ఏపీలో అప్పడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది .అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసలు వస్తోన్నారు .ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ అయిన టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న వైసీపీలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,మహిళ ఎమ్మెల్యే ఆర్కే రోజా తోడుగా మరో స్టార్ హీరోయిన్ వైసీపీలోకి ఎంట్రీ …
Read More »500 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాలకు అమ్మేసిన మహా కిలాడి
ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతులను ఆకర్షించి, తర్వాత వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్న ఓ ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ ముఠా 500 మంది అమ్మాయిలను ఢిల్లీ, ఆగ్రాలోని వేశ్యా గృహాలకు అమ్మేసినట్లు పోలీసుల తెలియజేశారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన దంపతులను ఢిల్లీలోని గీతా కాలనీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రాలోని వేశ్యా వాటిక నుంచి 19 ఏళ్ల అమ్మాయి రక్షించిన పోలీసులు ముగ్గుర్ని …
Read More »యువతిపై అత్యాచారయత్నం సీసీటీవీలో నమోదు..ఇంత దారుణమా
మహిళలపై లైంగిక దాడులు ఏ మాత్రం ఆగడం లేదు . తాజాగా మరో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఓ వ్యక్తి యువతిపై అత్యాచారయత్నం చేసిన సీసీటీవీలో నమోదు అయ్యాయి. కోజికోడ్లోని ఓ వీధిలో పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవటం గమనార్హం. Posted by Jency Binoy Pulinakuzhiyil on Friday, 20 October 2017 ఈ నెల 18న వైఎంసీఏ …
Read More »రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు..
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ,ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాని అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి .అందులో భాగంగా రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు అయిన ఆ పార్టీ నేతలు అంటున్నారు . ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీకి పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ …
Read More »యూపి సీఎం కంటతడి..!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీపావళి సందర్భంగా స్వాతంత్ర్య సమర యోధులను గుర్తుచేసుకుంటూ… గోరఖ్పూర్లో జరిగిన ‘ఏక్ దియా- షాహీదోం కే నామ్’కార్యక్రమానికి సీఎం యోగి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన.. ఉబికి వస్తున్న కన్నీళ్లను పలుమార్లు చేతులతో తుడుచుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమం అనంతరం …
Read More »ముదురుతున్న మెర్సల్ వివాదం.. కమల్ సంచలనం..!
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం మెర్సల్ డైలాగుల వివాదం ముదురుతోంది. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటికే తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఈ సినిమాలోని డైలాగుల విషయంలో రాజకీయ నేతల నుండి స్పందనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు డైలాగుల విషయంలో బీజేపీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ, డిజిటల్ ఇండియాలను ఈ సినిమాలో అవమానించారని, …
Read More »ఇల్లు అద్దెకు ఇస్తున్న ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులు తెలుసుకోవల్సిందే ఇది
ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆ ఇంటి ఓనర్ వద్ద మంచిపేరు తెచ్చుకున్నాడు. అంతే అతడి కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయాడు. ఇక ఓనర్ కూతురుని లైన్లో ప పెట్టేశాడు. అంతటితో ఆగకుండా ఇంటి ఓనర్ 16 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లాకు చెందిన శశికుమార్ (23) చెన్నై నగరంలోని నీరుకుంద్రం ప్రాంతానికి వలస వచ్చి …
Read More »భారత్ ఆలయాలన్నింటిలో అడుక్కుంటా…రష్యన్ యువకుడు
ఇండియాలో ఈజీమనీకి కేరాఫ్ అడ్రస్ ఆలయాలేనన్న సత్యం మరోసారి రుజువైంది. అయితే, ఈ సత్యాన్ని ఓ రష్యన్ యువకుడు నిరూపించడం గమనార్హం. అప్పటికీ తనను రష్యాకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. తను మాత్రం భారతదేశంలోని ఆలయాలన్నింటిలో అడుక్కోవడమే టార్గెట్ గా పెట్టుకున్నానని చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. సెల్ఫీల మోజులో ఉన్న వారినీ అతను వదల్లేదు. వారినుంచీ అందినకాడికి దండుకుంటున్నాడీ రష్యన్ యువకుడు. కాగా, ీ ఈ నెల 9న కాంచీపురం …
Read More »పిర్యాదు చేయడానికెళ్ళిన యువకుడికి పోలీసులు సడెన్ సర్ ప్రైజ్….
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓయువకుడికి అనుకోని సర్ప్రైజ్ ఎదురైంది.ముంబయికి చెందిన అనీశ్ అనే యువకుడు శనివారం ఫిర్యాదు చేయడానికి స్థానిక సకినక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడ కంప్లైంట్ రాస్తూ తన వివరాలన్నీ పేర్కొన్నాడు. అక్కడి ఎస్సై అనీశ్ రాసిన ఫిర్యాదుని చదివి అతన్ని కాసేపు కూర్చోమని చెప్పి బయటకు వెళ్లాడు. తనని ఎందుకు కూర్చోమన్నారో అర్థం కాక అనీశ్ తెగ భయపడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు …
Read More »పాము కరిచిందని చెల్లెలు చెప్పిన వెంటనే అన్న చేసిన పనికి నిజంగా గ్రేట్
సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎంతటి ఆపద నుంచైనా బయటపడొచ్చని ఓ బాలుడు నిరూపించాడు. తన చెల్లెలు పాము కాటుకు గురైనా ఏ మాత్రం ఆందోళన చెందకుండా.. నోటితో విషాన్ని తీసేసి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్తంగడీ తాలుకాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొక్కడ గ్రామంలో రాజు అనే పాడి రైతు కుటుంబం నివసిస్తోంది. ఆయన కుమార్తె 11 ఏళ్ల శరణ్య ఉదయాన్నే 4:30 గంటల సమయంలో పొరుగింటి …
Read More »