రక్షణ లేని, పాత ఏటీఎం కార్డులను రద్దు చేసే ప్రక్రియను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న మాగ్నెటిక్ స్ట్రైప్ డెబిట్ కార్డులకు బదులుగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆమోదించిన ఈవీఎం చిప్ డెబిట్ కార్డులను జారీ చేస్తోంది. ఆన్లైన్ మోసాలను నిరోధించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మాగ్నెటిక్ స్ట్రైప్ ఎస్బీఐ డెబిట్ కార్డులు ఉన్నవారు జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. ఏ క్షణంలోనైనా …
Read More »వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా?
వాట్సప్.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక ఆత్మీయ బంధువు. ఉదయం నిద్ర లేచిన దగ్గరననుంచి.. రాత్రి పడుకునే వరకూ క్షేమ సమాచారాలు, ఫొటోలు, డేటా షేరింగ్తో అందరిని పలుకరించే వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా? అనే సంకేతాలు కొద్దిరోజులుగా వెలువడుతున్నాయి. ప్రస్తుతం వాట్సప్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్ యూజర్లు ఉన్నారు. ఈ స్టార్టప్కు కున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఫేస్బుక్ యాజమాన్యం.. 2014 కొనుగోలు చేసింది.తరువాత దీనిపై …
Read More »అది తీసుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు 10 వేల క్యాష్బ్యాక్… బంపర్ ఆఫర్!
ప్రస్తుతం రుణం కోసం వేచిచూస్తున్న వారిని ఆకర్షించేందుకు బ్యాంకులు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా పండగ సీజన్ దృష్టిలో పెట్టుకుని కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి. బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెరిగిపోతుండటంతో.. అడిగిన వారికి.. అడగని వారికీ ఏదో ఒక రూపంలో రుణం ఇవ్వాలనే తొందరలో ఉన్నాయి. పెద్దగా హామీలు అక్కర్లేకుండానే కొన్ని గంటల్లోనే రుణాలిచ్చేస్తున్నాయి. తాజాగా ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ ఈ పండగవేళ మరో …
Read More »జియోలో ఈ ప్లాన్లు మీకు తెలుసా ..!
ప్రస్తుతం మొబైల్ డేటా రంగలో అన్నిటిని వెనక్కి నెట్టి మరి మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ జియో నెట్వర్క్ను వాడుతున్న వారికి అందులో ఉన్న ముఖ్యమైన ప్లాన్ల గురించి తెలుసు. ప్రధానంగా కొన్ని ప్లాన్లు లాంగ్ వాలిడిటీ ఉండడంతో వాటినే ఎక్కువ మంది రీచార్జి చేసుకుంటుంటారు. అయితే నిజానికి అవే కాదు, వినియోగదారులకు పనికొచ్చే పలు ఇతర ప్లాన్లు కూడా జియోలో ఉన్నాయి. అవేమిటి అంటే ..? రూ.11, రూ.51, రూ.91, …
Read More »మినిమమ్ బ్యాలెన్స్లపై ఎస్బీఐ గుడ్న్యూస్
నెలవారీ కనీస మొత్తాల నిబంధనల నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్లకు కొంత ఉపశమనం కల్పించింది. వీటిపై విధించే ఛార్జీలను, ఈ మొత్తాన్ని ఎస్బీఐ సమీక్షించింది. కనీసం బ్యాంకు ఖాతాల్లో తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తాన్ని రూ.5000 నుంచి రూ.3000కు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ సోమవారం తెలిపింది. అంతేకాక పెన్షనర్లు, ప్రభుత్వం నుంచి సామాజిక ప్రయోజనాలు పొందే లబ్దిదారులు, మైనర్ అకౌంట్లు ఈ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పింది. పీఎంజేడీఐ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు …
Read More »జియోలో ఈ ప్లాన్లు మీకు తెలుసా ..!
ప్రస్తుతం మొబైల్ డేటా రంగలో అన్నిటిని వెనక్కి నెట్టి మరి మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ జియో నెట్వర్క్ను వాడుతున్న వారికి అందులో ఉన్న ముఖ్యమైన ప్లాన్ల గురించి తెలుసు. ప్రధానంగా కొన్ని ప్లాన్లు లాంగ్ వాలిడిటీ ఉండడంతో వాటినే ఎక్కువ మంది రీచార్జి చేసుకుంటుంటారు. అయితే నిజానికి అవే కాదు, వినియోగదారులకు పనికొచ్చే పలు ఇతర ప్లాన్లు కూడా జియోలో ఉన్నాయి. అవేమిటి అంటే ..? రూ.11, రూ.51, రూ.91, …
Read More »ఐసీఐసీఐ బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ..?
దేశంలోని ప్రముఖ బ్యాంకు అయిన ఐసీఐసీఐ తన వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది .ప్రస్తుతం దేశంలో టాప్ టెన్ బ్యాంకు లలో ఒకటైన ఐసీఐసీఐ వినియోగదారులను ఆకర్శించుకోవడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది .దీనిలో భాగంగా ప్రస్తుత పండగల సీజను సందర్భంగా ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఐసీఐసీఐ బ్యాంకు ఆవిష్కరించింది . ఈ నెల ఒకటో తారీఖు నుండి నవంబర్ ముప్పై తేదీలోపు గృహ రుణాన్ని తీసుకునే కస్టమర్లకు ఈ …
Read More »ఇన్ఫోసిస్లో ఆరు వేల ఉద్యోగాలు!
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిక్కా రాజీనామా, శేషసాయి లేఖ తదితర వివాదాలు కార్పొరేట్ రంగంలో చర్చకు దారితీశాయి. ఇవన్నీ సంస్థ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపవని చెబుతోంది ఇన్ఫోసిస్. వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. మరోపక్క ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలు ఉన్నా, యూఎస్, యూరోపియన్ …
Read More »BSNL లో ఉద్యోగాలు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బిఎస్ఎన్ఎల్)- ‘డైరెక్ట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్’ (డిఆర్ – జెఎఒ)- పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 996(ఆంధ్రప్రదేశ్కు 72 పోస్టులు, తెలంగాణకు 19 పోస్టులు కేటాయించారు) అర్హత: జనవరి 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంకాం/ సీఏ/ ఐసిడబ్ల్యుఏఐ/ సిఎస్ పూర్తిచేసి ఉండాలి. వయసు: జనవరి 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక: …
Read More »వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా?
వాట్సప్.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక ఆత్మీయ బంధువు. ఉదయం నిద్ర లేచిన దగ్గరననుంచి.. రాత్రి పడుకునే వరకూ క్షేమ సమాచారాలు, ఫొటోలు, డేటా షేరింగ్తో అందరిని పలుకరించే వాట్సప్ సేవలు ఇకపై ఉచితంగా అందవా? అనే సంకేతాలు కొద్దిరోజులుగా వెలువడుతున్నాయి. ప్రస్తుతం వాట్సప్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్ యూజర్లు ఉన్నారు. ఈ స్టార్టప్కు కున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఫేస్బుక్ యాజమాన్యం.. 2014 కొనుగోలు చేసింది.తరువాత దీనిపై …
Read More »