వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్నో సమస్యలు, మరెన్నో వినతులు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలిసి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు …
Read More »హ్యాపీ ఫ్రెండ్షిప్ డే..మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్
ఇవాళ ఫ్రెండ్ షిప్ డే సందర్బంగా స్నేహితులందరు తమ తీపి గుర్తులుగా ఉన్న ఫోటోలను షోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..శుభాకాంక్షలు తెలియజేసుకున్తున్నారు.ఈ క్రమంలోనే ప్రిన్స్ మహేష్ బాబు ఇవాళ చేసిన ఓ ట్వీట్ తన అభిమానులకు ఎంతగానో ఆకర్షిస్తుంది.తన భార్య నమాత్ర శిరోధ్కర్ ఫోటోని పోస్ట్ చేస్తూ..నా ఫ్రెండ్,నా ప్రపంచం అని గతంలో తాము తీసుకున్న ఫోటోను షేర్ చేశారు.ఈ సందర్బంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నమత్రా అని మహేష్ …
Read More »మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. తమ దేశంలో పర్యటించాల్సిందిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మంత్రి కేటీ రామారావు కి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించింది. ఈ మేరకు ఆదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ జహెడ్ అల్ నాహ్యన్ మంత్రి కేటీ రామారావు ని కోరారు. తెలంగాణలో తన పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని …
Read More »చంద్రబాబు రాజకీయ బ్రోకర్ ..!!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా SC, STలను AP సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని అన్నారు . చంద్రబాబు రాజకీయ బ్రోకర్ గా మారదని తెలిపారు . 2014 ఎన్నికల్లో రిజర్వేషన్ల పేరుతో SC, STలను మోసం చేసిన బాబు…ఇప్పుడు కాపులను కూడా మోసం చేస్తారన్నారు. బాబును ఓడించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. …
Read More »ఏపీ సర్కారు సంచలన నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మరో మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు సిద్ధపడింది. అందులో భాగంగా సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అనుమతించింది. అయితే ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎంపీ …
Read More »వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుండి బరిలోకి చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేస్తున్నారా.. తన రాజకీయ జీవిత చరిత్రలో ఇంతవరకు నియోజకవర్గాన్ని వదలకుండా ఉన్న చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ మారనున్నారా అంటే అవును అంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ . ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి ఏపీ ముఖ్యమంత్రి …
Read More »“తెలంగాణ కు హరితహారం” లో పాల్గొనాలని లండన్ ఎన్నారైల పిలుపు..!
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత ప్రారంభమై ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటూ లండన్ ఎన్నారైలు ముందుకు వచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ యూకే పిలుపు మేరకు స్థానిక ఎన్నారై తెలంగాణ సంఘాలన్నీ ముందుకు వచ్చి, ప్రజలంతా ఇందులో పాల్గొని పర్యావరణం కోసం, …
Read More »వైసీపీలోకి “చిరంజీవి”..
అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత వైసీపీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బోత్స సత్యనారాయణ .ఆయన సమక్షంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పరిధిలోని ఫరీద్ పేట గ్రామానికి చెందిన చేయూత సోషల్ సర్వీస్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు,హైకోర్టు న్యాయవాది మొదలవలస చిరంజీవి ఈ రోజు ఆదివారం వైసీపీలో చేరారు.గత కొన్నాళ్ళుగా పలు సేవ కార్యక్రమాల ద్వారా జిల్లా వ్యాప్తంగా మంచి పేరు …
Read More »వైసీపీ తీర్ధం పుచ్చుకొనున్న మాజీ సీఎం తనయుడు..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారతాయో అసలు ఆర్ధం కావడం లేదు.. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ గూటికి చేరుకున్నారు. ఈక్రమంలో గత కొన్నాళ్ళుగా ఇతర పార్టీల నుండి వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతుంది.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత మాజీ …
Read More »జగన్ కు మద్దతుగా 30ఏళ్ళ టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో చంద్రబాబు మోసం చేసినట్లుగా కాపు సామాజికవర్గాన్ని మోసం చేయను . రిజర్వేషన్ల అంశం నాచేతిలో లేదు . కేంద్రం చేతిలో ఉంది . అయితే ఒకపక్క దానిపై పోరాడుతూనే కాపులకు …
Read More »