తెలంగాణ రాష్టంలోని గ్రామ పంచాయతీలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సుధీర్ గారు, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట …
Read More »దీక్షాసేత్ రెచ్చిపోయింది..!
దీక్షా సేథ్ తన రాబోయే చిత్రం లేకర్ హమ్ దీవానా దిల్ తో బాలీవుడ్ లో పెద్దదిగా చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె వేదం తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది మరియు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ మరియు టాలీవుడ్ మధ్య తనకు ఏమైనా తేడా ఉందా అని అడిగినప్పుడు, “తేడా లేదు. రెండు పరిశ్రమలలో పని విధానం దాదాపు ఒకే విధంగా ఉంటుంది.అయితే అమ్మడు గురించి …
Read More »అందాల ఆరబోతతో రెచ్చిపోయిన కైరా..!
కైరా అద్వానీ ఇప్పుడు కుర్రకారు మదిలో గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న హాట్ హాట్ బ్యూటీ.. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు నటించగా విడుదలైన భరత్ అనే నేను మూవీలో అందాల ఆరబోతతో పాటు చక్కని అభినయాన్ని ప్రదర్శించిన కైరా అద్వానీ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కైరా ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్లో ఈ అందాల …
Read More »పోజులతో మతులు పోగొడుతోన్న దిశా
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు చేస్తూ…గ్లామర్ పోజులతో మతులు పోగొడుతోంది దిశాపటానీ.కథానాయకుడు అల్లు అర్జున్ సరసన దిశా పటానీ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో కనీసం ఒక్కసారైనా బికినీ ఫోటో అప్లోడ్ చేయకపోతే అమ్మడుకు నిద్ర కూడా పట్టేలా లేదు.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కనున్న సినిమా ‘ఐకాన్’. దిల్రాజు నిర్మాత. అయితే ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటోలు ఇప్పుడు చక్కర్లు …
Read More »ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబుది.. విజయసాయి రెడ్డి
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబు గారిదని. జగన్ గారు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడని అన్నారు. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర ఆయనది. తన కుటుంబం, ‘సొంత మనుషుల’ కోసమే 40 ఏళ్లు ఆరాట పడ్డాడని చెప్పుకొచ్చారు. …
Read More »రేవంత్ రెడ్డికి గట్టి షాక్.!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మారుస్తారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే. టీపీసీసీ చీఫ్ గా అనుముల రేవంత్ రెడ్డిని నియమిస్తారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు అంట సీనియర్ నేతలు. ఆ …
Read More »నేటి నుంచే తెలంగాణ పల్లె ప్రగతికి బాటలు
తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి. పల్లెల ప్రగతికోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళిక శుక్రవారం అధికారికంగా మొదలుకానున్నది. అయితే తొలి ముప్పై రోజుల ప్రణాళికలో ఏమి ఏమి చేయాలంటే..! -సెప్టెంబర్ 6 నుంచి నెలపాటు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలి. -ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించాలి. -జిల్లాస్థాయిలో …
Read More »పరువు పొగొట్టుకున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. కే లక్ష్మణ్ మరో సారి తన పరువును తానే తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు టీఆర్ఎస్ సర్కారుపై అసత్యప్రచారాలు చేయడం.. వాటిపై టీఆర్ఎస్ నేతలు,మంత్రులు నిజనిజాలతో తిప్పికొట్టడంతో లక్ష్మణ్ అసత్యప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదు. తాజాగా లక్ష్మణ్ మాట్లాడుతూ” తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. యూరియా కోసం ఒకరైతు క్యూలో నిలబడి చనిపోయాడని అసత్యప్రచారం చేయడమే కాకుండా ఆ పార్టీకి చెందిన …
Read More »రూ.1500లతో కోటి రూపాయలు
మీరు నెలకు రూ.1500లు కట్టగలరా..?. అంత సామర్ధ్యం మీకుందా..?. అయితే కోటి రూపాయలు మీ సొంతం. అయితే ఒక్క పదిహేను వందలతో కాదు. అసలు ముచ్చట ఏమిటంటే ఎల్ఐసీ ఒక సరికొత్త పాలసీను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ పేరు టెక్ టర్మ్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ పాలసీ అని ఎల్ఐసీ తెలిపింది. దీని ప్రకారం పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా సొమ్ము మొత్తం లభిస్తుంది. కనీసం యాబై …
Read More »రాబర్ట్ ముగాబే మృతి..!
జింబాబ్వే కు ఫ్రీడం వచ్చిన తొలినాళ్లల్లో అంటే 1987 ఏడాది నుండి మూడు దశాబ్ధాల పాటు అంటే 2017నవంబర్ వరకు అధ్యక్షుడిగా వ్యవహారించిన రాబర్ట్ ముగాబే(95)ఈ రోజు శుక్రవారం మరణించారు. ఆయన మరణం గురించి ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్ మగగ్వా తన ఆఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ముగాబే గతంలో పలుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందారు. ఏప్రిల్ నెల నుంచి సింగపూర్లోని ఒక …
Read More »