తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను బదిలీ చేసి తమిళ సై సౌందర రాజన్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈఎస్ఎల్ నరసింహాన్ తన పదవీ బాధ్యతలు నుండి ఈ నెల పదో తారీఖున నుంచి తప్పుకోనున్నారు. అయితే ఈఎస్ఎల్ నరసింహాన్ కు ఈనెల ఏడో తారీఖున వీడ్కోలు సభను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం …
Read More »లెనోవో నుండి మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు మొబైల్ యూజర్లను ఆకర్శించుకోవడానికి ప్రతి రోజు ఏదోక కొత్త సాంకేతకతో పలు మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన లెనోవో కె10 నోట్ పేరిట ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు గురువారం భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 4\6జీబీ ర్యామ్ ,64\128జీబీ ఇంటర్నల్ మెమరీను …
Read More »వినాయకచవితి స్పెషల్.. గ్రేటర్ వాసులకు బంఫర్ ఆఫర్
హైదరాబాద్ అంటేనే బిజీ బిజీ లైఫ్.. కనీసం తినడానికి కూడా సమయం ఉండదు. ఇక ఫ్యామిలీతో బయటకెళ్దామనుకున్నా కానీ ఆదివారం వరకో.. ఏదో సెలవు దినం వరకు కళ్లు కాయలు కాసేదాక ఎదురుచూడాలి. ఇక పండుగలు పబ్బాలు వస్తే చెప్పనక్కర్లేదు. అయితే ఇటువంటి వారికోసమే గ్రేటర్లో పలు రెస్టారెంట్లు బంఫర్ ఆఫర్ ప్రకటించాయి. అందులో భాగంగా ప్రస్తుతం వినాయక చవితిని పురస్కరించుకుని ఫోన్ కొడితే చాలు డోర్ డెలవరి సదుపాయంతో …
Read More »దేశ జనాభా ఎంతో తెలుసా..!
ఇండియాలో ప్రతి నిమిషానికి 49మంది పుడుతుంటే మరోవైపు 15మంది కన్ను మూస్తున్నారు. కాలం తీరి చనిపోయేవారు తీసేయగా కొత్తగా పుట్టుకొచ్చే శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలోనే అదనంగా 1.45కోట్లు పెరిగింది. దేశ వ్యాప్తంగా జనన మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం జనాభా 128.25కోట్ల మంది. అయితే దేశంలో 2016,2017లో జనన ,మరణాలు, మొత్తం జనాభా …
Read More »చంద్రయాన్-2 “విశ్వ” విజయం
చంద్రయాన్-2 పై నాసా మాజీ శాస్త్రవేత్త లినెంన్గర్ స్పందిస్తూ” చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-2 దిగడం ఇస్రో విజయం మాత్రమే కాదు యావత్ ప్రపంచం సాధించిన విజయమని ఆయన అన్నారు. చంద్రుని దక్షిణ ధృవం అద్భుతాలకు నెలవని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రయాన్-2 ప్రయోగం వల్ల ప్రపంచం మొత్తం లబ్ధి పొందుతుంది. చంద్రయాన్-2 ప్రయోగం అంతరిక్ష పరిశోధనల్లో ఓ మైలురాయి అని ఆయన అన్నారు..
Read More »నష్టాలతో స్టాక్ మార్కెట్లు..!
ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 36,644వద్ద ముగిసింది. నిప్టీ 3.25పాయింట్ల నష్టంతో 10,847వద్ద నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్,కోల్ ఇండియా,యఎస్ బ్యాంకు షేర్లు లాభాలతో ముగిశాయి. ఇండియా బుల్స్ హెచ్ఎస్ జీ ,ఐసీఐసీఐ బ్యాంకు,టీసీఎస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
Read More »ఒక్క ప్రశ్నకైనా జనసైనికులు సమాధానం చెప్తే పవన్ 2023లో ఎమ్మెల్యే అయినా అవుతాడు
తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు, ఆపార్టీ జన సైనికులకు సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.. 1.నాకు కులం, మతం లేదంటావు.. నువ్వు చేసే రాజకీయాలు ఏమిటి..? 2.తెలంగాణకు వెళ్ళి నేనిక్కడ వుంటే ఆంధ్రావాళ్ళని ఉచ్చ పొయించేవాడిని అంటావ్ ఆంధ్రాలో వుండి తెలంగాణాలో ఆంధ్రులను కొడుతున్నారంటావ్.. దీనికి నీ సమాధానం ఏమిటి ? 3. నెల్లూరులో ఆంధ్రవాళ్ళని …
Read More »నేరేడు పండ్ల వలన లాభాలు..!
నేరేడు పండ్లు తినడం వలన లాభాలు ఏమిటో ఒక లుక్ వేద్దామా..? నేరేడు పండ్లు తినడం వలన విరేచనాలతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలుగుతుంది అధిక బరువు ఉన్నవారు డైలీ తింటే చాలా త్వరగా బరువు తగ్గుతారు కడుపులో ఏర్పడే నులిపురుగులు చనిపోతాయి అన్నం తీసుకున్న తర్వాత వీటిని తినడం వలన జీర్ణక్రియ చాలా వేగవంతమవుతుంది నేరేడు పండ్లు తినడం వలన రక్తహీనత సమస్య దరిచేరదు
Read More »జగన్ సీఎం అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానన్న మొక్కును చెల్లించుకున్న వైసీపీ ఎమ్మెల్యే
ఆ ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే తన నియోజకవర్గం నుండి తిరుమలకు పాదయత్రగా గా వస్తానని మొక్కుకున్నారు.. ఇప్పుడు ఆ మొక్కును చెల్లించుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అఖండ మెజారీటీతో వైసీపీ ఏకంగా 151 సీట్లతో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గ, జిల్లాస్థాయిలో రికార్డులు బద్దలుగొట్టింది. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే కూడా మొత్తం 82వేల పైచిలుకు ఓట్ల మెజారిటితో రాష్ట్రంలో జగన్ …
Read More »యూరియా కొరతపై మంత్రి నిరంజన్ రెడ్డి క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందని ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీలకు చెందిన విషప్రచారం చేస్తోన్న సంగతి విధితమే. యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజధాని మహానగరం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ”తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత మరి ముఖ్యంగా యూరియా కొరత లేదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడానికి …
Read More »