Home / SLIDER (page 1620)

SLIDER

కేసీఆర్‌తో క‌లిసి ప‌నిచేస్తాం…కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేల గుడ్‌బై

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఝలక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నామని వీరు ప్రకటించారు. నియోజకవర్గా అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరబోతున్నామో చెబుతూ రెండు పేజీల లేఖ రాశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే బలపర్చాలని నిర్ణయించుకున్నామ‌ని ప్ర‌క‌టించారు. …

Read More »

జ‌గ‌న్ సంచ‌ల‌నం…ఏపీకి మంచి జరుగుతుందంటే ఎవరికైనా మ‌ద్ద‌తిస్తా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా తొలినుంచి గ‌ళం విప్పుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి మ‌రోమారు ఈ విష‌యంలో త‌న వైఖ‌రి స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్‌ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్‌ 2019’లో ఆయన ఇవాళ ఉదయం మాట్లాడారు. ఇండియా టీవీ న్యూస్ డైరెక్టర్ రాహుల్‌ కన్వాల్‌ జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హెదా ఇచ్చే ఏ పార్టీకైనా సరే… తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా …

Read More »

బాబుపై మోహ‌న్‌బాబు ఫైర్‌…ఎందుకిలా చేస్తున్నావు?

సినీ నటుడు మోహన్‌బాబు మ‌రోమారు హాట్ హాట్ కామెంట్లు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు చంద్రబాబు త‌నకు ఎంతో సన్నిహితుడని, విద్యానికేతన్ కళాశాల గొప్పదని చంద్రబాబే  స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అయితే, 2014-15 సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదని మోహన్ బాబు.. మండిపడ్డారు. అప్పుడప్పుడు మా కాలేజీకి భిక్షమేస్తూ వచ్చారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ …

Read More »

లోకేశ్ ని అర్జెంటుగా ఆసుపత్రిలో చూపించాలి.. ఏం మాట్లాడుతున్నాడో

వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వేజోన్‌లో కలిపేంత వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని వైసీపీనేత గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. లోకేష్‌ ఒకసారి వైద్యులకు చూపించుకుంటే మంచిదన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ఐదేళ్ల కాలంలో …

Read More »

ప్రచారానికి వెళ్తున్న వైసీపీ నేతలను మంత్రి ఆదేశాలతో అరెస్ట్ చేసిన పోలీసులు

వైఎస్సార్ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి తన జులుం ప్రదర్శింస్తోంది. పార్టీ ప్రచార కార్యక్రమానికి సిద్ధమైన వైయ‌స్ఆర్‌సీపీ నేతలను జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు హౌస్‌అరెస్ట్‌ చేయటంతో జమ్మలమడుగుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్‌ సుధీర్‌ రెడ్డిలు శనివారం ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సున్నపురాళ్లపల్లిలో మంత్రి ఆదినారాయణ ప్రభావం …

Read More »

ప్రత్యేకహోదా ఆవశ్యకత, దేశ రాజకీయాల్లో ఏపీ స్థానంపై సూటిగా తన అభిప్రాయాల్ని చెప్పిన జగన్

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఈ సదస్సులో …

Read More »

కాంగ్రెస్‌లో టెన్ష‌న్‌..ఓవైసీపై పోటీకి మ‌ల్ల‌గుల్లాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంటు పోరులో ప‌రువు కాపాడుకునేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఓట‌మి ఎదురుకాకుండా ఉండేందుకు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పోటీకి క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న‌ టీపీసీసీ హైద‌రాబాద్ విష‌యంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్‌ …

Read More »

టీడీపీలో క‌ల‌క‌లం…మంత్రికి వ్య‌తిరేకంగా బాబు ఇంటివ‌ద్ద నేత‌ల ఆందోళ‌న‌

తెలుగుదేశం పార్టీలో నిర‌స‌న‌లు తారాస్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల నినాదాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నివాసం హోరెత్తింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జవహర్‌కు మరోసారి టిక్కెట్టు కేటాయించవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుల సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో భాగంగా …

Read More »

దేశం లో ఏ నేత కూడా ఇన్ని యూ టర్న్ లు తీసుకోలేదు..!!

ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ విశాఖలోని రైల్వే మైదానంలో సత్యమేవ జయతే పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విశాఖను చూస్తే మనసు పులకరిస్తుంది. దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తూ విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేశాం..అంటూ తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచారు.సుమారు మోదీ 40సెకన్ల పాటు తెలుగులో మాట్లాడారు. అనంతరం ముఖ్య మంత్రి చంద్రబాబు పై పరోక్షంగా విమర్శలు చేశారు.కేవలం రాష్ట్రంలో తన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడం కోసమే కొందరు ప్రయత్నాలు …

Read More »

రియ‌ల్ హీరో అభినంద‌న్ కు సింహ‌పురి వాసుల జేజేలు…

పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ స్వదేశంలో అడుగు పెట్టిన మ‌రుక్ష‌ణం భార‌తావ‌నిలో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. అప్ప‌టివ‌ర‌కు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న క్ష‌ణాలు ఆనంద‌మ‌యంగా మారిపోయాయి. భార‌తీయులంతా అభినంద‌న్ రాక‌తో ఆనందోత్సాహాల్లో తేలియాడారు. ఇక నెల్లూరులోనూ సంబ‌రాలు మిన్నంటాయి. క్రాంతిన‌గ‌ర్ యూత్ ఆధ్వ‌ర్యంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. న‌గ‌రంలో ర్యాలీ చేప‌ట్టారు. రియ‌ల్ హీరో అభినంద‌న్ కు సింహ‌పురి వాసులు జేజేలు ప‌లికారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat