Home / SLIDER (page 1677)

SLIDER

మధిర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం

మధిర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలే ఇక్కడ పార్టీని ఊహించని మెజార్టీతో గెలిపిస్తాయి ఎందుకంటే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది,ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారు. …

Read More »

సంగారెడ్డిలో గులాబీ జాతర….

గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ముఖ్య నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకుంటూ ఒంటరిదవుతున్నది. తెల్లారితే గాని తెలియడం లేదు ఆ పార్టీని వీడేదెవరని. ఈ క్రమంలో ఉన్న కొద్ది మంది కార్యకర్తల్లో అంతర్మథం మొదలైంది. పార్టీ సభలు, సమావేశాలకు స్పందన లేదు. ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు పార్టీని ఏ విధంగా ఆదరిస్తారనే చర్చ జరుగుతున్నది. జిల్లా …

Read More »

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రావాసులు చంద్రబాబు మాటలను నమ్మొద్దు..పోసాని

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటేస్తానని ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రావాసులు చంద్రబాబు మాటలను నమ్మొద్దు.. బాబు లాంటి మోసగాడు దేశంలో మరొకరు లేరు. ఆయన మాటలను నమ్మి టీడీపీకి ఓటేస్తే మరో యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని పోసాని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్.. ఇవాళ ఉదయం పోసాని …

Read More »

టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి

రాజకీయ అజ్ఞాతవాసానికి తెరపడనుంది. దాదాపు 18 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు సమాయత్తమయ్యారు.హైదరాబాద్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికారికంగా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అనుచర గణంతో సిద్ధమవుతున్నారని రెండు రోజులుగా ప్రచారం కావడం, కాంగ్రెస్‌ వ్యవహార …

Read More »

మహకూటమిలో ప్రకంపనలు..!

టీఆర్ఎస్ పార్టీ ఓట‌మి ల‌క్ష్యంగా కాంగ్ర‌స్ సార‌థ్యంలో ఏర్పాటైన మ‌హాకూట‌మి ఆదిలోనే అబాసుపాలు కానుందా? కాంగ్రెస్ పార్టీ తీరును నిర‌సిస్తూ ఆ పార్టీ నేత‌లు కూట‌మికి గుడ్‌బై చెప్ప‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ఏర్పాటుకు సీపీఐ ప్రధాన పాత్ర పోషించింద‌ని అయినా, తమ‌కు నిరాద‌ర‌ణే ఎదుర‌వుతోంద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్-టీడీపీ-టీజేఎస్‌తో కలిసి ముసాయిదా సైతం ఏర్పాటు …

Read More »

బీజేపీ రెండో జాబితా…ధ్వంస‌మైన బీజేపీ పార్టీ ఆఫీసు..!

తెలంగాణలో తమ స‌త్తా చాటుతామ‌ని, అవ‌స‌ర‌మైతే అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌క‌టిస్తున్న బీజేపీ నేత‌లు..ప‌ట్టు కంటే ముందు పార్టీ కార్యాల‌యాల‌ను కాపాడుకోవాల్సి వ‌స్తోంది! టీఆర్ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. ఏకంగా పార్టీ కార్యాల‌యంపైనే విరుచుకుప‌డుతున్నారు. రాష్ట్ర కార్యాల‌యం ముందు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే బీజేపీ అభ్యర్థుల …

Read More »

టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి…

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి చేరతారని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ దివంగత సీఎం జలగం వెంగళరావు తనయుడు,అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెళ్ళి …

Read More »

చంద్రబాబు &కాంగ్రెస్ కు షాక్‌- మాజీ మంత్రి గుడ్‌బై

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్నానంటూ రాజ‌కీయంగా పూర్తి విరోధులు అయిన టీడీపీ కాంగ్రెస్‌లు క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశమై రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట్నుంచి కాంగ్రెస్-టీడీపీ కలిస్తే పార్టీకి దూరమవుతామని చెబుతున్న నేతలు రాజీనామా బాట పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ …

Read More »

నేష‌న‌ల్ రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే… జ‌గ‌న్ కు ఏపీలో తిరుగులేని విజ‌యం

వ‌చ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌తి ప‌క్ష‌నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలోని మొత్తం 25 సీట్లలో వైసీపీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే తేల్చింది.‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట తాజా అంచనాల్ని గురువారం విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి …

Read More »

కొడంగల్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు పక్కా..

కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, నరేందర్‌రెడ్డిపై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను బరిలో దింపారని తెలుస్తుంది.రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నియోజకవర్గ ప్రజలు రేవంత్‌ను ఛీ కొడుతున్నారన్నారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అభ్యర్దులు విమర్శించారు.ఈ నియోజకవర్గంలో నరేందర్‌రెడ్డి ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat