Home / NATIONAL (page 162)

NATIONAL

ట్రంప్‌ రాకతోె ఆ బస్తీవాసుల ట్రబుల్స్ సాల్వ్…మోదీగారు..మీరు మహాఘనులు సుమీ..!

ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియంనే. దాని యొక్క కెపాసిటీ లక్ష. అయితే దానిని మించిన స్టేడియం ఇప్పుడు ఇండియాలో దర్శనం ఇవ్వబోతుంది. అదే అహ్మదాబాద్ లోని మొతెరా క్రికెట్  స్టేడియం.ఇందులో అన్ని రకాల క్రీడాలు ఆడవొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే భారత్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ ఈ నెల 24న ఈ క్రికెట్ స్టేడియం ను ప్రారంభించనున్నాడు. …

Read More »

వెలుగులోకొచ్చిన మరో ఉసేన్ బోల్ట్..శ్రీనివాస్ గౌడ్ రికార్డు బ్రేక్ !

కర్ణాటకలో జరుగుతున్న కంబాళ పోటీల్లో రోజురోజికి రికార్డులు దద్దరిల్లిపోతున్నాయి. మొన్నటికిమొన్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి 100మీటర్లు దూరాన్ని కేలవం 9.55 సెకండ్స్ లో పరుగెత్తి భారత్ ఉసేన్ బోల్ట్ గా పేరు సంపాదించాడు. ఈ ఘనత అతడికి ఎంతోసేపు ఉండలేదు. తాజాగా అదే కంబాళ పోటీల్లో నిశాంత్ శెట్టి అనే వ్యక్తి గౌడ్ రికార్డు ను బ్రేక్ చేసాడు. 100మీటర్లు దూరాన్ని కేలవం 9.51 సెకండ్స్ లో పూర్తి …

Read More »

చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో ఏముందో మొత్తం లీక్

మాజీ సీఎం చంద్రబాబు ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వసూలు చేసిన కమీషన్లలో కొంత భాగాన్ని ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇం‘ధనం’గా సమకూర్చారని ఆదాయపు పన్నుశాఖ తాజాగా నిర్వహించిన దాడుల్లో వెల్లడైంది. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో వెల్లడైన అంశాల ఆధారంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం 24 మంది దుర‍్మరణం..30మందికి గాయాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 24 మంది దుర‍్మరణం చెందారు. తిరుపూర్‌ జిల్లా అవినాషి వద్ద KSRTC కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్‌ లారీ ఢీ కొనడటంతో 19మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుప్పుర్‌, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. …

Read More »

పార్కులో రాళ్లతో దాడి ఎందుకో తెలుసా

పార్కులో రహస్యంగా ప్రేమజంటల వీడియోలు చిత్రీకరిస్తున్నాడనే అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులుఓ వ్యక్తిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సుధీర్‌ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం కర్ణాటకలోని కృష్ణరాజపురం కబ్బన్‌పార్కులో అంతటా కలియతిరుగుతూ ఉన్నాడు. ఇది గమనించిన కొంతమంది వ్యక్తులు పార్కులోని ప్రేమజంటలు, యువతీ యువకులను మొబైల్‌లో రహస్యంగా చిత్రీకరిస్తున్నాడని భావించారు. దీంతో సుధీర్‌పై హఠాత్తుగా రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న కబ్బన్‌పార్కు పోలీసులు సుధీర్‌ను …

Read More »

కేసీపీ సంస్థల అధినేత లక్ష్మణదత్‌ కన్నుమూత

ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్‌ కన్నుమూశారు. చెన్నై ఎగ్మోర్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.. లక్ష్మణదత్‌కు భార్య ఇందిర దత్‌, కుమార్తె కవిత ఉన్నారు. డిసెంబర్‌ 27, 1937న జన్మించిన ఆయన మద్రాసు తెలుగు సమాఖ్య ఏర్పాటులో క్రియాశీలపాత్ర పోషించారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించారు. 1989లో ఆయనను యాజమాన్య రత్న పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది. 1991 లో నాగార్జున …

Read More »

కండక్టర్ వేషాలు..నడిరోడ్డు మీదే చెంప చెల్లుమనిపించిన యువతి !

బెంగళూరులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.21ఏళ్ల యువతి కేఎస్ఆర్టీసీలో బెంగలూరు నుండి హసన్ వెళ్తున్న సమయంలో కండక్టర్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తుంటే ఆమె తెలివిగా ధైర్యసాహసాలతో తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి బెల్లూర్ క్రాస్ వద్ద మిడ్ వేలో దిగే ముందు ఆ కండక్టర్ ను చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటన శనివారం జరిగింది. అతన్ని అలనే వదిలేయకుడదని తన తల్లితండ్రులు, ఫ్రెండ్స్ సహాయంతో పోలీసులకు …

Read More »

గుండె పోటుతో మాజీ ఎంపీ మృతి

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ,ప్రముఖ బెంగాలీ న‌టుడుత‌ప‌స్‌పాల్‌( 61) ఈ రోజు మంగ‌ళ వారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆయ‌న త‌న కుమార్తెని చూసేందుకు ఇటీవల ముంబై వెళ్లారు. అక్క‌డ నుండి కోల్‌క‌త్తాకి విమానంలో తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఛాతిలో నొప్పి వ‌స్తుంద‌ని సిబ్బందికి తెలిపాడు. దీంతో వెంట‌నే వారు అత‌నిని జుహూలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స‌పొందుతూ ఈ ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న‌కి భార్య నందిని, కుమార్తె …

Read More »

బీఅలర్ట్..హెల్మెట్ లేకుండా కారు నడిపినందుకు 500 జరిమానా..!

ఉత్తరప్రదేశ్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా తన నాలుగు చక్రాల వాహనాన్ని నడిపినందుకు పోలీసులు ఆ వ్యక్తికి 500 చలానా వేసారు. ఈ చలాన్ కారు ఓనర్ ప్రశాంత్ తివారీ ఫోన్ కి మెసేజ్ రావడంతో వెలుగులోకి వచ్చింది. అక్కడివారు ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీలేదు ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే పియూష్ అనే వ్యక్తికి హెల్మెట్ దరించలేదని జరిమానా వేయగాఇప్పుడు ఆ వ్యక్తి హెల్మెట్ ధరించి …

Read More »

బ్రేకింగ్ న్యూస్..నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఉదయం ఆరు గంటలకే

 నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్ ను పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆదేశాలు జారీ చేశారు. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైలులో నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. కాగా, ఇప్పటికే రెండు సార్లు డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ ఉరి శిక్ష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat