ఈ తిత్లీ తుఫాను విషయమై వాతావరణ శాఖ వారు 4 రోజులు ముందుగా తెలియజేస్తే దానిపేరు తిత్లీ గా పెట్టడం జరిగింది. ఆ సందర్బంగా ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యలు. 1.తుఫాను విషయమై తెలిసిన వెంటనే ఒక ప్రత్యేక టీం ను పంపారు.బియ్యం,కిరోసిన్, నిత్యావసర వస్తువులు ఆ ప్రాంతానికి ముందుగా తరలించింది ఒడిశా ప్రభత్వం. 2.తుఫాను ప్రారంభ మైన వెంటనే పవర్ కట్ చేయమని,alternative గా ఏర్పాటు చేయమని చెప్పేరు. …
Read More »కుమారుని భవిష్యత్తు పై పరిటాల సునీత బెంగ !
2019 లో రాప్తాడులో గెలవడం కష్టంగా ఉందని అయినా తాను పోటీకి సిద్ధమని అయితే కుమారుడు పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం లేదా పెనుగొండ ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మంత్రి సునీత ముఖ్యమంత్రి గారిని కోరింది. అందుకు ఆయన రెండు సీట్లలో పోటీ చేస్తే ఇద్దరూ ఓడిపోతారు కనుక నువ్వే రాప్తాడు నుండి పోటీ చేయాలి. రాప్తాడు లో మీరు చాలా వెనుకబడి …
Read More »మరో సంచలన జాతీయ సర్వే …వైఎస్ జగనే ముఖ్యమంత్రి….సర్దుకుంటున్న టీడీపీ
ఏపీలో జరిగే ఎన్నికలపై మరో సర్వే బయలకు వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. 2014 ఎన్నికల్లో టీడీపీకి 103 సీట్లు వస్తే వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. ఈ సర్వే బట్టి …
Read More »రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలే…కేటీఆర్
శనివారం తెలంగాణభవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నీ అసత్యాలు, అర్ధసత్యాలే మాట్లాడారని విమర్శించారు. ఆయనకు తెలంగాణపై కనీస అవగాహన లేదని అన్నారు. ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదువటంకాకుండా.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాహుల్కు హితవుపలికారు. ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు తొలిగించారని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. రాహుల్, నరేంద్రమోదీ …
Read More »ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను ఖండించిన ఎంపీ వినోద్…
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా భైంసా, కామారెడ్డిలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ వినోద్ స్పందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టుకు పేరు మార్చినట్లు రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రాణహిత-చేవెళ్ల పేరు డా. బీఆర్ అంబేద్కర్ పేరు మీదనే కొనసాగుతుందన్నారు. 2013 భూసేకరణ చట్టానికి ఎలాంటి …
Read More »కోదండరాంకు కాంగ్రెస్ ఊహించని షాక్
తెలంగాణ జనసమితి నేత, మాజీ ప్రొఫెసర్ కోదండరాం క్రాస్రోడ్స్లో ఉన్నారా? టీఆర్ఎస్ వ్యతిరేక అజెండాతో ముందుకు సాగుతున్న ఆయన్ను కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే వదిలేసి బక్రాను చేయనుందా? త్వరలో ఇందుకు తగిన కార్యాచరణను అమల్లో పెట్టనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో టీడీపీ-తెలంగాణ జనసమితి కలిసి కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఇంకా సీట్ల …
Read More »కేటీఆర్ను విమర్శించి నవ్వుల పాలు అవుతున్న బాబు
గోబెల్స్ ప్రచారానికి సుప్రసిద్ధ చిరునామా,అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు అని రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు అదే తరహాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు.తాను చేస్తే సంసారం ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా వ్యవహరించే బాబు తీరు.ఆయన అత్యుత్సాహం కారణంగానే నవ్వులపాలు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లతో మారోమారు ఈ …
Read More »ఎన్నికల ప్రచారంలో ఊరూరా టీఆర్ఎస్ అభ్యర్థులు…
ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులు వేగం పెంచారు. ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూనే నియోజకవర్గాల్లో నిరాటంకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలోని 1వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ మధుసూదనాచారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జనగామ జిల్లా …
Read More »హరీషన్న సృష్టించిన ప్రత్యేక రికార్డ్ ఇది…
తన్నీరు హరీశ్ రావు…టీఆర్ ఎస్ పార్టీ అధినేత – తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు. ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి చరిష్మా – సత్తా ఉన్న నాయకుడనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవలి కాలంలో అలాంటి టాక్ కారణంగానే ఆయన ఇరకాటంలో పడ్డారని – గులాబీ దళపతి వారసుల పోరులో హరీశ్ రావుకు కుంపట్లు మొదలయ్యాయని…ఏకంగా పార్టీకి మద్దతిచ్చే మీడియాల్లోనే ఆయన్ను పక్కనపెట్టే పరిస్థితి ఎదురైందని …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బులు చెల్లించేది ఎవరో తెలుసా?
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్రమ లావాదేవీలు, బినామీ వ్యవహారాలను ఆదాయపన్ను శాఖ రట్టు చేసింది. సబ్ కాంట్రాక్టుల ముసుగులో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి బిల్లులు కాజేయటం, ఆ డబ్బులను చిరునామా లేని కంపెనీల్లోకి మళ్లించి తరువాత వాటి నుంచి సీఎం రమేశ్ సంస్థ నగదు వెనక్కి తీసుకున్నట్లు ఐటీ అధికారులకు కచ్చితమైన ఆధారాలు లభ్యమయ్యాయి. గత వారం రోజులుగా ఆదాయపన్ను …
Read More »