Home / SLIDER (page 1671)

SLIDER

అనంతలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టబోతున్న వైఎస్ జగన్..!

వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత 316 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ గని శనివారం …

Read More »

కూటమిని తరిమికొట్టిన తెలంగాణ ప్రజలు..11వ తేదీన ఎగురబోతున్న గులాబీ జెండా..!

కేసీఆర్‌ హవా ముందు ఏ శక్తీ నిలబడలేదని, ఆయనకు తెలంగాణ ప్రజలతో భావోద్వేగ సంబంధముందని వెల్లడించాయి. కాంగ్రెస్‌–టీడీపీల పొత్తే.. కేసీఆర్‌ విజయాన్ని సులభతరం చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని మరోసారి బట్టబయలైయ్యింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలుచేసినా, పన్నాగాలు పన్నినా సీఎం కేసీఆర్ పక్షాన యావత్ తెలంగాణ సమాజం నిలబడిందని రాష్ట్ర …

Read More »

అన్ని సర్వేల్లోనూ గులాబీదే గెలుపు..

తెలంగాణ‌లో పోలింగ్ ముగిసిన నేప‌థ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ద‌క్కుతాయ‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల‌వ‌డ్డాయి. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ.. మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైన మెజారిటీని సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరికొన్ని నేషనల్ మీడియా సంస్థలు మాత్రం టీఆర్ఎస్ బొటాబొటి మెజారిటీతో గట్టెక్కుతుందని చెబుతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ …

Read More »

తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం..!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కూటమి గెలుస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభంజ నం కొనసాగుతుందని మంత్రి జోగు రామన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపడుతారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని …

Read More »

కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతానంటారేమో?

ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లు సాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రజలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి అధికారంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారని, ఎవరు ఎలాంటి జిమ్మిక్కులు, మైండ్‌గేమ్‌లు ఆడినా తెలంగాణ ప్రజల మనసును మార్చలేరు.. టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు. మంత్రి కేటీఆర్ బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చంద్రబాబు ఇక్కడ కూటమిలో చేరడం ద్వారా గతంలో …

Read More »

ఆంధ్ర శని కావాలంటే కూటమికి ఓటేయండి

తెలంగాణ‌లో హోరాహోరీ పోరు జ‌రుగుతున్న స‌మ‌యంలో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు, నెహ్రూ యువకేంద్ర జాతీయ వైస్‌చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లగడపాటి డ్రామా సర్వేలను ఎవరూ నమ్మబోరన్నారు. తెలుగుదేశం నాటకంలో సూత్రధారి, పాత్రదారి లగడపాటి అని విమర్శించారు. “కూటమి గెలిస్తే సమైక్యాంధ్ర ఉద్యమం తీసుకొస్తామని టీడీపీ నేతలు బాహాటంగా చెప్తున్నారు. ఆంధ్రలో మాకుపట్టిన శనిని తెలంగాణ ప్రజలు తీసుకుంటామంటే అభ్యంతరంలేదు. టీడీపీ …

Read More »

కూకట్‌పల్లి లోని జూపూడి ప్రభాకర్ ఇంట్లో పోలీసుల సోదాలు 

తెలంగాణలో పోలింగ్‌‌ సమీపిస్తున్న వేళ.. నోట్ల కట్టలు వరదలా పారుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బుధవారం ఒక్కరోజే పెద్ద ఎత్తున నగదు పట్టుబడటం గమనార్హం. దీంతో నగరంలో నగదు తరలింపు వ్యవహారాలపై అటు పోలీసులు.. ఇటు ఎన్నికల స్పెషల్ టీమ్‌‌ డేగ కన్నేసింది. బుధవారం రాత్రి.. నగరంలోని కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఏపీ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు‌ ఇంట్లో పోలీసుల‌ సోదాలు చేశారు. మరోవైపు.. జూపూడి …

Read More »

నా ఒక్క ఓటు వల్ల ఎన్నికలు ఆగిపోతాయా అనేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

ఓటును ఎవ్వరూ తేలికగా తీసుకోకూడదు.. ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా సంక్రమించిన ఓటు అనే మన హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి.నా ఒక్క ఓటు వల్ల ఏం అవుతుంది అని నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం వాటిల్లుతుంది. ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అరుదైన సంఘటనలు చరిత్రలో లేకపోలేదు. …

Read More »

దేశంలోనే మొట్టమొదటిసారి వీడియో సర్వే చేసిన దరువు టీం.. 119 నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాన్నీ పలకరించిన దరువు

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వే బయటికి వస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియాలతో పాటు పలు సర్వేసంస్థలు చేసిన సర్వేల్లో దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతోందనే ఫలితాలు రాగా ఇటీవల కొందరు చేసిన సర్వేల్లో మాత్రం ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన …

Read More »

అరెస్ట‌యిన రేవంత్‌..అయినా తగ్గని అహంభావం

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభను నిర్వహించనున్న నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వివాదం సృష్టించే ప్రయ‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. సభకు సీఎం కేసీఆర్‌ హాజరయి ప్రసంగించనున్న నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి మంగళవారం బంద్ కు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో నిరసనలు, ఆందోళనలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోస్గి, కొడంగల్ లలో భారీగా పోలీసులు మోహరించారు. భద్రత దృష్ట్యా అక్కడ 144 సెక్షన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat