రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ గురువారం భేటీ అయ్యారు. శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ను సీఎం కేసీఆర్ కలిసారు . సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాలను ముఖ్యమంత్రి గవర్నర్కు తెలియజేశారు.మరికొద్ది సేపట్లో తెలంగాణ శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. గురువారం మధ్యాహ్నం టీఆర్ఎస్ శాసనసభాపక్షం కూడా సమావేశం కానుంది.
Read More »సంచలనం సృష్టిస్తున్న “అదిరింది”మూవీ ట్రైలర్ ..
వైసీపీ సంచలన నిర్ణయం …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,సీనియర్ నేతలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా వైసీపీ పార్టీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు తెలిపారు . ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే …
Read More »నా పోరాటం అంతా ఆయనపైనే.. రేవంత్ సంచలనం..!
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై అయన మాట్లాడుతూ, తన పోరాటం సీఎం కేసీఆర్ పైనేనని అన్నారు.టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీలో అంతర్గత గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీని చంద్రబాబు సరిదిద్దుకోలేని విధంగా చేసేందుకు తాపత్రయపడుతున్నారని ఆయన …
Read More »టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేసి..తాళం వేసుకెళ్లిన రేవంత్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది.గడచిన ఏడాదిన్నరగా హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాంబర్ ను రేవంత్ రెడ్డిఈ రోజు ఖాళీ చేశారు. అసెంబ్లీ కార్యాలయానికి వచ్చిన రేవంత్ అనుచరులు, అక్కడి కంప్యూటర్లు, విలువైన ఫైళ్లను తీసుకేల్లారు . ఆపై ఆ గదికి తాళం వేసి తాళం చెవులు …
Read More »రైతుల కోసం విశాల్ కేంద్ర మంత్రి జైట్లీ దగ్గరకు వెళ్ళితే ..!
ప్రముఖ తమిళ హీరో ,నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ మరో సారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అది టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఆఖరికి హాలీవుడ్ అయిన కానీ ఏ ఇండస్ట్రీకి చెందిన హీరో అయిన కానీ ఎక్కడ ఏసీ కారులో నుండి దిగితే చర్మం కమిలిపోతుంది .ఎండ తగులుతుంది అని తెగ హైరానా పడుతూ కారు దిగరు . ఇలాంటి చాలా మంది హీరోలను …
Read More »అనాథ చిన్నారులకు అండగా కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన దృష్టికి వచ్చే ప్రజా సమస్యల విషయంలో ఎంత చురుకుగా, దయా హృదయంతో స్పందిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా…సమస్య ఇంకేదైనా మంత్రికి చేరవేయాలనుకుంటే ఎవరినో ఆశ్రయించి దరఖాస్తులు రాసి…క్యూలల్లో నిల్చొని వాటిని అందించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక ట్వీట్ చేస్తే చాలు. అది కూడా బాధితులే కావాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏమిటంటే రాజన్నసిరిసిల్ల జిల్లా త౦గళ్లపల్లి …
Read More »భారీ ఎన్ కౌంటర్..ముగ్గురు మృతి
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నందగామ్ జిల్లా పల్లెమూడి అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఐటిబిపి బలగాలు, ఛత్తీస్ గఢ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో ముగ్గురు మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్టు సమాచారం. మృతుల్లో దళాకమాండర్ రాకేశ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. …
Read More »పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కారుకు కేంద్రం ఝలక్ .
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని చూస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు సర్కారుకు ఝలక్ ఇచ్చింది .ఈ క్రమంలో కేంద్ర జలవనరుల ,ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి కోరిక మేరకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి …
Read More »2013లో తెలంగాణ ఏర్పడిందట..!
మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే బరాజ్! కానీ.. దాన్ని జిల్లాను చేసేశారు! అదొక్కటేకాదు.. సుందిల్ల, కన్నెపల్లి, గోలివాడ, తుక్కాపూర్ అనే జిల్లాలు కూడా ఉన్నాయన్నారు! అక్కడితో ఆగలేదు.. ఆ జిల్లాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనివని సెలవిచ్చారు! ఇక.. తెలంగాణ ఏర్పడింది 2013లోనని చెప్పారు! ఒకచోట అవిభాజ్య తెలంగాణ అని రాశారు! చెప్తే నవ్వుతారుగానీ.. ఫిబ్రవరి నెలలో 30వ తేదీని కూడా సృష్టించారు! ఇవన్నీ ఎవరో ఊసుపోని వ్యక్తుల రాతలుకాదు.. సాక్షాత్తూ …
Read More »