VALLABHANENI: చంద్రబాబు బహిరంగ లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. చేతకాని వాడే ఉత్తరాలు రాస్తారని….అందుకే చంద్రబాబు లేఖలు రాస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కష్టం వస్తే ఏదో ప్రపంచానికి వచ్చినట్లు ఇష్టానుసారం ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసామో చూపించడం ముఖ్యం, లేకపోతే అధికారంలోకి వస్తే ఏం చేయాలో ఆలోచించాలి తప్ప ఇలా పిచ్చి పిచ్చి రాతలు రాయడం హాస్యాస్పదంగా ఉందని …
Read More »Law Nestham : లా నేస్తం పథకాన్ని అమలు చేసిన జగన్.. జూనియర్ న్యాయవాదులకు చేయూత..
Politics ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తూనే ఉన్నారు ఇప్పటికే బడి పిల్లల నుంచి కళాశాల వరకు ఎన్నో సదుపాయాలు అందించిన జగన్ ప్రభుత్వం తాజాగా లా నేస్తం పథకాన్ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లా విద్యార్థులకు శుభవార్త అందించారు గత మూడేళ్లుగా పథకాన్ని అమలు చేస్తున్నామని దీన్ని ఏడాదికి …
Read More »Sajjala Rama Krishna Comments On Chandrababu : పగటి వేషగాడిలా గాడు చంద్రబాబు వస్తున్నాడు.. జాగ్రత్త.. సజ్జల
Politics : త్వరలోనే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అధికార వైసిపి టిడిపి నేతల మధ్య మాటలు యుద్ధమే నడుస్తుందని చెప్పాలి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించారు.. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు ఎన్నికల దగ్గర పడుతున్న …
Read More »Andhra New Governor Abdhul Najeer : ఆంధ్రాకు చేరుకున్న కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్..
Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్నారు ఫిబ్రవరి 24న జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆంధ్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఫిబ్రవరి 24న ఈ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు విచ్చేశారు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కొత్త గవర్నర్ కు స్వాగతం పలికారు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతరం పోలీసులు గౌరవ వందనం …
Read More »KTR: వెల్ స్పన్ టెక్స్టైల్ యూనిట్ ప్రారంభించిన కేటీఆర్
KTR: రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో వెల్ స్పన్ టెక్స్టైల్ యూనిట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సబిత, ఎంపీ రంజిత్రెడ్డి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐదేళ్ల కిందట ఒక్క పరిశ్రమ లేని పరిస్థితి నుంచి మైక్రోసాఫ్ట్, అమెజాన్, కిటెక్స్ వంటి కంపెనీలు వచ్చే స్థాయికి ఎదిగామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం ఇక్కడే చందన్ వెల్లిలోనే ఏర్పాటుకానుందని మంత్రి తెలిపారు బాలకృష్ణ గొయెంక తెలంగాణలో …
Read More »Politics : కాపులు గెలిస్తే కమ్మల్ని చంపేస్తారని చంద్రబాబు ప్రచారం చేయడం వల్లే చిరంజీవి ఓడిపోయాడు పోసాని..
Politics సినీ నటుడు పోసాని మురళీకృష్ణ తాజాగా చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నమ్మి చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నాడని కానీ చంద్రబాబు ఎంత మోసగాడో పవన్ కళ్యాణ్ కి తెలియడం లేదంటూ చెప్పుకొచ్చారు.. మురళీకృష్ణ తాజాగా చంద్రబాబు నాయుడు పై వైరల్ కామెంట్స్ చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు వంచన తెలియక పవన్ కళ్యాణ్ అతని ఫంచన చేరాలనుకుంటున్నాడు అంటూ …
Read More »Politics : కాపులు దయచేసి చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు.. పోసాని
Politics పోసాని మురళీకృష్ణ తాజాగా చంద్రబాబు నాయుడు పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కాపులకు చంద్రబాబు చేసిన అన్యాయం ఎంతటిదో గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు.. కాపులు చంద్రబాబు నాయుడ్ని నమ్మద్దని అలా చేస్తే వారి గొయ్యి వాలే తవ్వుకున్న వాళ్ళు అవుతారంటూ హెచ్చరించారు గత ఎన్నికల్లో ఏం జరిగిందో తరచి చూస్తే అన్ని విషయాలు బయట పడతాయని చెప్పుకొచ్చారు. పోసాని మురళీకృష్ణ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా …
Read More »ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటా…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ, నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని అన్నారు. ఆలయ …
Read More »రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
Read More »డెలవరీ తర్వాత మహిళలకు పొట్ట ఎలా తగ్గుతుందంటే..?
సహజంగా గర్భధారణ సమయంలో నెలలు నిండుతున్నకొద్దీ పొట్ట సాగుతూ వస్తుంది. పాపాయి బరువును ఆపేలా ఆ భాగం దృఢపడుతుంది కూడా. కానీ, ప్రసవం తర్వాత ఒక్కసారిగా పొట్ట ఖాళీ అవుతుంది. సంచిలా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే, కడుపు అంత పెద్దగా కావడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. అలాగే, పురిటి తర్వాత సాధారణ స్థితికి రావడానికి కూడా కొంత సమయం అవసరం. కానీ తప్పక తగ్గుతుంది. తగ్గలేదూ అంటే, మన …
Read More »