Home / SLIDER (page 68)

SLIDER

సికింద్రాబాద్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సితాఫలమండీ లో  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ రోజు మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు చేరువగా నిలుపుతున్నామని  పేర్కొన్నారు. కార్పొరేటర్ సామల హేమ, బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ లతో పాటు పెద్ద …

Read More »

సీఎం జగన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ  హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది. ఆ సంస్థ …

Read More »

పవన్‌ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది – మంత్రి అమర్నాథ్

Minister Amarnath shocking comments pawan kalyan

పవన్‌ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఎద్దేవా చేశారు. ఎలుకను కాదు కదా వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని సెటైర్లు వేశారు. 13 వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ అర్థం లేని విమర్శలు చేశారని అమర్నాధ్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో సమావేశం నిర్వహించిన ఆయన పవన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంకా మాట్లాడుతూ.. …

Read More »

పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలలో ఎంత మందికి అంటే ?

central government announce medals for police

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను ప్రకటించింది. కాగా స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఇందులో 229 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (PMG) లభించగా.. 82 మంది …

Read More »

ఏపీలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్దం.. విజయవాడలో వేడుకలకు సీఎం జగన్

interesting details about independence day celebrations by cm ys jagan

స్వాతంత్య్ర వేడుకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలానే మన రాష్ట్రంలో కూడా స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్దమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో మంగళవారం నాడు …

Read More »

భారతదేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ

 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బీసీ కమిషన్ సభ్యులుగా  నియమించబడిన తర్వాత మొట్టమొదటిసారి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉపేంద్ర అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు జరుగుతున్న అభివృద్ధి కి ఎలాంటి అంతరాయం కలవకుండా ఉండాలని కెసిఆర్ గారి నాయకత్వంలో రాబోయే కాలంలో భారతదేశానికే రోల్ మోడల్ గా ఉండేటట్లు వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు …

Read More »

పోచమ్మతండాలో పర్యటించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా బి.ఆర్.ఎస్.ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నదని,అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సిఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.  సంగెం మండలం పోచమ్మతండా గ్రామంలో వారు వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు.పర్యటనలో గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన,రూ.52.60లక్షలతో పోచమ్మతండ,మహారాజ్ తండ,జారుబండతండ,బోరింగ్ …

Read More »

గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత

బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతోపాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాట పాడడం వీడియోలో కనిపించింది. భారత్ జాగృతి యాప్ లో ఇప్పటికే దాదాపు …

Read More »

దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షో తెలంగాణలో…!

దేశంలో మొట్టమొదటి సారిగా జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నా అతిపెద్ద డ్రోన్ షో ను తెలంగాణ టూరిజం అధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆనంతరం ట్యాంక్ బండ్ పై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, టూరిజం MD మనోహర్, జిల్లా …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బాగుండాలమ్మ ఆల్బమ్ టీం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ స్ఫూర్తి తో గౌరవ రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా   ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో బాగుండాలమ్మ టీం మొక్కలు నాటారు . ఈ ఆల్బమ్ కి దర్శకత్వం వహించిన బుల్లెట్ బండి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలను ప్రేమించే వ్యక్తి నాయకుడైతే ప్రకృతి ని ప్రేమించే వ్యక్తి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat