Home / SLIDER (page 36)

SLIDER

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న గణపతి తత్వతరంగిణి SPGCT ఆధ్వర్యంలో SGUC నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్న గణపతి స్వామి వారి 21వ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని గతపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య …. ఆ గణనాథుని ఆశీస్సులు సత్తుపల్లి ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య .ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ …

Read More »

దసరా కానుకగా విద్యార్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణలో ప్రజా సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్‌ సరారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తముఖ్యమంత్రి మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా, అక్టోబర్‌ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అందించనున్నారు. విద్యార్థులకు చకని బోధనతోపాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా …

Read More »

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వివేకానంద్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈనెల 21వ తేదీన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో జరగబోయే రెండో విడత డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు పరిశీలించారు . ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి ఫిషరీస్ కో ఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు, కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్, …

Read More »

కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం గ్రామం నుండి 200 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు & యువకులు ఇబ్రహీంపట్నం నియజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆకర్షితులై భారత రాష్ట్ర సమితి పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సమక్షంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో చేరారు.ఈ మేరకు ఎమ్మెల్యే గారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ …

Read More »

“ప్రగతి యాత్ర”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 109వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సాయిబాబా నగర్, కృషి కాలనీ, పుష్పగిరి బస్తి లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న చిన్నపాటి పనులను తెలుసుకున్నారు. కాగా నీటి సరఫరా, సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులు పూర్తి చేసినందుకు కాలనీల ప్రజలు ఎంతో సంతోషం …

Read More »

ఇంకా నయం..లూథ్రాకు బదులు దేవాన్ష్‌ని లాయర్‌గా పెట్టలేదు..!

45 ఏళ్లలో రాజకీయ జీవితంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..తన కులానికి ప్రభుత్వ ఆస్తులను దోచిపెడుతూ..తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా లక్షల కోట్లు దోచుకున్న గజదొంగ, 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు అధిపతి అయిన స్కామ్‌‌స్టర్ చంద్రబాబు చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలకు, అనుకుల పచ్చ మీడియాకు పిచ్చెక్కిపోతోంది. చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయంగా వాడుకుని ప్రజల్లో సానుభూతి కొట్టేందుకు లోకేశ్, భువనేశ్వరి, బాలయ్యలు తెగ ప్రయత్నించారు..ఆఖరికి …

Read More »

చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటుంటే..ఆయన వల్ల లాభపడిన టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు ఒక్క మాట మాట్లాడరా అంటూ..టీడీపీ అనుకుల పచ్చ మీడియా గత 10 రోజులుగా టాలీవుడ ఇండస్ట్రీపై పడి ఏడుస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు అయిన మురళీమోహన్, చంద్రబాబు వీరభక్తులైన అశ్వనీదత్తు, రాఘువేంద్రరావు తో పాటు నట్టికుమార్ వంటి చిన్న నిర్మాత తప్పా..సినీ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు, నటులు …

Read More »

పవన్ కల్యాణ్ చంద్రబాబు కుక్క…1500 కోట్ల ప్యాకేజీకి అమ్ముడుపోయాడు..!

గత పదేళ్లుగా చంద్రబాబు దత్తపుత్రుడిగా…టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా తన అసలు ముసుగు తీసేసాడు. ప్యాకేజీ బంధమో..లేక మరేదైనా రుణానుబంధమో..తెలియదు కానీ..తన తల్లిని , తన అన్నను ఎల్లోమీడియాతో తిట్టించిన సంగతిని మర్చిపోయాడు..తనను మోదీ దత్తపుత్రుడంటూ ఎక్కెసమాడిన దత్తతమ్ముడు లోకేష్‌ని క్షమించాడు..జనసేనలో పవన్‌తో తిరిగేవాళ్లంతా అలగా జనం అంటూ అవమానించిన బాలయ్యతో కలిసి భయ్యా అంటూ భుజం …

Read More »

హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే..గత 10 రోజులుగా చంద్రబాబును బెయిల్‌పైకి తీసుకువచ్చేందుకు లోకేష్ ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ఖరీదైన లాయర్ల పప్పులు సీఐడీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ముందు ఉడకడం లేదు.. ఇక లాభం లేదనుకుని..హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు..ఇవాళ చంద్రబాబు లాయర్ల క్వాష్ పిటీషన్లతో పాటు, సీఐడీ …

Read More »

చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర సంస్థలు…ఇక పర్మినెంట్‌గా చిప్పకూడు తప్పదా..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే..చంద్రబాబు బెయిల్‌ , కస్టడీ పిటీషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు, సీఐడీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి..అయితే చంద్రబాబును జగన్ సర్కార్ కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని..అసలు స్కిల్ స్కామ్‌లో ఆధారాల్లేవని టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెడుతున్నాయి. చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు గంటకు కోటి ఇచ్చి మరీ సిద్ధార్ల్ లూథ్రా,  హరీష్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat