Home / SLIDER / కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వివేకానంద్ పర్యటన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వివేకానంద్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈనెల 21వ తేదీన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో జరగబోయే రెండో విడత డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు పరిశీలించారు .

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి ఫిషరీస్ కో ఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు, కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్, గోపాల్ రెడ్డి, ఆనంద్, దుండిగల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అద్యేక్షులు సంజీవ్ రెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ నాల్తూరి కృష్ణ, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్, బండారి మహేష్, సంపత్ మాధవ్ రెడ్డి, భీమ్ సింగ్, ప్రవీణ్ నాయక్, వీరాస్వామి, యాదగిరి, డివిజన్ అద్యేక్షులు పోలె శ్రీకాంత్, జిఎహ్ఎంసీ అధికారులు, పోలీస్ అధికారులు, హోసింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat