ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పూర్తి చేసిన ప్రజాసంకల్పయాత్రను ప్రతి జిల్లాలో విజయవంతంగా ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జులు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలు ఒక బాధ్యత అనుకోని ఒక పండగలా ఎర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దృష్టిలో పడేందుకు, టిక్కెట్ల రేసులో పోటీ పడేందుకు ఆయా నేతలు పోటి పడి మరి ఎర్పాట్లు చేశారని తెలుస్తుంది. వైఎస్ జగన్ సన్నిహితులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, …
Read More »సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఎదురుదెబ్బ…భారీ సంఖ్యలో వైసీపీలోకి చేరిక
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సొంత నియోజకవర్గంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.భారీ సంఖ్యలో టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు,కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.శుక్రవారం అధినేత జగన్ సమక్షంలో టీడీపీ నేతను వైఎస్సార్సీపీలో చేరడంతో వారికి జగన్.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోపక్క చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్ సురేష్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మాపక్షి మోహన్, మాజీ …
Read More »ఒకేఒక్కడు ..అభినందనీయుడు…వెలుగులోకి వచ్చిన అసలు కధ..!!
భారతదేశం మొత్తం హీరోగా కీరిస్తున్న అభినందన్ పాకిస్తాన్ సైన్యం చేతికి దొరకకముందు ఏం చేశాడు..? సినిమాను తలపించే సన్నివేశం ఇది..!! పాకిస్తాన్ లో ప్రముఖ పత్రిక డాన్ కధనం ప్రకారం .. అభినందన్ దేశభక్తి, ధైర్యం, పోరాటం, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. శత్రు దేశమైన పాకిస్తాన్ పత్రికే అతడి ధైర్య సాహసాలను ప్రచురించిందంటే అక్కడి పరిస్థితి ఎంత ఉద్విగ్నమో అర్ధమవుతుంది. అభినందన్ ప్రయాణించే యుద్ధ విమానాన్ని పాక్ …
Read More »బాబు గురించి కిల్లి కృపారాణి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమెకు జగన్ వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ… ఏపీ సీఎం చంద్రబాబు తీరును ఎండగట్టారు. ప్రత్యేక హోదా నినాదం సజీవంగా ఉండడానికి కారణం జగన్ అని వెల్లడించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే.. యూపీఏలో ఎందుకు చేరలేదు?. చంద్రబాబు గోడ …
Read More »కేటీఆర్ హీరో ఎవరో తెలుసా..?
పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్న భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ విడుదల అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ చేతిలో బందిగా ఉన్న భారత వైమానిక దళం పైలట్ అభినందన్ వర్థమాన్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన తన హీరోగా కొనియాడారు. ఒకవైపు ‘దేశంలో స్వార్థ రాజకీయాలు, టీఆర్పీ రేటింగ్స్లో మీడియాలో యుద్ధాలు జరుగుతుంటే.. గాయాలపాలై ప్రత్యర్థికి చిక్కిన …
Read More »వైసీపీలోకి మరో ముఖ్యనేత…ఉత్తరాంధ్రలో కీలక పరిణామం
ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. అధికార టీడీపీని కాదని…వైసీపీ వైపు మొగ్గు చూపుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే పార్టీలో చేరేందుకు కీలక సమావేశం నిర్వహించారు. ఆయనే సీనియర్ నేత దాడి వీరభద్రరావు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఓ వెలుగు వెలిగి…అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు …
Read More »ఓట్లు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన గెలవరు చంద్రం సారూ..వేణుంబాక సంచలన కామెంట్స్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.పార్టీలు మారడం,ఎమ్మెల్యే సీట్ల కోసం ఎంత డబ్బు ఐన కర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే ఎలక్షన్ లో ఒక అభ్యర్ధి గెలవాలంటే అతడు భారీగా డబ్బు కర్చుపెట్టక తప్పదు.ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..ప్రస్తుతం ఏపీలో కొన్ని నెలలుగా రూ.2వేల నోట్ల కనిపించడం లేదని బ్యాంకులు, ఏటీఎంలలో కూడా పెద్ద నోట్లు మాయమయ్యాయి అని చెప్పుకొచ్చారు. …
Read More »షాకింగ్ న్యూస్..చంద్రబాబు భాగోతం బయటపెట్టిన ఎంపీ
ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.ఒకరిని అనేముందు తానేంటో ఒకసారి చూసుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు.ఇంట్లోనుండి కాలు బయటపెట్టిన సమయం నుండి మరలా ఇంటికి వచ్చేవరకు అయ్యే కర్చు ఎంతో ప్రజలముందు పెడితే సమాధానం చెప్పలేరని వ్యాఖ్యానించారు. ఆయన అడుగు బయట పెడితే అద్దె హెలికాప్టరో, విమానమో కచ్చితంగా ఏర్పాటు చెయ్యాలి.పార్టీ పేరు చెప్పుకొని రాష్ట్రానికి అవసరమైన పని కోసం వెళ్తున్నానని చెబుతూ …
Read More »జగన్ మగాడ్రా బుజ్జి అంటున్న తెలుగుతమ్ముళ్లు, టీడీపీ శ్రేణులు
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో సొంత ఇల్లు, సొంత పార్టీ ఆఫీస్ కట్టుకుని గృహ ప్రవేశం చేసారు. ఈ విధంగా జగన్ వచ్చారు.. అయితే జగన్ కనుక ఈ సారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర రాజధానిని మారుస్తారంటూ గత కొన్నేళ్లుగా తెలుగుదేశం అనుకూల మీడియా, టీడీపీ నేతలు అనేక రకాలుగా చేసిన …
Read More »ఆరోగ్యం జాగ్రత్త అన్నా..చెవిరెడ్డిని పరామర్శించిన జగన్..
వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్భందించిన ఘటనపై ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబంతో సహా లండన్ కు వెళ్లి తిరిగి వచ్చిన జగన్ ఎయిర్ పోర్టు నుంచే చెవిరెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టాలను అతిక్రమించి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్న వారిపై గవర్నర్కు, కేంద్ర ఎన్నికల సంఘానికి …
Read More »