వామిజీ గుట్టు రట్టయింది. పూజల పేరుతో అందరి జీవితాలను మార్చేస్తానని చెప్పి అమాయక మహిళలను ఆకర్షిస్తున్న బాబా.. వారి నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. బాబా మోసాలను గ్రహించిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామ శివ చైతన్యం తత్వపీఠం నిర్వహిస్తూ గత కొంతకాలంగా స్వామిజీగా చలామణి అవుతున్నాడు. తనకు మంత్రతంత్రాలు తెలుసునని …
Read More »సీఎం చందరబాబు.. గాడ్ సే కంటే ప్రమాదం..!
గాడ్ సే కంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా ఘోరమైన వాడు.. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి, అధికారంలో ఉండగానే టీడీపీ జెండాను లాక్కొన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మళ్లీ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ప్రజలను మోసం చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »