Politics దేశంలో చాలా రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉంది దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి హవాను ప్రస్తుతం నడుస్తుందని చెప్పవచ్చు అయితే తాజాగా ఈ సందర్భంగా త్రిపుర సీఎం మాణిక్ సహో బిజెపి గంగా నది లాంటిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ప్రస్తుతం అక్కడ బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే అలాగే …
Read More »Politics : తెలంగాణా ఉద్యోగులపై ప్రశంసలు కురిపించిన ఎమ్మెల్సీ కవిత..
Politics టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల కోసం మాట్లాడారు ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడుకుంటూ వచ్చిన కవిత వచ్చే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అందుకు కారణం ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటూ చెప్పుకొచ్చారు.. సీఎం కేసీఆర్ గన్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అన్నారు.. 2023 నూతన సంవత్సరం సందర్భంగా టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. …
Read More »Politics : మంత్రి రోజాపై విమర్శలు గుప్పించిన నాగబాబు..
Politics ప్రముఖ సినీనటుడు, మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా పై విమర్శలు గుప్పించరు.. తాజాగా భారత దేశంలో పర్యాటక జిల్లాల ర్యాంకులను విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉంది దీనిపై పర్యాటక శాఖ మంత్రి ఇలాగే పనితీరు ఉంటే ఏమనుకోవాలి అంటూ చెప్పకు వచ్చారు.. జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు తాజాగా మంత్రి రోజా పై విమర్శించారు.. …
Read More »Politics : త్వరలోనే తెలంగాణాలో ఎన్నికలు.. వైరల్ అవుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు..
Politics ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ విషయంపై ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ తాజాగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు …
Read More »Politics : కుప్పంలో అసలు చంద్రబాబుకు ఇల్లు ఉందా.. మంత్రి అంబటి
Politics టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన పై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ఆయన పై విమర్శలు గుప్పించారు.. నా కుప్పం అంటున్న చంద్రబాబుకు.. కుప్పంలో ఇల్లు, ఓటు ఉందా అని ప్రశ్నించారు. మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేస్తున్న సందర్భంగా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు అలాగే ఈ సందర్భంగా.. ప్రభుత్వం తెచ్చిన జీవో నం.1 …
Read More »Politics : న్యూస్ ఛానెల్స్ వారి స్వార్థం కోసమే పనిచేస్తున్నాయి.. ఆంధ్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
Politics ఈ రోజుల్లో జర్నలిజం అంటే ఏంటో కూడా తెలియకుండానే కొందరు న్యూస్ రాస్తున్నారని మరికొందరు కేవలం వారి స్వార్థం కోసమే న్యూస్ ఛానల్లో నడుపుతున్నారు అంట చెప్పుకోచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు.. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తాజాగా జర్నలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఈయన కొందరు జర్నలిజం విలువకు తిలోదకాలు ఇస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు అలాగే …
Read More »Politics : జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్..
Politics జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నట్టు తెలుస్తోంది మరో భారీ నోటిఫికేషన్ తో రాబోతుందని సమాచారం.. త్వరలోనే నిరుద్యోగులకు సచివాలయం నోటిఫికేషన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అలాగే దీని ద్వారా లక్షల్లో పోస్టులను భర్తీ చేయనుందని సమాచారం.. ఈ వార్త విన్న విద్యార్థులు అందరూ ఈ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు.. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం మరిన్ని …
Read More »Politics : ఎంపి రంజిత్ రెడ్డి కాలు మొక్కిన బండ్ల గణేష్..
Politics బిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రంజిత్ రెడ్డి లేకపోతే తాను లేనని ఈ పాటకి ఎప్పుడు చనిపోయే వాడిని అంటూ తెలిపారు అలాగే తాను ఏ పార్టీలోనే లేకపోయినప్పటికీ రంజిత్ రెడ్డి వెనుక మాత్రం ఉంటాను అంటూ తెలిపారు.. ఈ రోజు బీఅర్ ఎస్ ఎంపీ రంజిత్ …
Read More »Politics : అయోధ్య రామ మందిరం ప్రారంభ తేదీ ఎప్పుడంటే…!
Politics దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అయితే ఈ ఆలయం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని ముందే చెప్పేశారు అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చేయాడాది జనవరి ఒకటికల్లా ఆలయం మొదలైపోతుందని తెలిపారు అలాగే అప్పటినుంచి భక్తులు దర్శనానికి రావచ్చని కూడా తెలిపారు.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అనూష …
Read More »Politics : మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేదలకు ఉచితంగా టీవీ కనెక్షన్..
Politics మోడీ ప్రభుత్వం తాజాగా ఒకేలకు నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పటికే ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు మొదలు పెడుతూ వస్తున్న కేంద్రం మరొకసారి పేదల కోసం ఓ నిర్ణయాన్ని తీసుకుంది.. ఉచితంగా టీవీ ప్రసారం మాధ్యమాలను అందించాలని అనుకున్నట్లు తెలుస్తుంది.. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా పార్లమెంట్ సమావేశంలో నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రస్తుతం ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నారు అయితే దీంతోపాటు ఉచితంగా టీవీ ప్రసారం మాధ్యమాలను కూడా అందించాలని …
Read More »