మూడో ప్రపంచ యుద్దం ముంచుకొస్తుందనే అనుమానాలు రోజు.. రోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు నిదర్శనం.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎవరు తగ్గకపోవడమే. ఒకర్ని మరొకరు కవ్విస్తూ చేపడుతున్న చర్యలు ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా యుద్ధ సన్నాహాల్లో తలమునకలైంది. ఇప్పటికే దక్షిణ కొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు చేరుకున్నాయి. దీంతో భాగంగా అమెరికాకు చెందిన అణుజలాంతర్గామి యూఎస్ఎస్ మిర్చిగన్ వారం కిందటే దక్షిణ కొరియాలోని …
Read More »థియేటర్లలో జాతీయ గీతంపై పునరాలోచనలో సుప్రీం!
సినిమా హాళ్లలో జాతీయ గీతం ఆలాపనపై సుప్రీం కోర్టు పునరాలోచించేందుకు సిద్ధమైంది. సినిమా థియేటర్లలో ప్రతి షో ముందు జాతీయ గీతం తప్పనిసరిగా ప్లే అయ్యేలా చూడాలని గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం విధితమే. దేశ భక్తి చాటుకోవడానికి జాతి వ్యతిరేకులు కాదని నిరూపించుకోడానికి ఇలా చేయనక్కర్లేదంటూ తాజాగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్ అభిప్రాయపడింది. థియేటర్లలో జాతీయ గీతంపై మీ అభిప్రాయం తెలపాలంటూ కేంద్ర …
Read More »చర్చలతోనే కాశ్మీర్లో శాంతి సాధ్యం.. రాజ్నాథ్సింగ్
జమ్ముకాశ్మీర్లో శాంతి స్థాపనకు కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు కాశ్మీర్లోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చల ప్రక్రియను పునరుద్దరించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ దినేశ్వర్ శర్మకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. కాగా, నిన్న జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృఢ వైఖరితో ఉందన్నారు. ఆ దిశగానే. ముందుకు సాగుతుందన్నారు. …
Read More »దూకుడు పెంచిన కాంగ్రెస్!
రాహుల్ గాంధీకి పట్టాభిషేకం జరగనుందన్న వార్తల సమయంలో సోనియా గాంధీ యూపీఏ మిత్ర పక్షాలతో సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కేంద్రం అన్ని విషయాల్లో వెనకడుగు వేస్తున్న ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్లాలని యూపీఏ మిత్ర పక్షాలు నిర్ణయించాయి. పోరాట కార్యాచరణ కోసం వివిధ పార్టీలకు చెందిన ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాడైంది. డీ మానిటైజేషన్కు ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఆందోళనకు యూపీఏ మిత్ర పక్షాలు …
Read More »ఇక రాహుల్ గాంధీ – హార్దిక్ పటేల్ జోడీ!
గుజరాత్ ఎన్నికల తరుణంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి.. పటేళ్ల రిజర్వేషన్ పోరాట నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్తో చేతులు కలిపే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాహుల్ గాంధీతో ఆయన రహస్యంగా సమావేశమయ్యారనే కథనాలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు సంబంధించిన మూడు సీసీ టీవీ పుటేజ్లను ఓ జాతీయ ఛానెల్ ప్రసారం చేసింది. సీసీ టీవీ పుటేజ్ల ప్రకారం హార్దిక్ పటేల్ ఆదివారం రాత్రి ఓ హోటల్కు …
Read More »యువత ‘గొంతు నొక్కలేరు.. డబ్బులిచ్చి కొనలేరు’
పాటీదార్ నేతలు బీజేపిలోకి చేర్చుకునేందుకు ముడుపులు ఇవ్వజూపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. యువత గొంతు నొక్కలేరని. డబ్బులిచ్చి కొనలేరంటూ బీజేపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న అహ్మదాబాద్లో నిర్వహించిన నవ సర్జన్ జనాదేశ్ మహా సమ్మేళన్లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారని, గత 22 ఏళ్లుగా ప్రభుత్వాలు …
Read More »గుజరాత్ రాష్ట్రంలో సంచలనం -నేతలను కొంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ..
ప్రధాని నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే ఎన్నికల నోటిపికేషన్ రాకముందే అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి పావులు కదుపుతుంది బీజేపీ పార్టీ . ఈ సందర్భంగా తమను బీజేపీ పార్టీలోకి వస్తే తనకు కోటి రూపాయలు ఇస్తామని, అడ్వాన్సుగా 10 లక్షలు ఇచ్చారని నార్త్ గుజరాత్ లో పతీదార్ అనామత్ ఆందోళన్ …
Read More »వైసీపీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ ..
ఏపీలో అప్పడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది .అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసలు వస్తోన్నారు .ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ అయిన టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న వైసీపీలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,మహిళ ఎమ్మెల్యే ఆర్కే రోజా తోడుగా మరో స్టార్ హీరోయిన్ వైసీపీలోకి ఎంట్రీ …
Read More »500 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాలకు అమ్మేసిన మహా కిలాడి
ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతులను ఆకర్షించి, తర్వాత వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్న ఓ ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ ముఠా 500 మంది అమ్మాయిలను ఢిల్లీ, ఆగ్రాలోని వేశ్యా గృహాలకు అమ్మేసినట్లు పోలీసుల తెలియజేశారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన దంపతులను ఢిల్లీలోని గీతా కాలనీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రాలోని వేశ్యా వాటిక నుంచి 19 ఏళ్ల అమ్మాయి రక్షించిన పోలీసులు ముగ్గుర్ని …
Read More »యువతిపై అత్యాచారయత్నం సీసీటీవీలో నమోదు..ఇంత దారుణమా
మహిళలపై లైంగిక దాడులు ఏ మాత్రం ఆగడం లేదు . తాజాగా మరో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఓ వ్యక్తి యువతిపై అత్యాచారయత్నం చేసిన సీసీటీవీలో నమోదు అయ్యాయి. కోజికోడ్లోని ఓ వీధిలో పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవటం గమనార్హం. Posted by Jency Binoy Pulinakuzhiyil on Friday, 20 October 2017 ఈ నెల 18న వైఎంసీఏ …
Read More »