గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఈ ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ బాధిత యువత పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ …
Read More »చిక్మగళూర్ కొండల్లోని కాఫీ తోటల్ని కాఫీ డేలుగా మార్చిన ప్రపంచవ్యాప్త వ్యాపార మాంత్రికుడి జీవిత చరిత్ర
కొండల్లోని కాఫీ తోటల్ని.. నగరాల్లో ‘కాఫీ డే’లుగా మార్చిన వ్యాపార మాంత్రికుడు.. అదును చూసి అవకాశాలపై గురిపెట్టి గెలిచిన అసాధ్యుడు… వీజీ సిద్ధార్థ. ఆ పేరే ఒక మహత్తు.. కాఫీ తాగినంత మత్తు. పుట్టుకతోనే శ్రీమంతుడైనా.. జీవితాన్ని సవాలుగా తీసుకున్నాడు.. సంచలన విజయం సాధించాడు.. కర్ణాటకలోని చిక్మగళూర్లో మూడొందల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ. కష్టాలనేవి తెలీకుండా పెరిగాడు. అయితే లోకజ్ఞానం తెలుసుకునేందుకు.. బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు తల్లిదండ్రులు. …
Read More »వేలకోట్ల అప్పులు ఎగ్గొట్టి విదేశాలకి పారిపోలా.. కష్టించి కాఫీ సామ్రాజ్యం సృష్టించి చనిపోవాలనుకున్నాడంటే మానసికంగా కుమిలిపోయారా
ఆర్ధిక సమస్యలతో కేఫ్ కాఫీడే వ్యవస్ధాపకుడు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై లిక్కర్ కింగ్, రుణ ఎగవేత విజయ్ మాల్యా స్పందించారు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన బ్రిలియంట్ ఎంట్రపెన్యూర్ సిద్ధార్థకు ఎదురైన పరిస్ధితులే తాను అనుభవిస్తున్నానన్నారు. సిద్ధార్ధ తనను ఐటీ అధికారులు వేధిస్తున్నారని రాసిన లేఖను చూసి తాను దిగ్భ్రమకు లోనయ్యానని, తనదీ సిద్ధార్ధ పరిస్ధితేననన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎవరినైనా నిస్సహాయులను చేస్తాయని, తన పట్లా ఇలాగే …
Read More »నేను ఎవర్నీ మోసం చేయలేదు.. వ్యాపారవేత్తగా విఫలమయ్యాను.. అంటూ ముందే లేఖ రాసిన సిద్ధార్ధ్
కేఫ్ కాఫీ డే ఫౌండర్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ రెండురోజులుగా కనిపించకుండా పోయిన ఆయన నేత్రావతి నదిలో దూకినట్లు అక్కడి స్థానికులు చెప్పారు. రెండురోజుల నుంచి గజఈతగాళ్లు వెతకడంతో ఇవాళ ఆయన మృతదేహం లభ్యం అయ్యింది. ఈ నెల29 న నేత్రావది నది ఒడ్డున డ్రైవర్ తో కారులో వచ్చిన ఆయన కారు ఆపిదిగాడు. డ్రైవర్ కారులోనే ఉండగా.. ఎంత సేపైనా సిద్ధార్థ …
Read More »ఒడిశా సచివాలయంకు లోక్ సేవా భవన్ గా పేరు మార్పు
ఒడిశా సచివాలయం పేరును ఆరాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా మార్చారు. ఇప్పటివరకూ సచివాలయ గా పిలుచుకున్న ఈ పేరును లోక్ సేవా భవన్ గా మార్చినట్టు ఆయన ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ ఒడిశా ప్రజలకు మరింత సేవ చేసేందుకు కష్టపడి అందరూ పని చేయాల్సిఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, వారికి సేవచేయడానికే తామంతా ఎన్నుకోబడ్డామని వెల్లడించారు. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సచివాలయ పేరు మార్చినట్టు …
Read More »కేఫ్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ మిస్..అసలేం జరిగిందంటే..?
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు, ప్రముఖ కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ సోమవారం అదృశ్యమైన విషయం తెలిసిందే. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ బ్రిడ్జి వద్దకు నిన్న రాత్రి ఆయన తన ఇన్నోవా కారులో వెళ్ళారు. బ్రిడ్జి పై సగం దూరం వెళ్ళాకా కారు ఆపుచేసి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లినట్టు తెలిసింది.కారులో వెళుతున్న సమయంలో డ్రైవర్ ను కారు అపుచేయమని చెప్పిన సిద్ధార్థ, కారును …
Read More »మాజీ సీఎం అల్లుడు అదృశ్యం.. వంతెనపై నడుస్తూ మాయం.. రంగంలోకి గజ ఈతగాళ్లు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నదివంతెనపై వెళుతుండగా డ్రైవర్ని కారు పక్కకు ఆపాలని కోరారు. కారుదిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు. సాయంత్రం 6.30గంటల వరకు ఫోన్లో మాట్లాడారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఆ వెంటనే సమాచారం అందుకున్న …
Read More »దిగువసభ సభ్యుడిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్నారై అమెరికాలోని టెక్సాస్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి దిగువసభ సభ్యుడిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ వెంకటేశ్ కులకర్ణి కుమారుడైన శ్రీనివాస్ కులకర్ణి హైదరాబాద్లోఎన్నారై కుటుంబసభ్యులను కలిసి మద్దతునివ్వాలని కోరారు. ఆయన ముంబై, బెంగళూరు, చెన్త్నె, తిరుపతి నగరాల్లో ప్రచారం చేస్తూ, హైదరాబాద్ నగరానికి వచ్చి శుక్రవారంనుంచి మూ డ్రోజులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్ …
Read More »విశ్వాస పరీక్షలో నెగ్గిన యాడ్యూరప్ప
కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప విజయం సాంధించారు. విశ్వాసపరీక్షకు అనుకూలంగా మొత్తం 106మంది ఓట్లు వేశారు. 106 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు అనుకూలంగా ఓటు వేశారు. అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడ బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో యడియూరప్పకు 106 మంది ఓట్లు దక్కాయి. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం సందర్భంగా …
Read More »ముంబైకి వాన గండం..రోడ్లన్నీ చెరువులుగా మారిన వైనం
దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై ప్రస్తుతం సముద్రంలా మారిపోయింది. రాత్రి నుండి కుండపోతగా వర్షం కురవడంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు ముంతెచ్చుతున్నాయి. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం ఎక్కువ శాతం ఉంది. ఇది చూస్తుంటే అప్పటి 2005 పరిస్థితే ఇప్పుడు వచ్చేలా …
Read More »