ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఒప్పో ముందంజలో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు ఎక్కడ చూసినా ఒప్పో బ్రాండ్ నే ఎక్కువ శాతం వినియోగంలో ఉంది. అయితే అసలు విషయానికి వస్తే తాజాగా ఒప్పో మానవత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఈ వైరస్ విపరీతంగా పెరుగుపోతుంది. దాంతో ఎందరో కరోనా మహమ్మారిని తరిమి …
Read More »క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు,ఫైనాన్స్ కు సంబంధించిన అన్ని రకాల ఈఎంఐల మీద మారటోరియం విధించింది.ఈ నిర్ణయంతో పేద మధ్య తరగతి వర్గాలకు కాస్త ఊరట లభించింది.ఈ క్రమంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..వద్దా అనే సందిగ్ధ చాలా మందిలో నెలకొన్నది. అయితే క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా వద్దా అనే అంశంపై ఆర్బీఐ వివరణ …
Read More »కరోన దెబ్బకు కండోమ్లకు భారీ డిమాండ్…ఎందుకంటే
ప్రపంచ ప్రజలు మాస్కుల కోసమో, హ్యాండ్ శానిటైజర్ల కోసమో మాత్రమే కాదు… కండోమ్ల కోసం కూడా ఎగబడుతున్నారు. షాపుల్లో ఎక్కడ ఎలాంటి కండోమ్ ప్యాకెట్లు కనిపిస్తున్నా… మళ్లీ దొరుకుతాయో లేదో… ఎందుకైనా మంచిది ఇప్పుడే స్టాక్ పెట్టుకుందామని ఎక్కువెక్కువ కొనేసుకుంటున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాగే జరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఐదు కండోమ్లలో ఒకటి మలేసియాకి చెందిన కారెక్స్ BHD కంపెనీ తయారుచేస్తుంది. ఆ కంపెనీ లెక్కల ప్రకారం… వచ్చే 2 …
Read More »మూడు నెలలు నో ఈఎంఐ..ఆర్బీఐ సంచలన నిర్ణయం !
రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ గవర్నర్ శుభవార్త చెప్పారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐ చెల్లించకపోయిన పర్వాలేదని తెలిపారు. బ్యాంకులతో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థలు అన్ని రకాల లోన్లపై ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని శక్తికాంతదాస్ సూచించారు. హౌసింగ్లోన్లతో పాటు అన్ని రకాల రుణాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు చెల్లించాల్సిన ఈఎంఐలు తర్వాత పీరియడ్ లో ఎప్పుడైనా చెల్లించవచ్చన్నారు. అటు ఈఎంఐకట్టకపోయిన సిబిల్ స్కోర్పై …
Read More »కూరగాయల ధరలకు రెక్కలు
దేశం మొత్తం నిన్న ఆదివారం కరోనా వైరస్ ప్రభావంతో విధించిన జనతా కర్ఫ్యూ వలన దేశం మొత్తం స్థంభించిపోయింది. మరోవైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇరు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో ఏపీ,తెలంగాణలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో టమోటా రూ. 50-60,బంగళా దుంపలు రూ.40,ఉల్లిపాయలు కేజీ రూ.30-40సహా అన్ని ధరలు కూడా ఒక్కసారిగా పెంచి వ్యాపారులు అమ్మడంలో లబోదుబోమంటున్నారు. చేసేది లేక …
Read More »కరోనా ఎఫెక్ట్ -ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుంది.ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా ప్రకటించాయి. ఈ క్రమంలో ఎల్ఐసీ తమ పాలసీదారులకు శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించడంతో బీమా ప్రీమియన్ కట్టలేని వారికోసం గడవును పెంచింది. ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు పాలసీదారులు ఆఫ్ లైన్ లో ప్రీమియం చెల్లించవచ్చు అని తెలిపింది. ఆన్ లైన్ లో ప్రీమియం చెల్లించలేని …
Read More »వెరీ గుడ్న్యూస్ : భారీగా తగ్గిన బంగారం
కరోనా ధాటికి షేర్లు, కరెన్సీ కకావికలమవుతుంటే బంగారం ధరలు సైతం దిగివస్తున్నాయి. మహమ్మారి విజృంభణతో కొనుగోళ్లు పడిపోయిన క్రమంలో పసిడి ధర పతనమైంది. డెడ్లీ వైరస్ విస్తృత వ్యాప్తితో ప్రజలు నగదు నిల్వల వైపు మొగ్గుచూపడంతో చుక్కల్లో విహరించిన యల్లోమెటల్ దిగివచ్చింది. ఎంసీఎక్స్లో బుధవారం పదిగ్రాముల బంగారం ధర రూ 534 తగ్గి రూ 39,710 పలికింది. ఇక కిలో వెండి రూ 534 పతనమై రూ 34,882కు పడిపోయిం
Read More »తగ్గిన బంగారం ధరలు
ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు బుధవారం కిందకు దిగోచ్చాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరమైన హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బుధవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920తగ్గి రూ.42,300వద్ద కొనసాగుతుంది. ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.38,700కు పడిపోయింది. మరోవైపు వెండి ధర రూ.41,780కి పతనమయింది. జూవెల్లర్ల నుండి డిమాండ్ తగ్గడమే బుధవారం బంగారం ధరలు తగ్గడానికి …
Read More »స్టాక్ మార్కెట్లకు ఊరట
మార్కెట్ వారం ప్రారంభరోజు అయిన సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కానీ ఈరోజు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ నలబై తొమ్మిది పాయింట్ల లాభంతో 31,434 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,224 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. యస్ బ్యాంక్, హెక్సావేర్,టాటా స్టీల్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పీవీఆర్,ఫ్యూచర్స్ రిటైల్ ,ఎండ్యూరెన్స్ టెక్నాలజీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Read More »కరోనా ప్రభావంతో బెంగుళూరు ఇన్ఫోసిస్ ఖాళీ
కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనం ఖాళీ చేశారు. ఆ ఉద్యోగికి కరోనా వచ్చిందనే ముందు జాగ్రత్తతోనే మిగతా ఉద్యోగులను అలర్ట్ చేశామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్పాండే తెలిపారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగానే భవనాన్నిఖాళీ చేశామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మోద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులు ఏదైనా సమాచారం కోరకు తమ కంపెనీ గ్లోబల్ హెల్ప్ …
Read More »