సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకున్నది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యహం ఫలించింది. ఏఐటీయూసీకి పట్టున్న ఇల్లెందు, మణుగూరు ఏరియాలో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించింది. మిత్ర పక్షాలకు కంచుకోటగా నిలిచిన రెండు ఏరియాలపై గులాబీ జెండా రెప రెపలాడింది. భద్రాద్రి …
Read More »మరో ఐదు రోజులు భారీ వర్షాలు..
తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 48 గంటల్లో బలపడే అవకాశం ఉన్నదని, ఉపరితల ఆవర్తనానికి అల్పపీడన ప్రభావం తోడైతే రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నెల 15 వరకు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే …
Read More »నేడు కుమ్రంభీం 77వ వర్ధంతి..!
ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం 77వ వర్ధంతిని శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడెఘాట్లో నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. స్మారక చిహ్నంలోని కుమ్రంభీం విగ్రహానికి రంగులు వేశారు. జల్.. జంగల్.. జమీన్ నినాదాలకు గుర్తుగా నిర్మించిన మూడు ద్వారాలను ముస్తాబు చేశారు. అధికారికంగా నిర్వహిస్తున్న భీం వర్ధంతికి వేలాది సంఖ్యలో ఆది వాసీలు తరలిరానుండగా, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేర్వేరుగా భోజనం, తాగునీటి వసతిని …
Read More »నేడు రెండు లాజిస్టిక్స్ పార్కులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్..!
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకొనేందుకు రెండు లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. వస్తువుల రవాణాకు, ఎగుమతి- దిగుమతులకు అనుకూలంగా ఉన్న ఔటర్రింగ్ రోడ్డుకు సమీపంలో నాగార్జునసాగర్ హైవేపై ఒకటి, విజయవాడ హైవేపై మరొకటి నిర్మించనున్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) …
Read More »ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ–హబ్..మంత్రి కేటీఆర్
బహుళజాతి సంస్థలతో పోటీపడే స్థాయికి భారత్ స్టార్టప్ సంస్థలు ఎదుగాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆకాంక్షించారు. గురువారం ఢిల్లీలో ఇండియా ఎకనామిక్ సమ్మిట్ స్కేల్ ఆఫ్ ఇండియా ఇంటరాక్టివ్ సెషన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్టార్టప్ సంస్థలు సమస్యలను పరిష్కార కోణంలో చూడకుండా.. తమ ఉత్పత్తులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే స్థాయిలో పరిణతి సాధించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో …
Read More »సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం…!
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఘనవిజయం సాధించిందితెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. టీబీజీకేఎస్ బాణం గుర్తు దూసుకుపోతున్నది. కార్మికులంతా సీఎం కేసీఆర్, ఎంపీ కవితల వెంటే నిలిచారు. భారీగా నమోదైన పోలింగ్ టీబీజీకేఎస్ విజయాన్ని కౌంటింగ్కు ముందే తేల్చింది. టీబీజీకేఎస్కు కనీసం …
Read More »కొత్తగూడెం కార్పొరేట్లో టీబీజీకేఎస్ ఘనవిజయం
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ జోరు కొనసాగుతుంది. ఇప్పటికే సింగరేణి భవన్, ఇల్లందులో విజయకేతనం ఎగురవేసిన టీబీజీకేఎస్ కొత్తగూడెం కార్పొరేట్లోనూ విజయం సాధించింది. 544 ఓట్ల ఆధిక్యంతో టీబీజీకేఎస్ గెలుపొందింది. కొత్తగూడెం కార్పొరేట్లో మొత్తం ఓట్లు 1475కాగా 1415 ఓట్లు పోలైయ్యాయి. వీటిలో టీబీజీకేఎస్కు 866 ఓట్లు రాగా ఏఐటీయూసీకి 322 ఓట్లు వచ్చాయి. మిగతా డివిజన్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మణుగూరు, బెల్లంపల్లిలో …
Read More »సింగరేణి ఎన్నికల్లో బోణీ కొట్టిన టీబీజీకేఎస్
సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ఫలితాల ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగూడెం కార్పొరేట్ లో భాగమైన హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో చేపట్టిన ఓట్ల లెక్కింపులో టీబీజీకేఎస్ బోణీ కొట్టింది. మొత్తం ఓట్లు 86 కాగా టీబీజీకేఎస్కు అత్యధికంగా 77 ఓట్లు పోలైయ్యాయి. హెచ్ఎంఎస్-1, బీఎంఎస్-2, ఏఐటీయూసీ-2, సీఐటీయూ-2 ఓట్లు పోలైయ్యాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా కొనసాగుతుంది.
Read More »పోలీస్ కుర్చీలో రాధేమా.. చేతులు కట్టుకున్న అధికారి..!
దేశంలో ఈ మద్య గల్లీ గల్లీకి ఓ దొంగ బాబా పుట్టుకొస్తున్నారు..ప్రజల మూఢ విశ్వాసాలతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. మరికొంత మంది బాబాలు పెద్దరికం ముసుగులో వేల కోట్లు సంపాదిస్తున్నారు. బాబాల ముసుగులో కొంత మంది దుర్మార్గులు చేస్తున్న అకృత్యాలు చూస్తుంటే..ఆశ్చర్యం వేస్తుంది. సభ్యసమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్న దొంగ బాబాలు పేరుకు మాత్రం పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు. ఇప్పటికే నిత్యానంద, ఆశారాం బాబా, డేరా బాబా గుర్మీత్, …
Read More »పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే…!
మునుగోడు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరాలంటే, ఫ్లోరైడ్ బాధలు పోవాలంటే కృష్ణా నీళ్లు రావాలని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో కొత్తగా నిర్మించిన గోదాములను ప్రారంభించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకం చేద్దామంటే కాంగ్రెస్ వాళ్ళు కోర్టులో కేసులు పెడుతున్నారని, శివన్నగూడెం ప్రాజెక్ట్ వద్ద టెంట్లు వేయించి ధర్నాలు చేయిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం పేరిట …
Read More »