Home / NATIONAL (page 94)

NATIONAL

దేశంలో కొత్త‌గా 13,058 క‌రోనా కేసులు

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 13,058 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 231 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. దేశ‌వ్యాప్తంగా 19,470 మంది క‌రోనా నుంచి కోలుకోగా, గ‌డిచిన 24 గంట‌ల్లో 164 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు దేశ‌వ్యాప్తంగా 1,83,118 ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌వారి సంఖ్య 4,52,454గా ఉన్న‌ది. …

Read More »

BJPకి షాక్ -ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా

బీజేపీ ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించడానికి బాబుల్ సుప్రియో మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు.భారతీయ జనతా పార్టీకి  రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చేరిన కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో అక్టోబర్ 19 న ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ‘‘నేను అధికారికంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు సమయం …

Read More »

దేశంలో కొత్తగా 13,596 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం గత 230 రోజుల్లో (సుమారు 8 నెలలు) ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3,40,81,315కు చేరాయని తెలిపింది. ఇందులో 1,89,694 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,34,39,331 మంది కోలుకున్నారని వెల్లడించింది. మరో 4,52,290 మంది కరోనా వల్ల మరణించారని పేర్కొన్నది. గత 24 …

Read More »

శశికళ రీఎంట్రీ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ శనివారం మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీ రామచంద్రన్, అన్నాదురైల స్మారక కేంద్రాలను సందర్శించనున్నట్లు సమాచారం. ఏఐఏడీఎంకే వ్యవస్థాపక దినోత్సవాలు ఆదివారం జరగబోతున్న తరుణంలో ఆమె ఈ నేతలకు నివాళులర్పిస్తారని తెలుస్తోంది. తాను రాజకీయాలకు, ప్రజా జీవితానికి దూరంగా ఉంటానని ఆమె మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తన రాజకీయ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని …

Read More »

దేశంలో కొత్తగా 15,981 కరోనా కేసులు

దేశంలో కరోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 15,981 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. నిన్న ఒక్క‌రోజే 17,861 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 3,40,53,573 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ప్ర‌స్తుతం 2,01,632 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి …

Read More »

మళ్లీ పెరిగిన  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

 పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్‌పై 36 పైస‌లు, డీజిల్‌పై 38 పైస‌లు పెంచారు. దీంతో హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధ‌ర రూ. 102.80గా ఉంది. పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచ‌డం వ‌రుస‌గా ఇవాళ నాలుగో రోజు. అన్ని రాష్ట్రాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100పైనే ఉన్న‌ది.

Read More »

పాకిస్థాన్ కు అమిత్ షా వార్నింగ్

 పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌న్నారు. దాడుల‌ను ఏమాత్రం స‌హించ‌బోమ‌ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ నిరూపించాయి. మీరు ఇలాగే అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స్ట్రైక్స్ త‌ప్ప‌వు అని అమిత్ షా హెచ్చ‌రించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యం ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌. ఇండియా స‌రిహ‌ద్దుల‌ను ఎవ‌రూ చెరిపే ప్ర‌య‌త్నం …

Read More »

 దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు

 దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 15,823 కేసులు నమోదవగా, తాజాగా అవి 18 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 16 అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యాక్టివ్‌ కేసులు 2.06 లక్షలకు తగ్గాయి. గత 215 రోజుల్లో యాక్టివ్‌ కేసులు 2 లక్షలకు తగ్గడం ఇదే మొదటిసారి. దేశంలో కొత్తగా 18,987 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730కు …

Read More »

త‌మిళ‌నాడు స్థానిక పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ స‌త్తా

 త‌మిళ‌నాడులో డీఎంకే పార్టీ స్థానిక పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటింది. తొమ్మిది జిల్లాల్లో జ‌రిగిన గ్రామీణ ఎన్నిక‌ల్లో డీఎంకేతో పాటు కూట‌మి పార్టీలు విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశాయి. అక్టోబ‌ర్ 6, 9 తేదీల్లో ఆ ఎన్నిక‌లు జ‌రిగాయి. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ఎన్నిక‌ల సంఘం ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. కానీ డీఎంకే కూట‌మి అన్ని పంచాయత్‌ల‌ను నెగ్గిన‌ట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేపై ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్న‌ది. ఇత‌ర జిల్లాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో …

Read More »

దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. ఇందులో 2,07,653 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,33,42,901 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,51,189 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో 226 మంది మరణించగా, 22,844 మంది కరోనా నుంచి బయటపడ్డారు.ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతున్నది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat