Home / SLIDER (page 1411)

SLIDER

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 251మంది సర్పంచుల నామినేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల అక్టోబరులో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలోకి దిగడానికి అధికార ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ తరపున ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన పద్మావతి రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. …

Read More »

సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు పాఠశాలలకు దసరా సెలవులు. మొత్తం పదహారు రోజులు సెలవులిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. జూనియర్ కళాశాలలకు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ 9వరకు మాత్రమే సెలవులు. డిగ్రీ కళాశాలలకు మాత్రం ఈ నెల 28నుంచి సెలవులను ఇస్తున్నట్లు …

Read More »

ఆ ఊరిలో అందరూ పోలీసులే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ నియామక ఫలితాల్లో రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామం నుంచే ఏకంగా ముప్పై మంది ఎంపికయ్యారు. అయితే మొత్తం ఈ ఊరి జనాభా ఎనిమిది వేల మంది . కానీ పోలీసు జాబుకు ఎంపికైంది మాత్రం నాలుగు వందల మంది. వీళ్లు ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇంటికి ఒకరు చొప్పున ..కొన్ని ఇళ్లల్లో ఇంటికి …

Read More »

ఎల్లో మీడియా వార్తలకు రెస్సాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా బాబూ..?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఎన్నో మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విష‌యంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇక ప్రతిపక్ష పార్టీ ఐన టీడీపీ మాత్రం తాము చేసిన మోసాలు ఎక్కడ బయటపడతాయో అని భయంతో ప్రభుత్వంపై బురద జల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …

Read More »

త్వరలో తెలంగాణలో నీరాస్టాల్

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతికై పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది. గత ఆరేళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ప్రతి గడపకు చేరుతున్నాయి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో నీరా స్టాల్ ఏర్పాటు చేయబోతున్నాం. అందుకు తగ్గట్లు …

Read More »

అంబరాన్ని అంటిన బతుకమ్మ చీరెల పంపిణీ సంబురం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గత మూడేండ్లుగా చీరెలను పంపిణీ చేస్తున్న సంగతి విధితమే. అందులో భాగంగా ఈ ఏడాది కూడా మొత్తం పది రకాల డిజైన్లతో.. వంద రకాలతో కోటీకి పైగా బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు,ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చీరెలు అందుకుంటున్న ఆడబిడ్డలు పండక్కి పెద్దన్నలా చీరెలను పంపిణీ చేస్తున్నారు అని …

Read More »

ఉత్తమ ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జాతీయ స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అందులో భాగంగా ఈ రోజు దేశ రాజధాని మహానగరం న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ అవార్డును అందుకోనున్నారు. ఢిల్లీకి చెందిన చాణిక్య ట్రస్టు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలల్లో చల్లా ధర్మారెడ్డిని ఎంపిక చేసింది. నిత్యం …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ దివంగత ముఖ్యమంత్రి,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు పిలుపుతో కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీ కండువా కప్పుకుని 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్వీఎల్ నరసింహారావు కన్నుమూశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన పలు ఉద్యమాలు,పోరటాలకు అండగా నిలిచిన నరసింహారావు 1995లో ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేసి దివంగత మాజీ …

Read More »

హైదరాబాద్ లో రెండో రోజు కూడా భారీ వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు కూడా భారీ వర్షం కురుస్తుంది. నిన్నటి నుండి జంట నగరాలైన హైదరాబాద్ ,సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ”గ్రేటర్ హైదరాబాద్ లో మరో గంట సేపు భారీ వర్షం కురుస్తుంది. రానున్న రెండు …

Read More »

వేణుమాధవ్ మృతిపట్ల చిరంజీవి సంతాపం

హాస్యనటుడు వేణుమాధ‌వ్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తన సంతాపం తెలియజేశారు. వేణు మాధ‌వ్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో ఓ ప్ర‌యివేట్ ఆసుప‌త్రిలో అనారోగ్యం కార‌ణంగా తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులంతా సంతాపం ప్ర‌క‌టించారు. వేణు మాధవ్ అకాల మరణంపై చిరంజీవి కూడా దిగ్ర్భాంతి వ్య‌క్తంచేసారు. ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధ‌వ్ తొలిసారి తనతోక‌లిసి మాస్ట‌ర్ సినిమాలో న‌టించాడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.   తర్వాత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat