Home / NATIONAL (page 155)

NATIONAL

చిరు ఉద్యోగులకు మోదీ సర్కార్ షాక్

దేశంలోని చిరు ఉద్యోగులకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)రూల్స్ ను సవరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే నెలకు రూ.15వేలకు పైగా బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ స్కీమ్ ను తీసివేసేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కూడా ఈ …

Read More »

విద్యార్థులకు శుభవార్త..పరీక్షలు లేకుండానే ప్రొమోషన్ !

కరోనా ప్రభావంతో దేశం మొత్తం స్కూల్స్, కాలేజీలు, మాల్స్, పార్కులు ఇలా జనసంచారం ఉన్న అన్నీ మూసేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతకుముందే ఎక్కువ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో స్కూల్స్ కి బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి బంద్ ప్రకటించడంతో పరీక్షలు ఆగిపోవడంతో 8వ తరగతి విద్యార్ధులు వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేకుండానే ప్రమోట్ అవుతారని …

Read More »

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా..తెలంగాణ జాగ్రత్త !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 130పైగా కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే మాత్రం మహారాష్ట్రలో …

Read More »

కరోనా ఎఫెక్ట్..ఏసీ, స్లీపర్ కోచ్ లకు తేడా లేకుండా పోయింది !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అన్ని స్టేడియంలు మూసేసారు. అంతేకాకుండా రోజుకొకటి చొప్పున రాష్ట్రాల వారిగా ఆ ప్రభావం తాకిడిని బట్టి ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే లోకల్ ట్రైన్స్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ పక్కనపెడితే తాజాగా సెంట్రల్ రైల్వే డిపార్టుమెంట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఆ దేశంలో తొలి కరోనా మరణం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌ -19) మన పొరుగు దేశం పాకిస్తాన్‌ను కూడా భయపెడుతోంది. పాకిస్తాన్‌లో తొలి ‘కరోనా’ మరణం నమోదైంది. కోవిడ్‌ -19 లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందినట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. హఫీజాబాద్‌కు చెందిన అతను ఇటీవలే ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండడంతో ఇరాన్–టాఫ్టాన్‌ సరిహద్దుల్లో అతడిని రెండు వారాల పాటు క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు లోకల్ ట్రైన్స్ బంద్ !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచం మొత్తం అన్ని స్టేడియంలు మూసేసారు. అంతేకాకుండా రోజుకొకటి చొప్పున రాష్ట్రాల వారిగా ఆ ప్రభావం తాకిడిని బట్టి ఆయా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, మాల్స్ బంద్ ప్రకటించగా తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం స్కూల్స్, మాల్స్, పార్కులు, …

Read More »

ఏ దేశంలో ఎన్ని కరోనా కేసులు

కరోనా ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 162దేశాల్లో 1,82,609మంది కరోనా వైరస్ బారీన పడ్డారు. ఇందులో 7,171మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చైనా దేశంలో 80,881 కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,226మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇటలీలో 27,980కేసులు నమోదైతే 2,158మంది మృతినొందారు. ఇరాన్ లో 14,991 కేసులు నమోదైతే 853మరణాలు చోటు చేసుకున్నాయి.స్పెయిన్ లో 9942 కేసులు నమోదైతే …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా సోకడంతో భారత్ లో మరో వ్యక్తి మృతి !

బ్రేకింగ్ న్యూస్..భారత్ లో కరోనా సోకడంతో మరో వ్యక్తి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల కేసులు నమోదు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇండియా పరంగా చూస్కుంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 130కేసులు వరకు నమోదు అయినట్టు తెలుస్తుంది. మరోపక్క ఇప్పటికే బెంగళూరులో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. అయితే తాజాగా ఇప్పుడు ముంబైలో 64ఏళ్ల వయసు గల వ్యక్తి మరణించాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు …

Read More »

కరోనా లైవ్ అప్డేట్స్..దేశవ్యాప్తంగా 125కు చేరుకున్న కేసులు !

ప్రపంచవ్యాప్తంగా ప్రతీఒక్కరిని కంటిమీద కునుక లేకుండా చేస్తున్న కరోనా వైరస్ తగ్గుమొకం పెడుతుందా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మరోపక్క ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టగా అక్కడ విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం మీద ప్రపంచం మొత్తం చూసుకుంటే 1,67,414 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 6507మంది మరణించారు. ఇక కొత్తగా 16,051 కేసులు నమోదు అయ్యాయి. ఇండియా …

Read More »

కమల్ నాథ్ ను కాపాడిన కరోనా వైరస్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కాపాడటం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. ఇప్పటికే ఆరువేలకు పైగా మంది కరోనా వైరస్ బారీన పడి మృత్యువాత పడితే కమల్ నాథ్ ను కాపాడటం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు ముచ్చట ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది పార్టీ ఫిరాయించిన సంగతి విదితమే. ఇందులో పద్దెనిమిది మంది రాజీనామాలు చేశారు. అయితే ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat