అనుకున్నదే అయింది.. కాంగ్రెస్కు రాజగోపాల్రెడ్డి గుడ్బై!
అనుకున్నదే అయింది. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజగోపాల్రెడ్డి మాట్లాడారు. త్వరలోనే తన రాజీనామా లేఖను స్పీకర్ను అందజేస్తానని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే తనకు గౌరవముందని.. కాంగ్రెస్ పార్టీని విమర్శించనని తెలిపారు. ప్రజలు కోరుకుంటే మునుగోడు నుంచే మళ్లీ పోటీ చేస్తానన్నారు. …
Read More »భూ సర్వే.. సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాల పరిష్కారానికి ప్రతి మండల కేంద్రంలో శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో జగన్ మాట్లాడారు. ‘జగనన్న భూరక్ష’ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ట్రైబ్యునళ్లు కొనసాగించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూసర్వేలో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం ఉండాలని సీఎం ఆదేశించారు. మొబైల్ ట్రైబ్యునల్ యూనిట్లు ఉండాలని.. …
Read More »మోదీ బాటలోనే వారంతా.. మరి మీరు..?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఇటీవల పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆగస్టు 2న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కావున నేటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు తమ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా మొదలైన సోషల్ మీడియా ఎకౌంట్లలో జాతీయ జెండాను డీపీగా పెట్టాలని సూచించారు. తాజాగా మోదీ …
Read More »వావ్.. అర్జున్రెడ్డి ఇదేం క్రేజ్రా బాబోయ్..!
ఎన్నో సినిమాలు చేసి సూపర్హిట్లు కొడితేగాని దక్కని క్రేజ్ అర్జున్రెడ్డి మూవీతో సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అందులోనూ ఓ సినిమా రిలీజ్కు ముందు టాలీవుడ్ హీరో బాలీవుడ్లో క్రేజ్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. అలాంటిది మన లైగర్ హీరోకు ముంబయిలోని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ …
Read More »కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం.. అత్యాధునిక టెక్నాలజీతో ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ రోజు మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పర్యవేక్షించారు. దాదాపు సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని రూపొందించామని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా …
Read More »‘మళ్లీ అలాంటి కోహ్లిని చూడాలనుంది’
టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి గత కొన్ని నెలలుగా మంచి స్కోర్ చేసేందుకు ఇబ్బందిపడుతుండటం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. విరాట్ కోహ్లి తిరిగి ఫామ్లోకి రావాలని కోరుకుంటూ గతంలో చేసిన పరుగులను గుర్తుచేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు బర్మింగ్ హామ్లో జరిగిన ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ లో కోహ్లి 149 రన్స్ చేశాడు. ఇలాంటి కోహ్లిని మళ్లీ …
Read More »వజ్రోత్సవాలు నిర్వాహణపై సీఎం కేసీఆర్ సమీక్ష
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకల కార్యాచరణను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాలపాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసింది. ఈ కమిటీతో నేడు కేసీఆర్ సమావేశం కానున్నారు. కమిటీ ప్రతిపాదనలను …
Read More »