Home / SLIDER (page 537)

SLIDER

RRR VS KGF-2 ఏది గొప్ప.. ఎవరు గొప్ప దర్శకుడు..?

ఒకరేమో బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన దర్శకధీరుడు. మరోకరేమో చిన్న మూవీగా విడుదల చేసి దాన్ని రేంజ్ పాన్ ఇండియా రేంజ్  అని ఫిక్స్ చేసిన దర్శకుడు. వీరిద్దరూ సినిమాలు థియేటర్ల దగ్గర పోటి పడితే ఆ కిక్కే వేరు ఉంటది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా ఆలియా …

Read More »

KGF-3 పై క్లారిటీ…?

యష్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో వచ్చిన KGF ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సిందే. తాజాగా దానికి కంటిన్యూగా KGF-2 గురువారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ అన్ని చోట్ల పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడం కాకుండా బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. KGF-2 కి భారతదేశంలో   భారీ ఓపెనింగ్స్‌ లభించాయి. అయితే ఈ సినిమాను కేవలం రెండు భాగాలతో ముగించడం …

Read More »

చేతికి ఎముక లేదడానికి ట్రేడ్‌మార్క్‌ కేసీఆర్‌: సీజేఐ ఎన్వీ రమణ

చేతికి ఎముక లేదడానికి ట్రేడ్‌మార్క్‌ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ …

Read More »

నక్క తోక తొక్కిన అనన్య…!

 ఎంట్రీతోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అవార్డును దక్కించుకున్న తెలుగు యువనటి అనన్య నాగళ్ల. మల్లేషం మూవీతో  చక్కని నటనతో ఫ్యామిలీ ఓరియేంటేడ్ అభిమానులను తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటివరకు తెలుగు నటులు కేవలం సైడ్ క్యారెక్టర్ పాత్రల్లోనే నటిస్తున్న తరుణంలో మంచి కథను ఎంచుకుని మెయిన్ రోల్ ను సెలెక్ట్ చేసుకుంటూ తన సినీ కేరీర్ ను తీర్చిదిద్దుకుంటుంది. ఆ క్రమంలో పవర్ స్టార్ పవన్ …

Read More »

సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం

 సీపీఐ నేత నారాయణ ఇంట పెద్ద విషాదం చోటు చేసుకుంది. నారాయణ సతీమణి గారైన శ్రీమతి వసుమతి అనారోగ్యంతో  ఈరోజు ఏపీలోని  తిరుపతిలో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వసుమతి. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని వారు ప్రకటించారు.

Read More »

ఈ మామిడితోటకి ఫుల్‌ సెక్యూరిటీ.. కిలో ధర ఎంతో తెలిస్తే షాక్‌!

సాధారణంగా కిలో మామిడి పండ్లు ఎంత రేటు ఉంటాయ్‌? టేస్ట్‌, రకాలను బట్టి రూ.70 నుంచి రూ.200 వరకు వాటి ధర ఉండొచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ పొలంలో పండే మామిడి మాత్రం చాలా స్పెషల్‌. దేశంలో ఎక్కడా ఆ రకం మామిడి పండ్లు దొరకవు. అందుకే రేటు కూడా అంతే స్థాయిలో ఉంది. జంబో గ్రీన్‌ మ్యాంగో’గా పిలిచే ‘తలాల గిర్‌ కేసర్‌’ సహా నేపాల్‌ రకం …

Read More »

మిగతా వర్గాలకూ దళితబంధు తరహా పథకం: కేటీఆర్‌

దళితబంధు నిధులతో ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేసుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన దళితబంధు లబ్ధిదారులకు నిధుల మంజూరు లేఖల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే వాటి ప్రారంభోత్సవానికి తాను రానని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. రూపాయి పెట్టుబడి పెట్టి రూపాయిన్నర రాబడి గురించి …

Read More »

అంబేద్కర్‌కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌  చిత్రపటానికి సీఎం ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత జాతికి అంబేద్కర్‌ అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Read More »

కాంగ్రెస్‌లో కలకలం.. హాట్‌టాపిక్‌గా హార్దిక్‌ కామెంట్స్‌

కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే ఉన్న లుకలుకలు చాలవన్నట్లు కొత్తగా మరికొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ పార్టీ అధిష్ఠానం తీర పట్ల ఇప్పటికే విసిగిపోయిన కాంగ్రెస్‌శ్రేణులకు కొత్త తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గుజరాత్‌లో ఆ పార్టీకి ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువైంది. గుజరాత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్దిక్‌ పటేల్‌ లేటెస్ట్‌గా చేసిన కామెంట్స్‌ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతున్నాయి. ఇటీవల ఓ నేషనల్‌ మీడియా సంస్థతో హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతూ …

Read More »

అవసరమైతే ఆ ఫ్యాక్టరీ మూసేస్తాం: మంత్రి తానేటి వనిత

ఏలూరు జిల్లాలోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం అందజేయనుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున పరిహారం అందిస్తామని మంత్రి తానేటి వనిత చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా హాస్పిటల్‌లో మంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోరస్‌ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చాలా బాధాకరమని.. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. అవసరమైతే ఫ్యాక్టరీని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat