అన్ని దానాల్లో రక్త దానం మంచిది ఎందుకంటే.. ప్రాణాలు కాపాడే ఈ రక్తం కన్నా మంచి దానం ఇంకేముంటుంది చెప్పండి. అయితే కొందరు రక్తాన్ని ఇస్తారు, కొందరు ఆ కార్యక్రమాని నిర్వహిస్తారు. నా దృష్టిలో ఇద్దరూ గొప్పవాళ్ళే. అక్టోబర్ 1 ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. ఈరోజు ప్రత్యేకత రక్తదానం చేసినవారికే అంకితం. ప్రపంచంలో ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినా సరే రక్తాన్ని మాత్రం తయారు చెయ్యడం సాధ్యం కాదు. …
Read More »పాపం చిన్నారి రోజూ పస్తులే…ఈ పాపం ఎవరిదీ.. కధ వింటే కనీళ్ళు తప్పవు !
ప్రస్తుతం భారతదేశంలో ప్రతీదానికీ ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి కాదని సుప్రీమ్ కోర్ట్ స్వయంగా తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల ఆధార్ లింక్ లేనిచో కొన్ని పనులు ఆగిపోతున్నాయి. దీనివల్ల కొన్నిచోట్ల రేషన్ షాప్ లలో బియ్యం కూడా ఇవ్వడంలేదు. ముఖ్యంగా రేషన్ కి ఆధార్ లేని కారణంగా చాలా పథకాలు ఆగిపోతున్నాయి. దీనికి ఒక చిన్నారి బలయ్యింది. ఒడిస్సాకు చెందిన సీమా ముండా అనే చిన్నారి ఆధార్ లింక్ …
Read More »బ్రెస్ట్ క్యాన్సర్ను నయం చేసే బెస్ట్ మెడిసిన్ ఇదే…!
మహిళలను ప్రధానంగా పట్టిపీడించే సమస్య బ్రెస్ట్ క్యాన్సర్..ప్రపంచంలోని అనేక దేశాల్లోనే కాదు..మన దేశంలోనూ చాలా మంది మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మన దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో ఇద్దరు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉంటే.. వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తాయి. దీంతో ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఛాతిపై ఉన్న చర్మం లోపలికి …
Read More »వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తే.. బీపీ కంట్రోల్ అవుతుంది..!
ప్రస్తుతం బిజీ బిజీ కాలంలో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో ప్రపంచ జనాభాలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో నగరాలు, పట్టణాలలో 70 శాతం మంది హై బీపీతో బాధపడుతున్నారు. మామూలుగా మనకు శరీరంలో బీపీ స్థాయిలు 120 – 80 ఉండాలి. అయితే శరీరం బరువు పెరగడం, మానసిక, శారీరక ఒత్తిడి, స్మోకింగ్, డ్రింకింగ్, క్రొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలు ఎక్కువగా …
Read More »గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఆ టాబ్లెట్ వాడుతున్నారా…అయితే మీకు క్యాన్సర్ రావడం ఖాయం…!
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో సతమతమవుతున్నారు. దీంతో డాక్టర్లు డైలీ మార్నింగ్ పరగడుపునే ఇది వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుంది అంటూ…ఓ టాబ్లెట్ ఇస్తుంటారు. మెడికల్షాపుల వాళ్లు కూడా కడుపులో మంట అంటే ఆ టాబ్లెట్ చేతిలో పెడతారు. అయితే ఇప్పుడు ఆ టాబ్లెట్ రోజూ వాడే వాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యపరిశోధకులు …
Read More »పనిగట్టుకొని కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. చెయ్యి కుల్లిపోతాది జాగ్రత్త..!
అదేంటి డ్రింక్స్ తాగితే చెయ్యి కుళ్ళిపోవడం ఏమిటి అనుకుంటున్నారా. అవునండి అది నిజమే అదేపనిగా కూల్ డ్రింక్స్ తాగితే కచితంగా చెయ్యి కుల్లుతుంది. అది ఎలాగా అనేది ఇప్పుడు మీకు పూర్తి వివరణ ఇస్తాను. ఇప్పుడు చెప్పే ఉదాహరణ మలేసియా రాజధాని ఐన కౌలాలంపూర్ లో జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తికి పేరు రజీన్ డ్రింక్స్ మీద ప్రీతీ చాలా ఎక్కువే. బోజనమైన చెయ్యడం మానేస్తాడు గాని డ్రింక్స్ తాగకుండా …
Read More »ఆపిల్ గింజలతో మనిషిని చంపేయవచ్చట
తాజాగా ఆస్ట్రేలియాలో ఇటీవల ఓ హత్య జరిగింది, ఒక భారతీయ మహిళ తనభర్తకు యాపిల్ లోని గింజలను పిండిచేసి అతనికి పెట్టి పేసింది. అయితే ఆమె ఆమె ప్రేమికుడు దోషులుగా నిర్ధారించి 25 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఆపిల్ విత్తనాల్లో సైనైడ్ ఉంటుందని అప్పటివరకూ ఎవరికీ తెలియదు. దీనిపై ఓ శాస్త్రవేత్త పరిశోధించగా ఆపిల్ విత్తనాలలో సైనైడ్ ఉందని తెలిసింది. కొన్ని కీటకాలు ఆపిల్ పంటను కొట్టకపోవడానికి ఇదికూడా ఒక …
Read More »బొప్పాయి తింటే
బొప్పాయి తింటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,బీటా కెరోటిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఇది కోలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. దీనివలన జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది నరాల బలహీనత రాకుండా చేస్తుంది.
Read More »బోండాలు,సమోసాలు తింటే మీ పని ఖల్లాసే.
నూనెలో వేయించనదే మీకు తినాలన్పించదా..?. అసలు నూనె లేకుండానే ఏది కూడా మీ నోట్లోకి పోదా..?. అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. నూనెలో పదే పదే వేయించిన బజ్జీలు కానీ బోండాలు,సమోసాలు తింటే మీ పని ఖల్లాసే. బాగా మరగబెట్టిన నూనెలోని పదార్థాలను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానీకరమని నిపుణులు చెబుతున్నారు. మరగబెట్టిన నూనెలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానీకరం చేస్తాయి అని …
Read More »అరటి పండ్లతో ఆరోగ్యం
అరటిపండ్లను తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు వైద్యులు. మరి అరటి పండ్లు తింటే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం ప్రతి రోజు రెండు అరటి పండ్లను తీసుకొవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తపోటు ,గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటి పండు చాలా మంచిది అని అంటున్నారు డిప్రెషన్ ,అందోళన ఒత్తిడి …
Read More »