MAGUNTA: తమ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. తన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఏ తప్పు చేయలేదని తెలిపారు. ఒంగోలులో మాగుంట నివాసంలో ఆయనను మాజీ బాలినేని పరామర్శించారు. మంత్రి మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. అలాంటి మాగుంట కుటుంబంపై రాజకీయంగా కుట్రలు చేయడం సరికాదని బాలినేని అన్నారు. తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తోందని …
Read More »SAJJALA: వివేకా హత్యకేసులో దర్శకత్వం, స్క్రీన్ ప్లే అంతా చంద్రబాబుదే
SAJJALA: వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వివేకా హత్య కేసుతో జగన్ ను నైతికంగా, మానసికంగా దెబ్బతీసేందుకే తెదేపా ప్రయత్నించిందని తెలిపారు. అవినాష్ రెడ్డికి సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని గుర్తు చేశారు. బీటెక్ రవికి, ఆదినారాయణరెడ్డికి సంబంధమున్నట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు. వివేకా పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది జగనే అని సజ్జల వెల్లడించారు. అసలు …
Read More »CM JAGAN: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
CM JAGAN: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ కొరత ఉండకూడదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కరెంట్ కొరత వల్ల విద్యుత్ కోత సమస్యలు రాకూడదని….ఆ విధంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులెప్పుడూ పరిస్థితికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బొగ్గు …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 59,463 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17,465 వద్ద స్థిరపడింది. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సెర్వ్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించాయి.. అదానీ ఎంటర్ప్రైజెస్, HDFC బ్యాంక్, M&M, JSW స్టీల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
Read More »ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న తాజా ప్లీనరీ సమావేశాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అత్యున్నత కమిటీ అయిన CWCకి ఇక నుంచి ఎన్నికలు నిర్వహించకూడదని తీర్మానించారు. సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికే కట్టబెట్టారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో ఆ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.
Read More »KODALI: చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: కొడాలినాని
KODALI: చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరగా చంద్రబాబును పిచ్చాసుపత్రికి పంపించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గన్నవరంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేష్టలకు, సవాళ్లకు ఎవరూ భయపడరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై బాలకృష్ణ పూనినట్లున్నారని విమర్శించారు. కావాలంటే చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి….కమాండోలను వదులుకుని సవాళ్లకు రావాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. నారాలోకేశ్ పిచ్చి పిచ్చిగా …
Read More »నా భర్త నన్ను రేప్ చేశాడు-నటుడి భార్య సంచలన ఆరోపణలు
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య ఆలియా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ‘అతడు నన్ను రేప్ చేశాడు. ఆధారాలతో వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాను. ఆయనకు నాకు పుట్టిన నా పిల్లలు అక్రమ సంతానమంటూ నవాజుద్దీన్ తల్లి ఆరోపిస్తే ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఈ మనసు లేని మనుషుల చేతుల్లోకి నా పిల్లలను వెళ్లనివ్వను’ అని …
Read More »ఆర్ఆర్ఆర్ కు అస్కార్ వస్తే రామ్ చరణ్ రియాక్షన్ ఇదే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. అమెరికన్ మీడియా ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వూలో మీరు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట అయిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ను గెలిస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ చెర్రీ మాట్లాడుతూ’నేను ఇది నమ్మలేను. వారు నన్ను లేపి వేదికపైకి తోసి.. వెళ్లి తీసుకురండి …
Read More »హలీవుడ్ ఎంట్రీపై చెర్రీ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ మీడియా ABC న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హాలీవుడ్ చిత్రాలు చేస్తారా అని యాంకర్ అడిగాడు.. దీనికి సమాధానంగా చెర్రీ మాట్లాడుతూ ‘నేను ఆల్రెడీ కొన్ని ఇండియన్ సినిమాలు చేస్తున్నాను. నాకు హాలీవుడ్ మేకర్స్తో పనిచేయాలని కోరిక. నేను ఇష్టపడే అనేక మంది డైరెక్టర్స్ హాలీవుడ్ లో ఉన్నారు. భవిష్యత్తులో హాలీవుడ్లో ఛాన్స్ వస్తే నేనైతే సిద్ధంగా …
Read More »వినోద్ కాంబ్లీని దాటేసిన ఇంగ్లాండ్ క్రికెటర్
ఇంగ్లాండ్ జట్టుకు చెందిన క్రికెటర్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా కివీస్ తో మ్యాచ్ లో 169 బంతుల్లోనే 24 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 184* రన్స్ చేశాడు. బ్రూక్ తొలి 9 ఇన్నింగ్సుల్లో(6 మ్యాచ్లు) 100.88 యావరేజ్, 99.38 స్ట్రైక్ రేట్తో 807 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలున్నాయి. గతంలో వినోద్ కాంబ్లీ 9 ఇన్నింగ్సుల్లో …
Read More »