కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనలో భాగంగా ప్రముఖ మీడియా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తో నిన్న ఆదివారం భేటీ అయ్యారు. ఆదివారం మునుగోడులో జరిగిన సభ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా రామోజీ రావుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇదే ఏడాది డిసెంబర్ నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా వర్తమాన భవిష్యత్ …
Read More »కేంద్ర మంత్రి అమిత్ షా కు స్వహస్తాలతో బండి సంజయ్ షూ స్ అందించడం వెనక అసలు కారణం ఇదేనా..?
తెలంగాణలో త్వరలో జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల సమరభేరీలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయపు జెండా కప్పుకున్నారు. ఆ …
Read More »అమిత్ షా -జూనియర్ ఎన్టీఆర్ భేటీ వెనక అసలు సీక్రెట్ ఇదే..?
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్ తో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నోవాటెల్ లో భేటీ అయిన సంగతి విదితమే. అయితే ఈ భేటీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాత్రమే జరిగిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు కానీ దాని వెనక వేరే కారణాలు ఉన్నాయని …
Read More »నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునే వార్త ఇది..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ది సపరేట్ రూట్.. ఫ్యామిలీ మూవీస్ అయిన లవ్ మూవీస్ అయిన మాస్ మూవీస్ అయిన వీటిలో ఫలనా హీరోలకు మాత్రమే ఏదోకటి జానర్ సూటవుతుంది.తప్పా మూడు జానర్లు ఒకే పాత్రలో చేయగల్గే హీరోలు టాలీవుడ్ లో కొందరే ఉన్నారు. ఆ కొందరిలో అగ్రగణ్యుడు నవతరంలో జూనియర్ ఎన్టీఆర్. ఒక పక్క మాస్ మరోపక్క క్లాస్ ఇలా అన్నింటిలోనూ తనదైన శైలీలో నటించి …
Read More »మెగాస్టార్ గాడ్ఫాదర్ వచ్చేదప్పుడే..!
మోహన్రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా గాడ్ఫాదర్. దీనికి సంబంధించిన టీజర్ ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇక్కడికి ఎవరొచ్చినా రాకున్నా నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడదు. హి ఈజ్ ది బాస్ ఆఫ్ ది బాసెస్, అవర్ వన్ అండ్ ఓన్లీ గాడ్ఫాదర్ అనే సంభాషణలు టీజర్లో వినిపించాయి. సల్మాన్ఖాన్, మోహన్లాల్, నయనతార ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దసరా …
Read More »త్రిష పోస్ట్ వైరల్.. మళ్లీ లవ్ ఫెయిలేనా..?
అందాలతార త్రిషకు పర్సనల్ లైఫ్లో మళ్లీ ఏదైనా ఇబ్బంది ఎదురైందా అని ఆమె అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తాజాగా త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ దీనికి కారణం. ఎమోషనల్గా ఉన్న ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ త్రిష ఏం పోస్ట్ పెట్టిందో తెలుసా.. ”విషపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు వాళ్లంతట వారే మాట్లాడటం మానేయడం చాలా సంతోషంగా ఉంది. …
Read More »నిజామాబాద్ లో ఆ ఫ్యామిలీ సూసైడ్..!
ఓ స్థిరాస్తి వ్యాపారి భార్యా, పిల్లలతో కలిసి ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్న ఘటన నిజామాబాద్లో జరిగింది. అదిలాబాద్కు చెందిన సూర్యప్రకాశ్ హోటల్గదిలో భార్య అక్షయ, పిల్లలు ప్రత్యూష, అద్వైత్లకు పురుగుల మందు తాగించి తర్వాత అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న సూర్యప్రకాశ్ గత 15 రోజులుగా అదే హోటల్లో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు …
Read More »బిగ్ బ్రేకింగ్.. అమిత్షాతో ఎన్టీఆర్ భేటీ.. ఎందుకబ్బా!
ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్షాతో భేటీ కానున్నారు. నేడు మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్షా రాష్ట్రానికి వస్తున్నారు. మునుగోడులో సభకు హాజరుకానున్న అమిత్షా సభ తర్వాత శంషాబాబ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్పోర్టు దగ్గర ఉన్న నోవాటెల్ హోటల్లో జూ. ఎన్టీఆర్ ఈ రోజు సాయంత్రం అమిత్షాను కలవనున్నారు. మీటింగ్ కన్ఫర్మేషన్ను బీజేపీ వర్గం సోషల్ మీడియాలో పంచుకుంది. అమిత్షా, ఎన్టీఆర్ మీటింగ్ పట్ల సర్వత్రా …
Read More »తగ్గేదేలే.. ఎవరికీ భయపడం.. విజయ్ సంచలన వ్యాఖ్యలు
మరో నాలుగు రోజుల్లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సమయంలో బాయ్కాట్ లైగర్ అందర్లో కాస్త కంగారు రేపుతుంది. మరోవైపు లైగర్ టీమ్ జోరుగా ప్రచారం జరుపుతుంది. తాజాగా విజయవాడలో లైగర్ టీమ్ విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా బాయ్కాట్ లైగర్ అంశంపై విలేకర్ల ప్రశ్నించగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. బాలీవుడ్లో అసలు ఏం గొడవ జరుగుతుందో పూర్తిగా తనకు తెలియదని విజయ్ …
Read More »సమస్యల పరిష్కారంలో ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కు చెందిన బస్తీ వాసులు ఈరోజు ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ మరియు సీసీ రోడ్లు పూర్తి చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో …
Read More »