ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో కలవరపడుతున్న చైనాకు మరో అతి భయంకరమైన వైరస్ సోకిందని సమాచారం. ఇప్పటికే కరోనా వైరస తో వందల మంది మృత్యువాత పడుతున్నారు. హునన్ ఫ్రావిన్స్ లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశపు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. షయోయంగ్ నగరం శివారులో ఓ కోళ్లఫారంలో ఈ వరస్ ధాటికి మొత్తం 4500కోళ్లు మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే ఇది వ్యాప్తి చెందకుండా …
Read More »కేరళలో కరోనా వైరస్
కేరళలో కరోనా వైరస్ ఉంది అనే సంగతి విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో కరోనా వైరస్ బాధితుడ్ని వైద్యులు గుర్తించారు. అయితే ఇతను కరోనా భారీన పడిన మరో బాధితుడ్ని చైనాలో కలవడం వలన ఇది సోకినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. చైనా నుండి వస్తున్న వారందర్నీ పరిక్షిస్తున్నాము అని తెలిపారు. మరోవైపు చైనా నుండి వచ్చిన ఇండియన్స్ ను …
Read More »ఒకే ఒక్కడు కేఎల్ రాహుల్
టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సంచలనం సృష్టించాడు. ఇందులో భాగంగా బైలేటరల్ టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐదో టీ20లో 45 పరుగులు చేసిన రాహుల్ కు అంతకుముందు మ్యాచులో 56 నాటౌట్,57నాటౌట్,27,39పరుగులు చేశాడు. అయితే అంతముందు విరాట్ కోహ్లీ 2016లో ఆసీస్ తో మూడు మ్యాచుల్లో 199,2019లో వెస్టిండీస్ పై ,మూడు మ్యాచుల్లో 183పరుగులు చేశాడు.
Read More »దిశ సంఘటనపై ఆర్జీవీ సినిమా..?
సంచలనాత్మక మరియు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ సంఘటనలో దోషులల్లో ఒకరైన చెన్నకేశవుల భార్యను ఆర్జీవీ కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటనపై ఒక మూవీ తీస్తాను. ఈ మూవీ చూసిన వారు రేప్ చేయాలంటేనే భయపడేలా తీస్తాను అని ఆయన అన్నారు. ఆయన ఇంకా వాడు చేసిన వెదవ పనికి ఒక్క దిశకే …
Read More »పెరిగిన సిలిండర్ ధర
సిలిండర్ ధర భారీగా పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.224.98పెరిగింది. హోటల్స్ లాంటి కమర్షియల్ అవసరాలకు వాడే 19కేజీల సిలిండర్ కమర్షియల్ అవసరాలకు గతంలో ధర రూ.1336.50లుగా ఉంది. sప్రస్తుతం అది రూ.1550.02లకు పెరిగింది. అటు గృహాలకు వాడే 14.2కేజీల సిలిండర్ ధరలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు.
Read More »యువతి ట్వీట్ కు మంత్రి కేటీఆర్ రిప్లై
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నాడనే సంగతి విదితమే. తాజాగా ఒక యువతి తన తల్లిని కాపాడాలని ట్వీట్ చేసింది. బీహార్లో ఎవరో తన తల్లిని కిడ్నాప్ చేశారు. ఏలాగైన సరే కాపాడాలని ఆ యువతి మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్లో కోరింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ …
Read More »బాబూ ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నావా..?
గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన చంద్రబాబు అప్పటి నుండి ఇప్పటివరకు చెయ్యని ప్రయత్నాలు లేవు. ప్రభుత్వానికి ఎలాగైనా చెడ్డ పేరు తేవాలని ఏవేవో ప్రయత్నాలు చేసారు. ఇలా ఎన్ని చేసినా ఎంతమందిని భరిలో కి దింపిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. జగన్ ప్రజల మేలు కొరకు ఎలాంటి పని చేసినా దానిని వేలెత్తి చూపాలని బాబూ చూసేవాడరు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “రాజధాని విషయంలో ఎల్లో మీడియా ఎంత …
Read More »3ప్రధానాంశాలతో కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ మూడు ప్రధానాంశాలతో రూపు దిద్దుకుంది. ఈ రోజు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాల గురించి ఆమె ప్రస్తావించారు.పదహారు పాయింట్ల యాక్షన్ ప్లాన్ ద్వారా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆమె వెల్లడించారు. బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాలు. 1)వ్యవసాయం,సాగునీరు,గ్రామీణాభివృద్ధి 2)ఆరోగ్యం,పారిశుధ్యం,తాగునీరు 3)విద్య,చిన్నారుల సంక్షేమం
Read More »సంప్రదాయాన్ని మార్చిన కేంద్ర ఆర్థిక మంత్రి
కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మార్చివేశారు. ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో బడ్జెట్ ప్రతిని మాములుగా సూట్ కేసులో తీసుకువచ్చే సంప్రదాయం గత కొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆమె గతంలో మాదిరిగా కాకుండా బడ్జెట్ ప్రతిని సూట్ కేసులో కాకుండా ఎరుపు రంగు బస్తాలో పార్లమెంట్ కు తీసుకువచ్చారు. భారతీయులు ఎక్కువగా …
Read More »బడ్జెట్ అంటే ఏంటి..?. ఎన్ని రకాలు..?
బడ్జెట్ అనే పదం BOUGETTE అనే పదం నుండి పుట్టింది. BOUGETTE అంటే తోలు సంచి అని అర్ధం. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదం లేదు. కానీ నూట పన్నెండో ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొనబడింది.సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఒక సంవత్సరకాలంలో రాబోయే ఆదాయం,చేయబోయే వ్యయం గురించిన లెక్కలు మాత్రమే ఉంటాయి.
Read More »