Home / ANDHRAPRADESH (page 821)

ANDHRAPRADESH

ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..! వైపీపీలోకి మంత్రి కుటుంబం..!!

టీడీపీ మంత్రికి దిమ్మ‌తిరిగే షాక్‌..! కుటుంబం.. కుటుంబం వైసీపీలోకి..!! అవును, ఏపీ మంత్రికి కి చెందిన కుటుంబం వైసీపీలో చేర‌నుంది. అందుకు సంబంధించి ముహూర్తాన్ని ఖ‌రారు చేసుకున్నారు. కాగా, 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఆ మంత్రితో రాజ‌కీయ విభేదాలు త‌లెత్త‌డంతో కుటుంబం.. కుటుంబం వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మైంది. ఇంత‌కీ ఆ టీడీపీ మంత్రి ఎవ‌రు..? ఆయ‌న కుటుంబంలో రాజ‌కీయ విభేదాలు ఎందుకు త‌లెత్తాయి..? వారు వైసీపీలో ఎందుకు చేర‌బోతున్నారు..? …

Read More »

భూముల కోసం మున్సిపల్ ఆవరణంలోనే తన్నుకున్న తమ్ముళ్ళు..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత నాలుగు ఏండ్లుగా రెండున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ బస్టాండ్ లో బడేమకాన్ భూములకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళు కొట్టుకునే స్థాయికి వచ్చింది . రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు …

Read More »

నాడు పిల్ల‌నిచ్చిన మామను.. నేడు సీఎంను చేసిన ప్ర‌జ‌ల‌ను వెన్నుపో టు పొడిచాడు..!!

నాడు పిల్ల‌నిచ్చిన దివంగ‌త ముఖ్య‌మంత్రిని, నేడు ముఖ్య‌మంత్రిని చేసిన ఏపీ ప్ర‌జ‌ల‌ను నారా చంద్ర‌బాబు నాయుడు ఊహించని రీతిలో వెన్నుపోటు పొడిచార‌ని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి, ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు అన్నారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ… చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also :  మక్కా మసీదు పేలుళ్ళ కేసులో …

Read More »

వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..టీడీపీ నుండి చాల మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చేది తామేనని, ఆపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ జరిపిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక అదికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వీరి విషయంలో జగన్‌ నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. విశాఖ …

Read More »

2019లో పీఎం నరేందర్ మోదీనే -ఏపీ సీఎం చంద్రబాబు జోష్యం ..

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. అయితే ఇలాంటి తరుణంలో రానున్న …

Read More »

ప‌త్తికొండ‌లో చంద్రబాబుపై సంచ‌ల‌న వాఖ్య‌లు చేసిన చెరుకుల‌పాడు నార‌య‌ణ రెడ్డి భార్య‌..!

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైసీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 9వ రోజు చేరుకున్నాయి. దీక్షలో వైసీపీ నాయకులు దీక్ష‌లు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న సీఎం చంద్రబాబు ఇపుడెందుకు యూటర్న్‌ తీసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త …

Read More »

చంద్ర‌బాబు నియోజక వర్గంలో వైసీపీలో చేరిన 100 టీడీపీ నాయ‌కులు..!

ఏపీ లో అదికారంలో ఉన్న టీడీపీ ప్ర‌బుత్వం పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో ప్ర‌తి ప‌క్షం అయిన వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి. ఈ వ‌ల‌స‌లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో కొన‌సాగుతున్నాయి. తాజాగా చంద్ర‌బాబు నియోజ‌క వ‌ర్గంలో వ‌ల‌స‌లు జ‌రిగాయి. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వైసీపీలో చేరవచ్చునని వైసీపీ పార్టీ కుప్పం నియోజక వర్గ సమన్వయకర్త కె.చంద్రమౌళి అన్నారు. ఆదివారం వీర్నమల గ్రామంలో జరిగిన …

Read More »

ఏ పార్టీలో చేరతారో క్లారిటీచ్చిన ముద్రగడ …!

ఏపీ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారు .అందులో భాగంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీడీపీలో చేరతారు అని కొంతమంది …లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని మరికొంతమంది ..కాదు కాదు అతని సామాజిక వర్గానికి చెందిన ..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని …

Read More »

ఏపీకి ప్రత్యేక హోదా పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు ..!

తెలంగాణ జేఏసీ చైర్మ‌న్,ఇటివల తెలంగాణ జనసమితి అనే కొత్త పొలిటికల్ పార్టీ పెట్టిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో రాజ‌కీయాల్లో అరంగేట్రం చేయ‌బోతున్న రిటైర్డ్ ప్రొఫెస‌ర్ ఏపీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్రదేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. అంతేకాకుండా అమ‌రావ‌తి నిర్మాణంతో న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు.ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా …

Read More »

త్వ‌ర‌లో ఆ ఇద్ద‌రు మంత్రుల అరెస్ట్‌..! వాస్త‌వ క‌థ‌నం మీకోసం..!!

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌ళ్లింది. అంతేకాకుండా అనుభ‌వ‌జ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా స‌రే ప్ర‌త్యేక హోదా సాదిస్తా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్ర‌పంచాన్ని త‌ల‌ద‌న్నేలా రాజ‌ధానిని క‌డ‌తా, 2019 ఎన్నిక‌ల్లోపూ ప్ర‌తీ ఇంటికి కుళాయి ద్వారా నీరు స‌ర‌ఫ‌రా అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న‌, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat