Home / SLIDER (page 1480)

SLIDER

జామకాయ వలన లాభాలు..?

జామకాయ తినడం వలన పలు లాభాలున్నాయి అని వైద్యులు,శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం.. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది కంటికి ,చర్మానికి చాలా మంచిది గుండెజబ్బులు ,బీపీని నియంత్రిస్తుంది కాలేయానికి దివ్య ఔషధంగా పని చేస్తుంది చర్మం ముడతలు రాకుండా చేస్తుంది..

Read More »

ప్రజలు ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మార్పు రాలేదు..!

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై మండిపడ్డారు. పండిత పుత్రః.. అన్న చందంగా వ్యవహరిస్తున్న లోకేశ్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాని హితవు పలికారు. బందర్‌ పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రహస్య జీవోలంటూ.. వాటిని డౌన్‌లోడ్‌ చేయడం కూడా రాని లోకేశ్‌ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో …

Read More »

ఓ బొల్లినేని గాంధీ… ఓ సానా సతీష్..ఓ చంద్రబాబు..ఏంటా కథ…?

ఆ మధ్య మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషీ కేసులో వ్యాపారవేత్త సానా సతీష్‌బాబు అరెస్టయ్యారు. సతీష్‌బాబు ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం ప్రకారం ఇతడిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. గతంలో సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానాపై సతీష్‌ అవినీతి ఆరోపణలు చేశారు. తాజగా విద్యుత్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ పని చేసిన సతీష్‌బాబుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దానిపై …

Read More »

పోలవరంలో భారీగా దోపిడీ…నిపుణుల కమిటీ నివేదిక…నిప్పు బాబుగారు ఇప్పుడు ఏమంటారు !

పోలవరం…ఏపీకి వరం అయిందో కాదో తెలియదు కానీ..గత ఐదేళ్లలో బాబుగారి పాలిట, ఆయన బినామీ కాంట్రాక్టర్ల పాలిట వరంగా మారింది. గత ఐదేళ్లు ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి…2018 కల్లా పోలవరం నీళ్లు పారిస్తా అని చెప్పి ఊరించాడు. అసలు వాస్తవం చూస్తే ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు ఇంకా తొలి దశలో ఉన్నాయి. బాబుగారు కట్టించిన కాఫర్ డ్యామ్ కాస్త వరదలకు గండిపడి…బాబుగారి హయాంలో జరిగిన పోలవరం పనులు …

Read More »

చంద్రబాబు, దేవినేని ఉమాపై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు….!!

జనం ఛీ కొట్టినా టీడీపీ నేతల్లో మార్పు రావడం లేదని, చంద్రబాబు జ్ఞానం మసకబారుతోందనే అనుమానం కలుగుతోందని, దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలంటూ…రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఇవాళ వియజవాడలో నిర్వహించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ…చంద్రబాబు చంద్రబాబు జ్ఞానం మసకబారుతోందనే అనుమానం కలుగుతోందని అన్నారు. పబ్లిసిటీ కోసం ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. బందరు పోర్టును తెలంగాణకు ఇస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. …

Read More »

అడ్డంగా దొరికిపోయిన బెట్టింగ్ రాజా..విచారణ జరిగితే కోడెల ఔట్

పోలీసుల కళ్లుగప్పి పరారై తిరుగుతున్న అంతర్‌ రాష్ట్ర క్రికెట్‌ బుకీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, క్రికెట్‌ బూకీ శాకమూరి మారుతీ చౌదరిని నరసరావుపేట పోలీసులు నిన్న (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. బెట్టింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అజ్ఞాతంలో ఉన్న మారుతి తిరిగి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ పట్టుబడినట్లు తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని …

Read More »

వివో ప్రియులకు శుభవార్త

ప్రముఖ స్మార్ట్ మొబైల్స్ తయారీదారీ సంస్థ అయిన వివో తన వి15 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన విషయం మనకు విదితమే. కాగా ఈ ఫోన్ ధరను వివో భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన రెండు రకాల ధరలను రూ.3వేల మేర తగ్గించింది. దీంతో తగ్గింపు ధరలకే ఈ ఫోన్ రెండు రకాల మోడల్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి. వివో వి15 ప్రొకు చెందిన 6జీబీ …

Read More »

పోలవరం స్పిల‌్‌వేపైకి నీళ్లు రావడంపై గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు..ఛీ..సిగ్గుండాలి…!

పోలవరం ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది…గత  రెండు రోజులుగా   కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరిలో భారీగా పెరిగిన వరద నీరు ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ వేలోకి  వచ్చింది.   అయితే  కాఫ‌ర్ డ్యామ్‌కు గండిప‌డటంతో  స్పిల్‌వేపైకి నీళ్లు వచ్చాయి.  ఇదిలా ఉంటే గోదావ‌రి న‌దీ జ‌లాలు పోలవరం స్పిల్ వే ని తాకడంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు.  ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయన  స్పిల్ వే పై …

Read More »

‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాదాపూర్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ‘ఆర్ట్‌ ఫర్‌ ఏ కాజ్‌’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్‌ను ఎంపీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. వన్యప్రాణులే ఇతివృత్తంగా 11ఏళ్ల బాలుడు చిత్రలేఖనంతో అబ్బురపరిచాడు. సృజనాత్మకతతో బొమ్మలు గీసిన యువ చిత్రకారుడు ప్రణవ్‌ను ఎంపీ సంతోష్‌ అభినందించారు. పెయింటింగ్స్‌ …

Read More »

వరిపోలంలో ఎమ్మెల్యే రేఖానాయక్

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో సాగు జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ముసురును సైతం లెక్కచేయకుండా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ పంచాయతీలోని చెర్లపల్లే గ్రామం మీదుగా వెళ్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ నాటేస్తున్న పొలం వద్ద ఆగారు. మహిళా కూలీలను పలకరించిన ఎమ్మెల్యే వారితో కలిసి పొలంలోకి దిగి కాసేపు నాటేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat