అశ్లీల వెబ్సైట్ల నిర్వాహకుడు దాసరి ప్రదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టాలీవుడ్లో ప్రముఖ హీరో, హీరోయిన్లు, సినీ ఆర్టిస్టుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వెబ్సైట్లు నిర్వహిస్తున్నాడంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో దాసరి ప్రదీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రదీప్ మొత్తం నాలుగు వెబ్సైట్లు నడుపుతున్నాడు. దాసరి ప్రదీప్ బిటెక్ చదివాడు. ప్రదీప్పై ఐటి యాక్ట్ ప్రకారం సెక్షన్ 67, సెక్షన్ 67ఏ ప్రకారం కేసులు నమోదు చేశారు. …
Read More »రేపు సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా
రేపటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు.మొదటి పర్యటనను సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ నియోజకవర్గం నుంచి ప్రారంబించాలని అనుకున్నారు . ఈ నేపధ్యంలో రాష్ట్ర౦లో భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో రేపు సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. తిరిగి ఈ నెల 13న నారాయణఖేడ్ లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
Read More »కీలక అంశంపై కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ..!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేంద్ర మంత్రికి కీలక సూచన చేస్తూ లేఖ రాశారు. విద్యుత్, టెలిఫొన్ మాదిరే ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ఒక ప్రాథమిక వినియోగ సేవగా (యూటిలీటీ) గుర్తించాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హాకు ఒక లేఖ రాశారు. జాతీయ స్ధాయిలో ఇంటింటికి ఇంటర్నెట్ ఏర్పాటు కార్యక్రమం ఏర్పాటు కోసం రైట్ అప్ వే చట్టం చేయాలని కోరారు. …
Read More »త్వరలో సింగరేణి యాత్ర చేపడుతా.. సీఎం కేసీఆర్
ప్రగతిభవన్లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సింగరేణిలో పరిస్థితులు చక్కదిద్దాలని..త్వరలో సింగరేణి యాత్ర చేపడతానని సీఎం కేసీఆర్ అన్నారు.అంబేద్కర్ జయంతి రోజు సింగరేణికి సెలవుదినం. ఐఐటీ, ఐఐఎంలలో సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు దొరికితే ఆ ఫీజంతా కంపెనీయే భరిస్తుందని సీఎం హామీనిచ్చారు. . ఆస్పత్రుల విషయంలో మీకు పూర్తి న్యాయం జరిగేటట్లు చూస్తమని సీఎం పేర్కొన్నారు. ఆరు …
Read More »ఏపీని మరోసారి ఘోరంగా మోసం చేసిన ప్రధాని మోదీ…!
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.. అద్భుతమైన రాజధాని కట్టిస్తాం..పోలవరం పూర్తి చేయిస్తాం..అత్యుత్తమ విద్యా , వైద్య సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటాం అని 2014 ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు మోదీ..తీరా అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజల ముఖాన పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు కొట్టాడు..ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటుకు కేసులో దొరికిపోవడంతో మోదీకి …
Read More »కార్మికులకు రూ.10 లక్షలు వడ్డీలేని రుణం ..సీఎం కేసీఆర్
కార్మికుల ఇంటి నిర్మాణంకోసం 10లక్షలు వడ్డీలేని రుణాలిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు ప్రగతిభవన్లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..టీబీజీకేఎస్ గెలించింది 2012లో..ఆ తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సింగరేణి గురించి ప్రజాప్రతినిధులతో గంటర్నరకుపైగా మాట్లాడినట్లు చెప్పారు. గతంలో కూడా టీబీజీకేఎస్ను గెలిపించారు. ఈ సారి గెలుపు సింగరేణి కార్మికుల గెలుపు కావాలన్నారు.కార్మికులు …
Read More »ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ ..
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ పాలన అని విమర్శించడం సరికాదన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యుత్, నీరు అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు మంత్రి తలసాని. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 గంటల విద్యుత్ అందించిన ఘనత ప్రభుత్వానిది అని …
Read More »సింగూరు ప్రాజెక్టులో లభ్యమైన యువతి మృతదేహం..
సెల్ఫీ సరదా కారణంగా సింగూరు ప్రాజెక్టులో నిన్న శనివారం ఒక ప్రేమ జంట గల్లంతైన విషయం తెలిసిందే.తాజాగా ఈ రోజు ఆదివారం ఒక యువతి మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అబీబ్నగర్కు చెందిన నసీరొద్దీన్(19), బోరబండకు చెందిన శరీన్ బేగం(18) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నిన్న శనివారం వీరిద్దరితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి సింగూర్ ప్రాజెక్టుకు వచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం …
Read More »నివేదా థామస్ తో ప్రత్యేక ఇంటర్వూ..
తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా… తన సహజ నటనతో తెలుగింటమ్మాయే అనిపించుకుంది నివేదా థామస్. ఎనిమిదేళ్ల వయసు నుంచీ నటిస్తున్నా.. చదువుకీ సమప్రాధాన్యం ఇచ్చింది.ఓ వైపు ఆర్కిటెక్చర్ చివరి ఏడాది చదువుతూ, మరో వైపు హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న ఆమెతో ప్రముఖ మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూ మీకోసం .. * జై లవకుశ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్టున్నారు..? అవునండీ! చాలా సంతోషంగా ఉంది…నేను తెలుగులో చేసిన మూడు సినిమాలూ సూపర్ …
Read More »పుట్టిన ఊరికి వెళ్ళిన ప్రధాని మోదీ ఏం చేశారో తెలుసా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను పుట్టిన ఊరు వాద్నగర్ను ఆదివారం సందర్శించారు. ఆయన ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత తన స్వస్థలాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన మనసు భావోద్వేగంతో ఉత్తేజితమైంది. తాను పుట్టిన గడ్డకు మోకరిల్లి నమస్కరించారు. నేలపైనున్న కాస్త మట్టిని తీసుకుని నుదుటికి తిలకంగా దిద్దుకున్నారు. ఆయన ఇదే గ్రామంలో చదువుకున్నారు.
Read More »