తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు,కార్యకర్తలు ,కేసీఆర్ అభిమానులు పలుచోట్ల రక్తదానాలు ,అన్నదానాలు ,పూజలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు పలువురు కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అందులో …
Read More »కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు క్లారీటీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ ప్రకటించడంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …
Read More »లేటు వయస్సులో లేటెస్ట్ రికార్డు..
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,స్టార్ ఆటగాడు ,వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఇప్పటికే పలు రికార్డ్లను తన సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా ధోని మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్ లో హెన్ డ్రీక్స్ ఇచ్చిన క్యాచ్ ను అందుకున్న ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ …
Read More »ఎంపీ గీతకు ఘోర అవమానం …!
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత ఇటివల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఆమెకు ఘోర అవమానం ఎదురైంది.ఎంపీ గీత అనంతగిరి గ్రామంలో పర్యటించాలని నిర్ణయించుకొని తన అధికారక కార్యక్రమాల షెడ్యూల్ ను సంబంధిత అధికారులకు పంపించారు. See Also:ఏపీ పాలిటిక్స్లో సెన్షేషన్.. …
Read More »ఏపీ పాలిటిక్స్లో సెన్షేషన్.. జగన్ కూడా ఊహించని విధంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం..?
వైసీపీ అధినేత జగన్ వరుస ప్రకటనలు ఏపీ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చేశాయి. ఏపీ ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. జగన్ అనూహ్య ప్రకటనతో ఏపీ రాజకీయాలు రంజుగా మారగా.. జగన్ మరో ప్రకటన చేసి రచ్చలేపారు. కేంద్రం పై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని.. టీడీపీ కూడా సిద్ధమా …
Read More »ఏపీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి….
ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,సీనియర్ నేత అయిన పగడాల రామయ్య గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అందులో భాగంగా రామయ్య తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు.రామయ్య రాచర్ల …
Read More »ఏపీ వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కె రక్షణనిధి ఇంట విషాదం నెలకొన్నది.ఎమ్మెల్యే మాతృమూర్తి అయిన సూర్యకాంతం నిన్న ఆదివారం సాయంత్రం మృతి చెందారు.గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాష్ట్రంలో విజయవాడలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే నిన్న ఆదివారం ఆమె పరిస్థితి కొంచెం విషమం కావడంతో కన్నుమూశారు.సూర్యకాంతంకు ముగ్గురు కుమారులు ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.అయితే …
Read More »మాస్టర్ ప్లాన్తో టీడీపీకి.. ఊపిరాడనివ్వకుండా జూలు విదిల్చిన జగన్..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికార టీడీపీకి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. ఏపీలో ప్రత్యేకహోదా రగడ జరుగుతున్నవిషయం తెలిసిందే. దీంతో మొన్నటికి మొన్న రాజీనామా అస్త్రాన్ని కరెక్ట్ టైమ్లో జగన్ ప్రయోగించి.. చంద్రబాబు సర్కార్ని ఇరకాటంలో పడేశారు. జగన్ ప్రకటన దెబ్బకి.. టీడీపీ బ్యాచ్ కూడా రాజీనామాకు సిధ్ధమంటూ ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. దీంతో జగన్ వదిలిన బాణం దెబ్బకి టీడీపీ నేతలు …
Read More »తెలంగాణ టీడీపీకి మరో బిగ్ షాక్ ..!
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో తమ మిత్రపక్షాలైన బీజేపీ ,జనసేన పార్టీల సహకారంతో మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలను ,ఒక ఎంపీ స్థానాన్ని గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. see also : డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్ ఈ నేపథ్యంలో టీడీపీ …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రలో నవరత్నాలతో పాటు… కొత్త హామీలు.. ఇవే
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లా మీదుగా సాగుతున్న పాదయాత్ర నేటితో 92వ రోజుకు చేరుకుంది. గత ఎడాది నవంబర్ 6న ప్రజాసంకల్ప యాత్ర’కు వేదికైన ఇడుపులపాయ అశేషమైన జనవాహిని మద్య వైసీపీ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ,పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకొని..ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయిన …
Read More »