సినీ నటుడు కమల్ హాసన్ తన రాజకీయ ప్రవేశం గురించి సంచలన ప్రకటన విడుదల చేశారు. అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. అందరు ‘సిద్ధంగా ఉండండి.. అన్ని విషయాలు నవంబరు 7న చెబుతా’ అంటూ ఆయన తమిళ పత్రిక ఆనంద్ వికటన్కు రాసిన ఆర్టికల్లో పేర్కొన్నారు. తన రాజకీయ ప్రవేశం గురించి యువశక్తి అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుందన్నారు. వారికి నేతృత్వం వహించాల్సిన సమయం …
Read More »వచ్చే ఎన్నికల్లో 96-104 సీట్లు ఖాయం..సీఎం కేసీఆర్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి 96-104 స్థానాల్లో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ శాసనసభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహించేంది లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో …
Read More »మహిళా కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశం..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ , పురుపాలకశాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లతో సమావేశమయ్యారు.ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జీహెచ్ఎంసీ మహిళా కార్పోరేటర్లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడే అనేక పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవకాశం ఉన్నదని, ఆ దిశగా ఆలోచించాలని వారిని కోరారు. ప్రభుత్వం నగరంలోని …
Read More »రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!
సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, …
Read More »ఎంఎస్ ధోని డబుల్ సెంచురీ …
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. నిన్న బుధవారం టీం ఇండియా -న్యూజిలాండ్ మధ్య పూణే లో జరిగిన రెండో వన్ డే మ్యాచులో మూడో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కివీస్ ఓపెనర్ గప్తిల్ వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్యాచ్తో సొంతగడ్డపై 200 క్యాచ్లను పట్టిన తొలి భారత వికెట్ కీపర్గా ధోనీ రికార్డు సృష్టించాడు.అయితే …
Read More »సింగపూర్ నెంబర్ వన్ -ఇండియా 75 ..ఎందుకు అలా ..?
తాజాగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల పాస్పోర్టులకు గురించి వివరాలను అర్టన్ క్యాపిటల్సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో సింగపూర్ పాస్పోర్టు శక్తిమంత పాస్పోర్టుగా చరిత్ర సృష్టించింది .ఇతర దేశాలకు వీసా లేకుండా వెళ్లేందుకు అవకాశం, ఒక వేళ ఏదైనా అత్యవసర పనిమీద విదేశాలకు వెళితే అక్కడి విమానాశ్రయంలో జారీ చేసే వీసా ఆన్ అరైవల్… తదతర అంశాలను తీసుకొని ఈ ర్యాంకులను కేటాయించారు. ప్రపంచంలో అత్యంత చిన్న దేశాల్లో ఒకటైన …
Read More »పీవీపీ ఇంట్లో విషాదం ..!
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత ,అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పేరు గాంచిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి.పొట్లూరి ఇంట్లో విషాదం నెలకొంది. అయన తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) చికిత్స పొందుతూ మృతి చెందారు. నిన్న ఉదయం కిమ్స్ లో చేరిన పొట్లూరి రాఘవేంద్రరావుగారు ఈ రోజు మధ్యాహ్నం 2.33 గంటలకు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు… రేపు (అక్టోబర్ 27) ఉదయం 11.00 గంటలకు …
Read More »హాట్ లుక్స్ తో కైపు ఎక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బక్కపలచని భామ రకుల్ ప్రీత్ సింగ్ మోస్ట్ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న హీరోయిన్. ఇటు కైపు ఎక్కించే అందం అటు హృదయాలను కొల్లగొట్టే అభినయం రెండు కలగలిపి అమ్మడు చేస్తున్న సినిమాలు అదరగొడుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో స్టార్స్ తో అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు .. మూవీ ఫలితాలు ఎలా ఉన్నా వరుస స్టార్స్ సినిమాలు చేస్తున్న రకుల్ ఉమెన్ …
Read More »వైసీపీ శ్రేణులకు జగన్ ఝలక్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు ,సీనియర్ నేతలు ,జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాలు ,జగన్ పాదయాత్ర తదితర విషయాల గురించి చర్చిస్తున్నారు …
Read More »టాలీవుడ్ లో హాల్ చల్-ఆ నిర్మాతకు డబ్బులు తిరిగి ఇచ్చేసిన రామ్
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా నటించిన మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’ .ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదలకు కూడా సిద్ధమైంది .ఇలాంటి తరుణంలో హీరో రామ్ గురించి ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది .అదే ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, రామ్ …
Read More »