సోషల్ మీడియా పోలింగ్లో తెలంగాణ బెస్ట్ ఎన్నారై ఎవరు..? అన్న కోణంలో జరిగిన ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలకు తెగించి, విదేశాల్లో సైతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాణిని వినిపించేలా పోరాడిన వారికే నెటిజన్లు పట్టం కట్టారు. ఇంతకీ, ఈ సోషల్ మీడియా సర్వే ఏంటి..? ఎంత మంది ఈ పోలింగ్లో పాల్గొన్నారు..? ఎవరెవరు పోటీ పడ్డారు..? అన్న అంశాలను పరిశీలిస్తే.. వివరాలిలా ఉన్నాయి..బెస్ట్ ఎన్నారై …
Read More »టైం ..ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి- చంద్రబాబు &బ్యాచ్ కు విజయసాయి రెడ్డి సవాలు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ విజయ సాయి రెడ్డి అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ కు దిమ్మతిరిగి బొమ్మ కనపడే సవాలు విసిరారు.ఆయన ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో భేటీ అంశాంలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ విసిరిన సవాలును స్వీకరిస్తున్నాననిఅన్నారు. టీడీపీ అంటేనే …
Read More »చిన్నబాబు నోటి నుండి మరో ఆణిముత్యం ..నెటిజన్లు సెటైర్ల వర్షం ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తన సత్తా చాటారు.ఆయన ఈ రోజు సభలో ఎమ్మెల్సీ మూర్తి విశాఖ పట్టణంలో ఐటీ టవర్ల నిర్మాణం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ “రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది.యువతకు ఉపాధి …
Read More »మోగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా ..!
కర్ణాటక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగింది.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగే తేదీలను ప్రకటించింది ఎన్నికల సంఘం.మే పన్నెండో తారీఖున పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే నెల పదిహేనో తారీఖున ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ తెలిపారు.అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి నేటి నుండే అమల్లోకి రానున్నది.ఏప్రిల్ పదిహేడున …
Read More »ట్రెండ్ సెట్ చేస్తున్న “నీదీ..నాదీ..ఒకటే కథ “మూవీ ..!
చిన్న సినిమాగా ఇటివల ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ నీదీ..నాదీ..ఒకటే కథ .యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా వేణు ఊడుగుల తొలిసారిగా దర్శకత్వం వహించగా తెరకెక్కిన ఈ చిత్రం 2.25కోట్లతో నిర్మించబడింది.మొన్న విడుదలైన ఈ చిత్రం అన్ని ధియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ మొదటి మూడు రోజులకే లాభాల బాట పట్టింది.ప్రస్తుతం …
Read More »రంగమ్మత్తతో చిట్టిబాబు ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..సమంతా హీరోయిన్లగా ..ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ ,ఆది ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం రంగస్థలం.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దిన్ని తీస్తున్నాడు.ఈ మూవీ గురించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ,సాంగ్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.రంగస్థలం మూవీలో అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్ పాత్రలో నటించింది.ఈ పాత్రలో ఉన్న అనసూయతో రామ్ చరణ్ ఉన్న ఫోటోలు …
Read More »వైఎస్ జగన్ @1600..పెరుగుతుంది తప్పా..అస్సలు తగ్గడం లేదు..!
ఆంద్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో మంగళవారం పాదయాత్ర 1600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అక్కడ రావి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. …
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త ..!
ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో తన అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త పాత్రలో తన అభిమానులను కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు.వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న సంగతి విదితమే. గత ఐపీఎల్ సీజన్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించడమే కాకుండా ఆయా ప్రాంచేజీలతో పాటుగా బీసీసీఐ కు కూడా కనకవర్షం కురిపించింది.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ …
Read More »చంద్రబాబు గుట్టును బట్టబయలు చేసిన ఆస్థాన మీడియా ..!
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి.ఇటు తెలంగాణ అటు ఏపీలో ఉన్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ లో పద్నాలుగు ఛానల్స్ చంద్రబాబు కన్నుసైగలో నడుస్తాయి అని జగమెరిగిన సత్యం.చంద్రబాబు నందిని చూపించి పంది అంటే పంది అని ..పందిని చూపించి నంది అని చెబితే ప్రచారం చేస్తాయి ఆ మీడియా.అంతటి అనుకూలంగా మీడియా వలన …
Read More »ఆంధ్రాకి ప్రత్యేక హోదా.. తెలంగాణ కి ప్రత్యేక ప్యాకేజీ !
ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర పాలక ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చిన సంగతి విదితమే.గత ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా హామీ మీదనే ఇటు రాష్ట్రంలో టీడీపీ అటు కేంద్రంలో బీజేపీ నవ్యాంధ్ర ఎన్నికల బరిలోకి దిగాయి.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కాయి.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ చేస్తున్న పోరాటాల ఫలితంగా ప్రజల్లో చైతన్యం వచ్చి …
Read More »