కన్న కూతుర్నే కర్కశంగా చంపిన తండ్రి ఉదాంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ పరువు హత్య సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది. తమ కులం కానీ వాడ్ని ప్రేమించిందనే కోపంతో తిట్వాల్ కు చెందిన అరవింద్ తివారీ (47)అనే వ్యక్తి తన కూతురు ప్రిన్సీ(22)ను అతిదారుణంగా హత్యచేశాడు. శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి సూట్ కేసులో దాచాడు. ఆ సూటు కేసును తీసుకుని వెళ్లి థానేకు ఆటోలోనే వెళ్తుండగా …
Read More »దిశ కేసులో మరో మలుపు..?
తెలంగాణతో పాటుగా యావత్తు దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం.. హత్య కేసుల్లో నిందితులైన ఆరీఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లను పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే. అయితే దిశ కేసులో మరో మలుపు తిరిగింది. దిశ కేసులో మరో కీలకమైన అంశం తెరపైకి వచ్చింది. ఆరిఫ్ ఇరవై ఆరు ఏళ్లుండగా .. శివ,నవీన్,చెన్నకేశవులకు ఇరవై ఏళ్లు ఉంటాయని సీపీ సజ్జనార్ ప్రకటించారు. అయితే వారిలో ఇద్దరు మైనర్లున్నారని తల్లిదండ్రులు …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సిట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు,మంచిర్యాల డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,రాచకొండ ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి,కోరుట్ల సీఐ రాజశేఖర్ ,సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. నిందితుల ఎన్కౌంటర్,దిశ హత్యపై తదితర అంశాల గురించి …
Read More »తిరుపతిలో రెచ్చిపోయిన మృగాళ్లు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన గడవకముందే ఏపీలో తిరుపతిలో మృగాళ్ళు రెచ్చిపోయారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. ఏపీలో తిరుపతి సమీపంలో ఒక మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయడం రాష్ట్రంలో పెనుసంచలనం రేకెత్తిస్తోంది. లిప్ట్ ఇస్తామని నమ్మబల్కి బాలికను ముళ్లపూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ దారుణానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆమెను అక్కడే …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై హీరో ఉపేంద్ర వివాదస్పద ట్వీట్
తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతా పెనుసంచలనం సృష్టించిన దిశ అత్యాచార,హత్య కేసులో నిందితులైన ఆరిఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లు దిశను కాల్చిన ప్రదేశంలోనే ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ప్ర్తముఖులు హార్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తోన్నారు. దీనిపై నటుడు ఉపేంద్ర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ” దిశ నిందితులైన నలుగురు ఆమెను హత్యాచారం చేసి కాల్చివేశారో లేదో ..?. …
Read More »తన భార్య టీచరమ్మతో…ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో..భర్త పైశాచికత్వం
పెళ్లయిన కొద్దికాలానికే భర్త నిజస్వరూపన్ని బయటపెట్టి సెంట్రల్ జైలుకి పంపిన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. విశాఖ జిల్లా పాడేరుకు చెందిన ఓ ఉపాధ్యాయిని భర్త మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తోంది. పాడేరు సినిమా హాల్ సెంటర్లోని గాడి కాలనీలో నివాసం ఉంటోంది. ఇల్లు పాడవడంతో మరమ్మతుల కోసం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ఆకుల అనంత్ అచ్యుత్ కుమార్ అనే …
Read More »రాజధానిలో భారీ అగ్నిప్రమాదం..35 మృతి
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనలో సుమారు 35 మృతి చెందినట్లు సమాచారం. వీరంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 35 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియలేదు. రాత్రి షిప్ట్ చేసిన కొందరు కార్మికులు అక్కడే పడుకోవడంతో ప్రమాదం వారిని కబళించింది. …
Read More »తెలంగాణలోనే మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి జీరో ఎఫ్.ఐ.ఆర్ కేసును నమోదు చేసిన వరంగల్ కమిషనరేట్ సుబేదారి స్టేషన్ పోలీసులు.వివరాల్లోకి వెళ్ళితే… వరంగల్ రూరల్ జిల్లా, శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన బూర రవీందర్ కుమార్తే శ్రీ విధ్య 24 సంవత్సరాలు కనిపించడం లేదు. వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో నివాసం వుంటూ పనినిమిత్తం హన్మకొండ సుబేదారి ప్రాంతానికి వెళ్లిన తన తమ్ముడైన బూర రాజ్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం …
Read More »దిశ నిందితులపై మరో కేసు
తెలంగాణతో పాటు మొత్తం దేశంలోనే సంచలన సృష్టించిన దిశ ఘటనలోని నిందితులైన నలుగురు సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంగతి విదితమే. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను ఘటన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుల్లో ఇద్దరు పోలీసుల దగ్గర ఆయుధాలను లాక్కొని వారిపై కాల్పులు జరిపారు. మరో ఇద్దరు నిందితులు పోలీసులపై రాళ్ళు విసిరారు.దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు …
Read More »ఉన్నావ్ అత్యాచార భాదితురాలిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన దుండగులు
గత సంవసత్సరం ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని తలచివేసింది.ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. గతేడాది డిసెంబర్లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, కేసు విచారణ నిమిత్తం గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు తుదిశ్వాస వదిలిందని వైద్యులు తెలిపారు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ …
Read More »